Category తెలంగాణ

బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి

– ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయానికి మంత్రి సురేఖ హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 14 : భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో దేవాదాయ, ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజుతో…

జర్నలిస్టుల అరెస్టు అనైతికం

– ప్రభుత్వ తీరుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 14: ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభమైన జర్నలిజం పట్ల, జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనైతికమని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఓ న్యూస్‌ రిపోర్ట్‌ విషయంలో తలెత్తిన వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8…

స్వామివారిని దర్శించుకున్న నారాయణ తీర్థ స్వామి

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 14: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని బుధవారం గంగోత్రి కాళికా పీఠం శ్రీ శ్రీ నారాయణ తీర్థ స్వామి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చ‌కులు పూర్ణకుంభ స్వాగతం ప‌లికారు.  అనంతరం ఆయ‌న‌ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట స్వామీజీ పరివారం స్వామీజీ…

ప‌దేళ్ల కేసీఆర్‌ పాల‌న‌లో ఒక్క రేష‌న్‌ కార్డు ఇవ్వ‌లేదు

– పాల‌మూరును ఎండ‌బెట్టారు – ఆంధ్ర‌కు నీళ్లిచ్చారు – అసెంబ్లీలో చ‌ర్చిద్దామంటే మూడు నిషాలుండ‌లేదు – మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి వనపర్తి, ప్రజాతంత్ర, జనవరి 14; ప‌దేళ్ల‌  కేసీఆర్ పాలనలో ఒక రేషన్ కార్డు గాని ఒక్క ఇల్లు ఇవ్వలేదని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.  కొత్తకోటలో రూ.15 కోట్ల అభివృద్ధి…

మహిళా అధికారులపై అసభ్య వార్తలు గర్హనీయం

– సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 14 : రాజ్యాంగం హామీ ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత విలువైనదని, సమాజానికి ప్రాణవాయువు వంటిదని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, రిటైర్డ్‌ లోకాయుక్త (గోవా) జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి పేర్కొన్నారు. పరిమితుల్లేని స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇవ్వలేదని తెలిపారు.…

అందరితో ఆనందంగా జరుపుకునేదే పండుగ

– డాక్టర్‌ అనితా రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 14: పండుగ అంటే అందరినీ కలుపుకుని ఆనందంగా జరుపుకునేదని కాకతీయ వర్సిటీ పాలకమండలి సభ్యురాలు, వరల్డ్‌ కన్స్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ అండ్‌ అడ్వైజర్‌, అనురాగ్‌ సొసైటీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ అనితా రెడ్డి చెప్పారు. హన్మకొండ ప్రభుత్వ దివ్యాంగ బాలికల ఆశ్రమాన్ని…

ఇందిర బాటలో నడుస్తున్న రేవంత్‌

– జర్నలిస్టుల అరెస్టు పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 14: జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు ఒక ప్ర‌క‌ట‌న‌లో తీవ్రంగా ఖండించారు. ఇది రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛపై, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన ప్రమాదకరమైన దాడిగా అభివర్ణించారు. ఈ ఘటన కాంగ్రెస్‌…

ములుగు జిల్లా రద్దు కాదు .. ఆందోళన చెందొద్దు

– మంత్రి సీతక్క స్పష్టీకరణ ములుగు, ప్రజాతంత్ర, జనవరి 14: ములుగు జిల్లా రద్దవుతుందని జరుగుతున్న ప్రచారాన్ని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్రంగా ఖండించారు. టీఆర్‌ఎస్‌ హయాంలో నూతన జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందని, పాలనా సౌలభ్యాన్ని పట్టించుకోకుండా, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా అస్తవ్యస్తంగా జిల్లాల సరిహద్దులను నిర్ణయించారని ఆక్షేపించారు.…

తెలుగు ప్రజల జీవన విధానానికి ప్రతీక సంక్రాంతి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 14: తెలుగు ప్రజల జీవన విధానానికి, గ్రామీణ సంస్కృతికి, వ్యవసాయ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ సంక్రాంతి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. ఏడాదిపాటు రైతు చేసిన కష్టానికి ఫలితం దక్కే ఈ పర్వదినం కుటుంబాలను, గ్రామాలను, సమాజాన్ని ఒక్కటిగా కలిపే మహత్తర ఉత్సవం. సూర్యుడు మకర రాశిలోకి…