Category తెలంగాణ

తెలంగాణ చిహ్నంలో చార్మినార్‌ తొలగించాల్సిందే..

మేం ఇందుకు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం బిజెపి జాతీయ కార్యదర్శి బండి సంజయ్‌ న్యూదిల్లీ, జూన్‌ 1 : తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చార్మినార్‌ను తొలగించాలని అప్పుడు, ఇప్పుడు తమ పార్టీ పోరాడుతునే ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంగనర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపం ఉండటం…

తెలంగాణ చిహ్నంలో చార్మినార్‌ తొలగించాల్సిందే..

మేం ఇందుకు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం బిజెపి జాతీయ కార్యదర్శి బండి సంజయ్‌ న్యూదిల్లీ, జూన్‌ 1 : తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చార్మినార్‌ను తొలగించాలని అప్పుడు, ఇప్పుడు తమ పార్టీ పోరాడుతునే ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంగనర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపం ఉండటం…

ప్రపంచ శాంతికి శ్రీ రామ్ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ ఖగోళ యాత్ర

•ఆగస్ట్  17న ప్రారంభమై సెప్టెంబర్ 17న యాత్ర ముగింపు •2016 నుండి అమెరికాలో శ్రీ భద్రాద్రి రామాలయ కార్యక్రమాలు •శ్రీరామ్ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ అర్చకులు పద్మనాభచార్యులు  అమెరికాలోని అట్లాంటాలో నిర్మాణం అవుతున్న శ్రీభద్రాద్రి రామాలయం తరపున ప్రపంచ శాంతి కోసం ఖగోళ యాత్ర(భూ మండల ప్రదక్షణ యాత్ర) నిర్వహిస్తున్నట్లు అమెరికాలోని అట్లాంట నగరంలోని శ్రీ…

ఫలితాల తర్వాత ఖర్గే తన ఉద్యోగం కోల్పోతారు

ఈవీఎంలపై నెపం నెట్టి రాహుల్‌, ప్రియాంకలు తప్పుకుంటారు ఆరు నెలలకు ఒకసారి సెలవుపై థాయిలాండ్‌కు రాహుల్‌ 10 ఏళ్లలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోని మోదీ యూపీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, మే 27 : లోక్‌ సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌…

ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎంఎల్‌సి ఉప ఎన్నిక పోలింగ్‌

మొత్తం 600 పోలింగ్‌ కేంద్రాల్లో నిర్వహణ పోలింగ్‌ కేంద్రాల్లో బారులుతీరిన గ్రాడ్యుయేట్లు సూర్యాపేటలో వోటేసిన ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి వరంగల్‌, ప్రజాతంత్ర, మే 27 : తెలంగాణలో వరంగల్‌ – నల్గొండ – ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మొత్తం 600 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం…

 తెలంగాణ అధికారిక చిహ్నం పై  సీఎం రేవంత్‌ రెడ్డి కసరత్తు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 27: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం చర్చలు జరిపారు. పలు నమూనాలను పరిశీ లించిన సీఎం.. తుది నమూనాపై కీలక సూచ నలు చేశారు. గత చిహ్నం లో చార్మినార్‌, కాకతీయ తోరణం ఉన్నాయి. అయితే, రాచరికపు ముద్రల బదులుగా ప్రజాస్వామ్యం,…

వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

ఉదయం పరేడ్‌ గ్రౌండ్‌లో పాల్గొననున్న సిఎం  రాష్ట్ర గీతం ఆవిష్కరణ… సిఎం సందేశం  సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై కళారూపాల ప్రదర్శన  ఏర్పాట్లపై సిఎస్‌ ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 27 : జూన్‌ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…

రైతులపై భస్మాసుర ‘హస్తం’

కొనుగోలు కేంద్రాలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటు.. కనీస వసతులు కరువు  కేంద్రం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నా జాప్యమెందుకు..  కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి  ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై పోరాడతామని స్పష్టీకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 23 : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరిపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆగ్రహం…

బాండ్‌ పేపర్లు రాసిచ్చి..ఇంత దగానా..

వడ్లకు బోనస్‌ అడిగితే మొరుగుతున్నారంటారా రైతులు హైదరాబాద్‌కు వొచ్చి ధర్నా చేస్తారు కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే హరీష్‌ రావు జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిశీలన జగిత్యాల, ప్రజాతంత్ర, మే 23 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని సిద్దిపేట మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ముఖ్య నేత హరీష్‌ రావు పేర్కొన్నారు.…