Category తెలంగాణ

రాష్ట్రంలో పోలింగ్‌ ప్రశాంతం 61.23 శాతం నమోదు

                                   హైదరాబాద్‌లో అతి తక్కువ పోలింగ్‌ నమోదు  కొడంగల్‌లో వోటేసిన సిఎం రేవంత్‌ రెడ్డి రామ్‌నగర్‌లో గవర్నర్‌ దత్తాత్రేయ దంపతుల వోటు  చింతమడకలో వోటేసిన కెసిఆర్‌ దంపతులు వోటేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు,…

ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం..

దేశ ప్రజలకు మోదీ మాయమాటలు బీజేపీ ఏజ్ లిమిట్ అమలు చేస్తే త‌ర్వాత‌ ప్రధాని ఎవ‌రు?   పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతాం.. కొడంగల్ లో  మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ లోక్ స‌భ ఎన్నిక‌లు రాష్ట్రంలో త‌మ వంద‌రోజుల పాల‌న‌కు రెఫ‌రెండ‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నికల్లో…

 నేడు పోలింగ్‌…సర్వం సిద్ధం

రాష్ట్రంలో నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ సమస్యాత్మక 13 నియోజకవర్గాలలో 4 వరకే పోలింగ్‌  మొత్తం 35 వేల 809 పోలింగ్‌ కేంద్రాలు ప్రత్యేక వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ఇసి వోటేయడానికి సొంతూళ్లకు తరలివెళ్లిన నగర ప్రజలు… దారిబత్తా…

స్వేచ్ఛగా వోటు హక్కు వినియోగించుకోండి

సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తెలంగాణ డిజిపి రవిగుప్తా స్పష్టీకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 12 : తెలంగాణలో సోమవారం జరిగే పార్లమెంట్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ రవి గుప్తా తెలిపారు.  ప్రజలందరూ నిర్భయంగా తమ వోటు హక్కును వినిగిం చుకోవాలి డీజీపీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన…

రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం ఫెయిల్‌

వారి మాటలను ప్రజలే ఖండిస్తున్నారు ఇది చూసి కాంగ్రెస్‌ నేతల్లో కలవరం సీఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగాల్లో అసహనం బూతులు మాట్లాడటం, కోతలు కోయడం తప్ప మరో సోయి లేదు.. ప్రెస్‌మీట్‌లో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 8 : రిజర్వేషన్ల రద్దు అంటూ కాంగ్రెస్‌ చేస్తున్న దుష్ప్రచారం…

నేడు నర్సాపూర్‌కు రాహుల్‌ గాంధీ

రాహుల్‌ తోనే దేశ ప్రగతి… కాంగ్రెస్‌ గెలిస్తేనే మళ్లీ దేశానికి మంచి రోజులు పదేళ్లపాలనలో  బిజెపి, బిఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదు ఇందిరమ్మ రోజులు మళ్లీ కావాలంటే మెదక్‌లో మధు గెలవాలె.. నేటి సభకు లక్షలాదిగా ప్రజలు తరలి రావాలని మంత్రి కొండా సురేఖ పిలుపు సిద్ధిపేట, ప్రజాతంత్ర, మే 8 : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌…

కమాన్ ఖమ్మం.. రఘురాం రెడ్డిని గెలిపించండి.. సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్

ర్యాలీలో పాల్గొన్న మంత్రి పొంగులేటి, ఎంపీ రేణుకా చౌదరి  ఖమ్మం,ప్రజాతంత్ర,మే07: అమ్మా…. అక్క… బాబూ.. తాతా… చెల్లి…. తమ్ముడూ ఈవీఎంలో మూడో నెంబర్ “గుర్తుం”దా…! అదేనండి మన హస్తం గుర్తు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో మన ఆర్ఆర్ఆర్ కి వోటు వేసి గెలిపించండి అంటూ సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ పేర్కొన్నారు. ఖమ్మంలోని…

హామీలను అమలు చేయని బిజెపిని ఓడిద్దాం

పదేళ్లలో 4.26 లక్షల మంది ఆత్మహత్యలు •రైతుల అండగా నిలబడ్డ వారిపై అక్రమ కేసులు •వ్యవసాయాన్ని కార్పోరేట్లకు కట్టబెట్టే యత్నం •పంటల కొనుగోలు పథకానికి నిధులలో కోత •ఆత్మహత్యలు చేసుకున్నా రుణమాఫీ చేయలే •భూ సేకరణ చట్ట సవరణకు విఫల ప్రయత్నం •అటవీ సంరక్షణ చట్టానికి తూట్లు పొడిచారు •మోదీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధం కావాలి…

కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగేలా లేదు..మధ్యలోనే ఎన్నికలు

రైతు బంధు పంట వేసేటప్పుడు ఇస్తరా..కోసేటప్పుడు ఇస్తరా..? అప్పుడు పోని కరెంట్‌ ఇప్పుడే ఎందుకు పోతున్నది.. కరీంనగర్‌  ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ కరీంనగర్‌, ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన చివరి దాకా కొనసాగేలా లేదని, మధ్యలోనే ఎన్నికలు వొచ్చే అవకాశం ఉందని బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి…