రవాణా శాఖలో సమగ్ర మార్పులు
ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా చర్యలు ప్రయాణం అవసరం…భద్రత అంతే ముఖ్యం రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తుర్కయాంజల్లో ఆర్టీఓ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, జనవరి 18 : ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర రవాణా శాఖలో ప్రక్షాళనను చేపట్టి సమగ్ర మార్పులు…








