Category తెలంగాణ

బిఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు

హరీష్‌ ప్రోద్బలంతోనే సిఎంతో ఎమ్మెల్యేల భేటీ బిజెపి నేత రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 24 : మెదక్‌ ఎంపీ సీటుకోసం కేసీఆర్‌ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్‌ నుంచి పోటీకి ఎమ్మెల్సీ కవిత పట్టుబడుతోందని అందుకే…

మేము పార్టీ మారడం లేదు

సమస్యలపై చర్చకు సిఎం రేవంత్‌తో భేటీ ఉమ్మడి మెదక్‌ జిల్లా బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వివరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 24 : తాము పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఉమ్మడి మెదక్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఖండిరచారు. మంగళవారం సీఎంను కలిసి నియోజకవర్గాల సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హావిూలు నెరవేర్చాలని కోరినట్లు స్పష్టం చేశారు. ఉమ్మడి…

మహిళా సాధికరతకు ప్రత్యేక చర్యలు

పలు రంగాలతో స్వయం సహాయక బృందాల అనుసంధానం రోగులకు సహాయకులుగా వొచ్చే మహిళలకు భోజనం, వసతి పిల్లలతో యాచించే వారి నిరోధం పిఆర్‌, మహిళ శిశు సంక్షేమ శాఖలపై ప్రి బడ్జెట్‌ సమీక్షలో డిప్యూటి సీఎం భట్టి, పాల్గొన్న మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 24 : వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమల ఏర్పాటు,…

మెహదీపట్నంలో స్కై వాక్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 24 : హైదరాబాద్‌ సిటీలో మెహదీపట్నంలో స్కై వాక్‌ నిర్మాణానికి లైన్‌ క్లియర్‌ అయింది. త్వరలోనే స్కై వే నిర్మించనున్నట్లు హెచ్‌ఎండిఏ ప్రకటించింది. పెరిగిన ట్రాఫిక్‌ రద్దీ కారణంగా రోడ్లపై నడిచి వెళ్లే వారి భద్రత దృష్ట్యా ఇక్కడ స్కై వే నిర్మించాలనే ప్రతిపాదనలు ఎప్పటి నుంచే ఉన్నాయి. రైతు బజార్‌…

రాష్ట్రంలో నేవీ రాడార్‌ స్టేషన్‌

వికారాబాద్‌ జిల్లా దామగూడెం ఫారెస్ట్‌లో 1174 హెక్టార్ల భూముల బదిలీ సీఎం రేవంత్‌ రెడ్డితో తూర్పు నావికా దళం అధికారుల భేటీ బ్రిటిష్‌ హై కమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌తో సిఎం భేటీ..మూసీ అభివృద్ధి సహా లండన్‌ పర్యటన అంశాలపై చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 24 : భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా…

వొచ్చే నెల నుంచి అర్హులకు ఉచిత విద్యుత్‌

ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల వరకు అమలు ఒక్కొక్కటిగా అన్ని హావిూల అమలు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్ని హామీలు అమలు…ప్రతిపక్ష పార్టీలవి తొందరపాటు విమర్శలు : మేనిఫెస్టో కమిటీ భేటీలో మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 23 : కరెంట్‌ బిల్లులపై రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త…

హైదరాబాదులో ఫోరెన్సిక్‌ సెంటర్‌

మంత్రి శ్రీధర్‌ బాబుతో రష్యా ఏసిఈ ల్యాబ్‌ ప్రతినిధుల భేటీ క అన్ని రకాల సహాయ సహకారాలకు మంత్రి హామీ   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 23 : తెలంగాణలో మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. డిజిటల్‌ ఫోరెన్సిక్‌ మరియు డేటా రికవరీలో దిగ్గజ కంపెనీ అయిన రష్యాకు చెందిన ఏఈసి…

ప్రజాస్వామ్యమే సకల సమస్యలకు పరిష్కారం

లండన్‌లో భారతీయ మూలాలున్న ఎంపీలతో  రేవంత్‌ రెడ్డి భేటీ పలు సమస్యలపై చర్చ పులి బయటకు వొస్తే బోనులో పడేస్తాం : కెటిఆర్‌ వ్యాఖ్యలపై రేవంత్‌ కౌంటర్‌ కాంగ్రెస్‌ వైపు ఎంఐఎం మొగ్గు ?.. లండన్‌లో సిఎం రేవంత్‌తో అక్బరుద్దీన్‌ భేటీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జనవరి 20 : లండన్‌ పర్యటనలో ఉన్న సీఎం…

మాజీ సిఎం కెసిఆర్‌కు అయోధ్య ప్రాణప్రతిష్టకు ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 20 : ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యమ్రానికి రావాల్సిందిగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ తరఫున ఆహ్వానం పంపించారు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సహా ప్రముఖులందరిని ట్రస్ట్‌ ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.…