తెలంగాణ చిహ్నంలో చార్మినార్ తొలగించాల్సిందే..

మేం ఇందుకు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం బిజెపి జాతీయ కార్యదర్శి బండి సంజయ్ న్యూదిల్లీ, జూన్ 1 : తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ను తొలగించాలని అప్పుడు, ఇప్పుడు తమ పార్టీ పోరాడుతునే ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపం ఉండటం…





