Category తెలంగాణ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌

9 వరకు నామినేషన్ల స్వీకరణ…27న పోలింగ్‌…జూన్‌ 5న కౌంటింగ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 2 : గురువారం వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మే 13 వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉన్నది. ఈ నెల…

కాంగ్రెస్‌లో చేరిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల చేరికపై విచారణ జూన్‌ 5కు వాయిదా హైదరాబాద్‌, మే 1  : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులుగా గెలిచి.. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి కౌంటర్‌ దాఖలు చేయాలని వారిని హైకోర్టు ఆదేశించింది.…

దేశాన్ని అమ్మేందుకు బిజెపి కుట్ర

బిజెపి వొస్తే…రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్లు రద్దు మోదీ అమిత్‌ షా నాపై పగబట్టారు 10 ఏళ్లలో తెలంగాణకు ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ కేసులకు భయపడను.. నా వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ పౌరుషానికి..గుజరాత్‌ ఆధిపత్యానికి మధ్య పోటీ ప్రస్తుత ఎన్నికలు ప్రత్యేకమైనవి..ప్రజలు ఆలోచించాలి కేసీఆర్‌ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం కోరుట్ల జనజాతర…

తెలంగాణలో పోలింగ్‌ సమయం పెంపు

ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 1 : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పోలింగ్‌ సమయాన్ని పెంచుతూ ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో నాలుగో దశలో ఎన్నికలు మే 13న జరుగనున్న విషయం తెలిసిందే. ఆ రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6…

కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేయగలరా..

సిఎం రేవంత్‌వి వ్యర్థ ప్రయత్నాలు తెలంగాణ భవన్‌ మేడే వేడుకల్లో కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 1 : రాష్ట్రంలో కేసీఆర్‌ ఆనవాళ్లులేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ ఆనవాళ్లు చెరిపేయాలంటే రేవంత్‌ రెడ్డి వల్ల కాదు కదా..ఆయన జేజమ్మ వల్ల కూడా కాదన్నారు. బుధవారం…

రఘురాం రెడ్డి పక్కా లోకల్ 

సమస్యలు చెప్పండి మంత్రి, ఎమ్మెల్యేకు చెబుతా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సతీమణి మాధురి   ఖమ్మం కాంగ్రెస్  ఎంపీ అభ్యర్ధి రామ సహాయం రఘురాం రెడ్డిని గెలిపిస్తే ఇంటి పేరుకు తగ్గట్లే ప్రజలకు సహాయం చేస్తూ, సమాజానికి సేవ చేస్తారని రాష్ట్ర  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సతీమణి పొంగులేటి మాధురి అన్నారు. …

టెన్త్‌ ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత

మళ్లీ బాలికలదే హవా నిర్మల్‌ ఫస్ట్‌..వికారాబాద్‌ లాస్ట్‌ టెన్త్‌ ఫలితాలు విడుదల చేసిన విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జూన్‌ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 30 : రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో…

రాష్ట్రంలో మండుతున్న ఎండలు

అధిక ఉష్ణోగ్రతల నమోదు… ఉక్కపోతలతో జనం ఉక్కిరిబిక్కిరి… పలు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ ఇంకా నాలుగైదు రోజులు వడగాలులు వీయొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 30 : రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. భానుడు నిప్పులు కక్కుతున్నాడు. మండే ఎండలకు తోడు ఉక్కపోతకు ప్రజలు ఉకిరిబికిరవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కన్నా…

నేడు దిల్లీకి రేవంత్‌రెడ్డి..?

అమిత్‌ షా వీడియో మార్ఫింగ్‌ కేసులో దిల్లీ పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశం     ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తారా స్థాయికి రాజకీయాలు  హైదరాబాద్‌, ప్రజా తంత్ర ప్రత్యేక ప్రతినిధి,  ఏప్రిల్‌ 30: అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌కు సంబంధిం చిన కేసులో విచారణ నిమిత్తం దిల్లీకి రావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి దిల్లీ…