Category Uncategorized

జయహో త్రివర్ణ పతాకమా..

వారికి ప్రాణాల కన్నా దేశ రక్షణ ప్రాధాన్యం తమ కుటుంబాల కన్నా శాంతి భద్రతలు ప్రధమం వ్యక్తిగత శ్రేయస్సు కన్నా జాతి యోగక్షేమ ముఖ్యం వారు లేక దేశము లేదు దేశం లేక మనము లేము వాళ్లే మన వీర సైనికులు భారత సాయుధ దళాలు మాతృదేశ రక్షణ కోసం ప్రాణాలను లెక్కచేయక బార్డర్లో పహారా…

డెంటల్‌ ‌విద్యార్థినిని హతమార్చిన ప్రేమోన్మాది

గుంటూరు, డిసెంబర్‌ 6 :  ‌ప్రేమోన్మాదిగా మారిన ఐటి ఉద్యోగి డెంటల్‌ ‌విద్యార్థినిని దారుణంగా హత్య చేశాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడి తిరస్కరించడంతో దారుణంగా హమార్చాడు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… హైదరాబాద్‌ ‌మణికొండ ప్రాంతంలో ఐటి రంగంలో పనిచేస్తోన్న జ్ఞానేశ్వర్‌ ‌విజయవాడలోని గన్నవరం పిన్నమనేని డెంటల్‌ ‌కళాశాలలో చదువుతున్న తపస్వినిని…

అం‌బేడ్కర్‌కు ఘనంగా నివాళి

దిల్లీలో శ్రద్దాంజలి ఘటిచిన రాష్ట్రపతి, ప్రధాని హైదరాబాద్‌లో నివాళి అర్పించిన మంత్రి కిషన్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, డిసెంబర్‌ 6 : ‌మహా పరినిర్వాన్‌ ‌దివస్‌ ‌సందర్భంగా  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ తదితరులు డా.బాబాసాహెబ్‌ అం‌బేద్కర్‌కు నివాళులర్పించారు. బాబాసాహెద్‌ అం‌బేద్కర్‌ ‌వర్థంతి నేపథ్యంలో న్యూ దిల్లీలోని పార్లమెంట్‌ ‌హౌస్‌ ‌లాన్స్‌లో ప్రధాని మోడీతో…

తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఐటీ దాడులు

విజయవాడలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్‌, ‌వంశీ ఇళ్లల్లో సోదాలు హైదరాబాద్లో వంశీరామ్‌ ‌బిల్డర్స్‌లోనూ తనిఖీలు విజయవాడ/హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 6 : ‌తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఐటీ దాడులు నిర్వహించడం కలకలం రేపుతోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే రెండు రాష్టాల్ల్రో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ‌రోడ్‌ ‌నెం.45లో వంశీరామ్‌…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల, డిసెంబర్‌ 6 : ‌తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న 66,020 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 29,195 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పిం చుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.37 కోట్లు వచ్చిందని తెలిపారు.…

ఉ‌గ్రవాద దేశాలకు దూరంగా ఉండాలి

అఫ్ఘాన్‌లో నెట్‌వర్క్ ‌కొనసాగుతోంది మధ్య ఆసియా దేశాల భద్రతా సలహాదారుల సమావేశంలో ధోవల్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 6 : ‌తీవ్రవాదులకు ఫండింగ్‌ ‌చేసే దేశాలకు దూరంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోవల్‌ ‌కోరారు. తాలిబన్లు ఆక్రమించుకున్న ఆఫ్ఘనిస్తాన్‌ ‌దేశంలో తీవ్రవాద నెట్‌వర్క్‌ల ఉనికి తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. భారత్‌,…

మహారాష్ట్ర-కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదం

సరిహద్దు బెలగావిపై ఇరు రాష్టాల్ర మధ్య పంచాయితీ మహారాష్ట్ర లారీలను నిలిపేసిన నిరసనకారులు బెంగళూరు,డిసెంబర్‌6(ఆర్‌ఎన్‌ఎ): ‌మహారాష్ట్ర-కర్ణాటక రాష్టాల్ర మధ్య సరిహద్దు ప్రాంత వివాదం ఉద్రిక్తంగా మారింది. బెలగావిలో మంగళవారం మహారాష్ట్రకు చెందిన పలు వాహనాలను ముఖ్యంగా లారీలను నిలిపివేశారు. పలువురు ఆందోళనకారులు లారీలపైకి రాళ్లు రువ్వారు. ఓ లారీ అద్దాలను ధ్వంసం చేశారు. దాంతో సరిహద్దులో…

చెరువు బురదలో కూరుకుపోయి తండ్రీకొడుకుల మృతి

తిరుపతి, డిసెంబర్‌ 6 : ‌జిల్లాలోని గ్రద్దకుంటలో విషాదం చోటుచోసుకుంది. పశువుల కుంటలో కూరుకుపోయి తండ్రీ కొడుకులు ఇద్దరూ మృత్యువాత పడ్డారు. సోమవారం సాయంత్రం పశువులను కడిగేందుకు చెరువులో దిగిన తండ్రి చెంగయ్య బురదదలో కూరుకుపోయాడు. పశువులు ఇంటికి చేరుకున్నప్పటికీ తండ్రి రాకపోవడంతో అనుమానంతో కుమారుడు నాగార్జున చెరువులో దిగగా ఆయన అందులో కూరుకుపోయి ఊపిరి…

స్పైస్‌జెట్‌లో సాంకేతిక సమస్య

గాల్లోకి లేచిన కాసేపటికే ల్యాండింగ్‌ ‌హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 6 : ‌విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న సంఘటనలు కొనసాగు తున్నాయి. ఇటీవలకాలంలో పెద్ద సంఖ్యలో విమానాల్లో సమస్యలు ఉత్పన్నమవగా.. విమానాలు మళ్లింపు, అత్యవసర ల్యాండింగ్‌ ‌చేసిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌ -‌నాసిక్‌ ‌వెళ్లే స్పైస్‌జెట్‌ ‌విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు విమానాన్ని…