Category తెలంగాణ

సిఎం ఆధ్వర్యంలో వేములవాడ ఆలయ అభివృద్ధి

మేమూ భాగస్వాములమవుతాం…భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు పంచాయతీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించే పరిస్థితి లేదు కుటుంబ సభ్యులతో కలిసి రాజన్నను దర్శించుకున్న మంత్రి సీతక్క సిరిసిల్ల, ప్రజాతంత్ర, జనవరి 25 : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎంతైతే అభివృద్ధి చెందాలో ఆ విధంగా జరగలేదని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో వెంటనే దేవస్థాన అభివృద్ధికి…

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, విూర్‌ అవిూర్‌ అలీఖాన్‌ తమిళి సై ఆమోదం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 25 : గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, విూర్‌ అవిూర్‌ అలీఖాన్‌ల ఎంపికకు తమిళి సై సౌందరరాజన్‌ ఆమోదం తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి పంపిన ప్రతిపాదనలకు గవర్నర్‌ ఆమోదం తెలిపింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌, సియాసత్‌ పత్రిక…

మోదీ హావిూలను పార్లమెంట్‌లో నిలదీస్తాం

రెండు కోట్ల ఉద్యోగాల హావిూని విస్మరించారు ఎంపిలను సస్సెండ్‌ చేస్తూ అప్రజాస్వామిక చర్యలు విపక్ష ప్రభుత్వాలకు దర్యాప్తు సంస్థలతో బెదిరింపులు రేవంత్‌ రెడ్డి అప్రమత్తంగా ఉండాలి పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కృషి బూత్‌కమిటీల భేటీలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 25 : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో…

విధ్వంసం అయిన తెలంగాణ పునర్నిర్మాణమే మేస్త్రి లక్ష్యం

ఆర్థిక దివాలా నుంచి గట్టెక్కించే ప్రయత్నం రాస్ట్రాన్ని జీతాలు ఇవ్వలేని దుస్థితికి తెచ్చారు పార్లమెంట్ట్‌ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను బొందపెట్టాల్సిందే కాంగ్రెస్‌ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి కృషి చేయాలి కాంగ్రెస్‌ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 25 : తెలంగాణను పునర్నిర్మించే క్రమంలో తాను మేస్త్రీనేనని సిఎం రేవంత్‌ రెడ్డి…

తవ్విన కొద్దీ అక్రమాస్తులు

వందల కోట్ల ఆస్తులు వెనకేసుకున్న రెరా డైరెక్టర్‌ శివబాలకృష్ణ వంద ఎకరాల భూపత్రాలు..డబ్బుల కట్టల స్వాధీనం…కేసు నమోదు శివబాలకృష్ణను నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టిన ఏసీబీ… ఫిబ్రవరి 8 వరకు రిమాండ్‌…చంచల్‌గూడ జైలుకు తరలింపు స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 25 : అక్రమాలతో ఎదిగిన అధికారి సంపాదన వెలుగులోకి…

నవయుగ కవితాపధికుడు…

వచన కవిత అనగానే మొదట గుర్తుకు వచ్చే కవి కుందుర్తి. ఇది నా కవిత్వం గీత/  వినేవాడు నరుడు/  చదువూ సంధ్యలు లేని రోడ్డు మీద పామరుడు/  లేమి తల్లి ఒడిలో నిరంతర గాఢ నిద్రాపరుడు అని యుగేయుగే కవితాసంపుటిలో తన కవిత్వానికి నిర్వచనం చెప్పుకున్న కుందుర్తి మారుతున్న  కాలంతో పాటు కవితా ప్రక్రియలో మార్పు…

కలం ‘భాస్కరం’ వెలుగు చూపిన ‘‘ఇవీ మన మూలాలు’’

పత్రికారచయితగా వివిధ దినపత్రికలలో వివిధ హోదాల్లో కలం రaళిపించిన ‘కల్లూరి భాస్కరం’ మనిషి మౌనముని. రచనల్లో మలయమారుతాలు వీస్తాయి, జ్వాలలు రగులుతాయి. పుస్తకం ఆయన ప్రాణం. అధ్యయనం ఆయన దైనందిన క్రియ.. రచన ఆయన శ్వాశ. ఆద్భుతమైన అనువాద ప్రక్రియలో ఆయనది అందెవేసిన చెయ్యి. ఇప్పటికే అనేక పుస్తకాలు పాఠకులను అలరించాయి. రచనల తీవ్రతను బట్టి…

రేపు పబ్లిక్‌ గార్డెన్‌లో గణతంత్ర వేడుకలు

ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు..పోలీసుల ఫుల్‌ డ్రెస్‌ రిహార్సల్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 24 : రేపు శుక్రవారం హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో 75వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉదయం 7.30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ఆమె సభలో ప్రసంగిస్తారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు…

రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ ప్రక్రియ చేపట్టండి: సిఎంకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి లేఖ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 24 : భారత్‌ మాల, రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూ సేకరణ పక్రియ చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి కోరారు. ఈ మేరకు సిఎంకు లేఖ రాశారు. భారత్‌ మాల, రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూ సేకరణ పక్రియ చేపట్టాలని…