Category తెలంగాణ

మేడారంలో పూజారుల అతిధి గృహ సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కొండా సురేఖ

 ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర ,జనవరి 17 : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లో పూజారులు అతిధి గృహం సముదాయ నిర్మాణా పనులకు మంత్రి  కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. దేవాదాయ శాఖ మంత్రి హోదాలో మొదటి సారి గా కొండా సురేఖ మేడారం లోని వన దేవతలను…

గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క

ములుగు, ప్రజాతంత్ర జనవరి 17 : ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ తల్లిని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి బుదవారం కొండా సురేఖ దర్శించుకున్నారు. ములుగు జిల్లా కు విచ్చేసిన మంత్రి సురేఖ కు పంచాయతీ రాజ్‌ గ్రామీణ అభివృద్ధి సంస్థ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా…

పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 17 : అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు బషీర్‌ బాగ్‌ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయా పరిసరాల్ని ఊడ్చి తన చేతులతో చెత్తను ఎత్తివేసారు, నీటితో ఆలయ గోపురాల్ని…

పార్లమెంటులో సత్తా చాటుదాం

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిస్తేనే తెలంగాణ సమస్యలకి పరిష్కారం   కాంగ్రెస్‌ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది  హామీల సంగతి చూడమంటే అవసరం లేని విషయాలు తెరపైకి తెస్తున్నారు  రాజకీయాలకతీతంగా కేసీఆర్‌ తెలంగాణ ను అభివృద్ధి చేశారు  మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి .హరీష్‌ రావు నాగర్‌ కర్నూల్‌, ప్రజాతంత్ర, జనవరి : నాగర్‌ కర్నూల్‌…

ఇంటింటా కొత్త కాంతులు..

రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 13 : రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యుని కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలని, రాష్ట్రమంతటా…

నూతన పారిశ్రామిక కారిడార్‌ ప్రతిపాదనను ఆమోదించండి….

హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ కారిడార్‌కు తుది అనుమతులు ఇవ్వండి రాష్ట్రానికి ఎన్‌డీసీ, మెగా లెదర్‌ పార్క్‌, ఐఐహెచ్‌టీ మంజూరు చేయండి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వినతి   న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 13 : హైదరాబాద్‌ వయా మిర్యాలగూడ-విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర…

ప్రకృతికి కృతజ్ఞతలు తెలపడం మన సంప్రదాయం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 13 : శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సిబ్బందితో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకున్నారు.గవర్నర్‌ స్వయంగా సాంప్రదాయ పొంగల్‌ వంటకాన్ని తయారు చేసి సూర్యభగవానుడికి సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఆమె భగవంతుడిని ప్రార్థించారు. సాంప్రదాయిక పొంగల్‌ వంటకం, అంటే ‘పొంగడం’’ లేదా…

ఇప్పుడే ట్రైలర్‌ స్టార్ట్‌ అయింది…

కేసీఆర్‌ ప్రజాక్షేత్రంలోకి రాగానే అసలు సినిమా పరిపాలనపై అతి శ్రద్ధ..పార్టీ నిర్మాణం సరిగా జరుగకనే ఓటమి భువనగిరి పార్లమెంట్‌ సమీక్షలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 12 : ఇప్పుడే ట్రైలర్‌ స్టార్ట్‌ అయింది…కేసీఆర్‌ ప్రజాక్షేత్రంలోకి రాగానే అసలు సినిమా స్టార్ట్‌ అవుతుందని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌…

కొత్త విద్యుత్‌ పాలసీ అంటే..పాత కాంగ్రెస్‌ కరెంటు తెస్తారా?

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 12 : రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ పెద్దలు కొత్త విద్యుత్‌ పాలసీ తెస్తామని అంటున్నారనీ,   కొత్త పాలసీ అంటే పాత కాంగ్రెస్‌ కరెంటు తెస్తాం..అని బిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని…