మేడారంలో పూజారుల అతిధి గృహ సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కొండా సురేఖ

ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర ,జనవరి 17 : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లో పూజారులు అతిధి గృహం సముదాయ నిర్మాణా పనులకు మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. దేవాదాయ శాఖ మంత్రి హోదాలో మొదటి సారి గా కొండా సురేఖ మేడారం లోని వన దేవతలను…







