Category తెలంగాణ

జూన్‌ 5 తరువాత బిఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌

కార్యకర్తలే పార్టీ నేతలపై తిరగబడతారు రాష్ట్ర సంపదను దోచుకుని చిప్పచేతికి కవితపై 8వేల పేజీల చార్జిషీట్‌కు  సమాధానం చెప్పాలి కెటిఆర్‌…ఖబర్దార్‌ నోరు అదుపులో పెట్టుకో.. మంత్రి కోమటిరెడ్డి ఘాటు విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 23 : ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జూన్‌ 5 తర్వాత భారాస దుకాణం మూతపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల…

పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్‌

దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ప్రపంచ పెట్టుబడిదారులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సందేశం గ్రీన్‌ ప్రాపర్టీ షో 2024లో గ్లోబల్‌ హైదరాబాద్‌ విజన్‌ను ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్‌ నాలుగేళ్లలో ఐటి ఎగుమతుల రెట్టింపు ప్రభుత్వ లక్ష్యం : మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 17 : ప్రపంచంలోని అగశ్రేణి మహానగరాలకు…

యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతం

త్వరలో అవసరమైన మెటేరియల్‌ సరఫరాకు రవాణా వ్యవస్థ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి యాదాద్రి, ప్రజాతంత్ర, మే 15 : యాదాద్రి ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో అధికారులు రెండు యూనిట్లకు విజయవంతంగా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ప్లాంట్‌కు అవసరమైన మెటేరియల్‌ సరఫరా, రైల్వే, రోడ్డు రవాణా వ్యవస్థలను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం…

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకలకు సన్నాహాలు ..

ఇక ప్రజా పాలనపై నజర్‌.. మంత్రులు అధికారులతో సీఎం రేవంత్‌ సమావేశం తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృత సమస్యలపై దృష్టి ఆస్తులు, అప్పుల పంపిణీపై నివేదికకు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 15: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియటంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజా పాలనపై దృష్టి కేంద్రీకరించారు. సచివాలయంలో బుధవారం  మంత్రులు ఉత్తమ్‌…

రాష్ట్రంలో క్రమేపీ చల్లబడుతున్న వాతావరణం

వొచ్చే  3 రోజులు వానలు కురిసే అవకాశం పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌.! హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 15 : తెలంగాణలో వాతావరణం క్రమేపీ చల్లబడుతుంది. ఎండల తీవ్రత తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు.. ప్రస్తుతం 40 డిగ్రీలకు పడిపోయింది. దీనికి కారణంగా ఉపరితల ఆవర్తనమే అని అంటున్నారు…

సిఎం రేవంత్‌కు ఆగస్ట్‌ సంక్షోభం తప్పదు

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఎకు 400 సీట్లు పక్కా కాంగ్రెస్‌లో బిఆర్‌ఎస్‌ విలీనం ఖాయం గ్యారేజీ నుంచి కారు రావడం కష్టం బిజెపి రాజ్యసభ ఎంపి డా. లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 14 : రైతు రుణమాఫీ చేయకపోతే సీఎం రేవంత్‌ సర్కారుకు ఆగస్ట్‌ సంక్షోభం తప్పదని బిజెపి రాజ్యసభ సభ్యులు డా. కే లక్ష్మణ్‌…

కవితకు మరోమారు నిరాశ

బెయిల్‌ ఇవ్వని కోర్టు.. 20వ తేదీ వరకు కస్టడీ పొడిగింపు న్యూదిల్లీ, మే 14 : దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బెయిల్‌ ఆశించిన బీఆర్‌ఎల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె బెయిల్‌ ఇవ్వని కోర్టు కస్టడీని మాత్రం పొడగించింది. మంగళవారంతో జుడీషియల్‌ కస్టడీ ముగిసినప్పటికీ మే 20 వ తేదీ వరకు పొడగిస్తూ…

చెదురుముదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం

రాష్ట్రంలో 61.16 శాతం పోలింగ్‌ నమోదు హైదరాబాద్‌లో ఉద్రిక్తత…ఎన్నికలు బహిష్కరించిన లచ్చగూడెం బీర్పూరులో మధ్యాహ్నానికే వంద శాతం వోటింగ్‌ నమోదు (మండువ రవీందర్‌రావు) హైదరాబాద్‌, మే 13 : దేశంలో నాల్గవ విడత పార్లమెంటు ఎన్నికలు సోమవారం సాయంత్రం ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో  కడపటి సమాచారం మేరకు తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తంమీద…

ప్రాంతీయ పార్టీలే కీలకం

చింతమడకలో వోటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్‌ దంపతులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, మే 13 : దేశంలో ప్రాంతీయ పార్టీలే కీలకమని బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా సోమవారం సిద్ధిపేట జిల్లాలోని ఆయన స్వగ్రామమైన చింతమడకలో కేసీఆర్‌, ఆయన సతీమణి శోభ వోటు హక్కును వినియోగించుకున్నారు.  హెలీకాప్టర్‌లో చింతమడక…