Category తెలంగాణ

రాముడి పేరు చెప్పకుండా ఎన్నికల్లో నిలబడగలరా?

– నిజామాబాద్‌ ‌మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ ‌జెండా ఎగరేస్తాం – టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 21: శ్రీరాముడి పేరు చెప్పకుండా ఎన్నికల్లో నిలబడే దమ్ము బీజేపీకి ఉందా అని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌ప్రశ్నించారు. నిజామాబాద్‌ ‌మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌జెండా ఎగరడం ఖాయమని, కాంగ్రెస్‌ ‌తోనే…

తెలంగాణ సివిల్ స‌ర్వీస్ అధికార్ల‌కు ఐఏఎస్‌లుగా ప్ర‌మోష‌న్‌

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 21:  రాష్ట్ర సివిల్ స‌ర్వీసుల‌కు చెందిన అధికార్ల‌ను ఇండియ‌న్ అడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీస్ (ఐఏఎస్‌)కు ప్రొబెష‌న్ పై బ‌దిలీ చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి రాజేష్‌కుమార్ యాద‌వ్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఆర్‌.డి.మాధురి, పి.బెన్ ష‌లోమ్‌లు తెలంగాణ హైకోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్ మేర‌కు కోర్టు ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు వీరిని ప్ర‌మోష‌న్‌పై…

మున్సిపల్‌ ఎన్నికలకు మేం సిద్దం

– స్థానిక సమస్యల ఆధారంగానే ప్రజల తీర్పు – కాంగ్రెస్‌కు వోటేస్తే జిల్లాలు ఎత్తేయడం ఖాయం – మీడియాతో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 21: మున్సిపల్‌ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ ‌సిద్ధంగా ఉందని ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు వోటేస్తే జిల్లాలు ఎత్తివేయటం…

అర్హులంద‌రికీ ఇందిర‌మ్మ ఇల్లు

– దంతన్‌పల్లిలో వైభవంగా గృహప్రవేశం – నూతన గృహాన్ని ప్రారంభించిన భట్టి, అడ్లూరి ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జనవరి 21: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీì ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఉట్నూర్ మండల పరిధిలోని దంతన్‌పల్లి గ్రామానికి చెందిన లింగంపెల్లి తారమ్మ నూతనంగా నిర్మించుకున్న గృహ ప్రవేశ…

అలంపూర్‌ ఎమ్మెల్యేపై  దాడి గర్హనీయం

– ఎంపి మల్లు రవి తక్షణం క్షమాపణలు చెప్పాలి – మాజీ మంత్రులు హరీష్‌ ‌రావు, కేటీఆర్‌ల  డిమాండ్‌ ‌హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, జనవరి 21: అలంపూర్‌ ‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, నాగర్‌కర్నూల్‌ ఎం‌పీ మల్లు రవి దాడిని మాజీ మంత్రులు హరీష్‌ ‌రావు, కేటీఆర్ లు తీవ్రంగా ఖండించారు. మల్లు రవి…

 ప్రజల ఆకాంక్షలకు ‘ప్రజాతంత్ర’ నిరంతర ప్రతిబింబం

నిజాన్ని నిర్భయంగా చెప్పే పత్రికను ఆదరించాలి: ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి ప్రజాతంత్ర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ సుబేదారి, ప్రజాతంత్ర, జనవరి 20 : తెలంగాణ ఉద్యమ గడ్డపై ప్రజల గొంతుకగా ప్రజాతంత్ర దినపత్రిక నిలుస్తోంద‌ని హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.   ప్రజాతంత్ర నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను-2026ను హనుమకొండ సర్క్యూట్ హౌస్‌లో…

యూత్ ఐడియాథాన్‌లో డీపీఎస్ విద్యార్థుల ప్రతిభ

‘ఫావమ్ లింక’కు వ్యాపారవేత్తలు, నిపుణుల ప్రశంసలు వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 20: థింక్ స్టార్టప్, సీబీఎసఈలు సంయుక్తంగా ఐఐటి దిల్లీలో ఆదివారం నిర్వహించిన ప్రతిష్టాత్మక యూత్ ఐడియాథాన్ కార్యక్రమంలో వరంగల్ జిల్లా పెండ్యాలలోని డీపీఎస్ సీబీఎసఈ పాఠశాల విద్యార్థులు పాల్గొని ప్రతిభను కనబరిచి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారని పాఠశాల చైర్మన్ రవికిరణ్ రెడ్డి ఒక ప్రకటనలో…

ఉన్నతాధికారులకు లంచాలు

– కోమటిరెడ్డి కుటుంబ సుశీ ఇన్‌ఫ్రాకు సీబీఐ షాక్ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 19: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీకి సీబీఐ షాక్ ఇచ్చింది. కాంట్రాక్టు పనుల కోసం ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇస్తూ సుశీ ఇన్‌ఫ్రా కంపెనీ అడ్డంగా దొరికిపోయింది. ఈ లంచాల బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…

బోధన్ అభివృద్ధిని అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

– షకీల్ నాయకత్వంలో 36 కౌన్సిలర్ స్థానాలు బీఆర్ఎస్‌వే – అవినీతి కుంభకోణాల్లో కాంగ్రెస్ మంత్రులు – కేసీఆర్ మాత్రమే ప్రజలకు శ్రీరామరక్ష – మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల బోధన్, ప్రజాతంత్ర, జనవరి 19: బోధన్ పట్టణ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, మాజీ ఎమ్మెల్యే షకీల్ హయాంలో మంజూరైన పనులను కూడా…