Category తెలంగాణ

కార్పొరేట్‌ల కనుసనల్లో ఆపరేషన్‌ కాగార్‌..

స్వేచ్ఛగా, యధేచ్చగా భారత ప్రభుత్వం మరియు ఛత్తీస్‌ ఘడ్‌ రాష్ట్ర ప్రభుత్వాలతో రహస్యంగా టాటా, ఎస్‌ఆర్‌, జిందాల్‌, వేదాంత ఇతర కార్పొరేట్‌ కంపెనీలు కుదుర్చుకున్న వందల కోట్ల విలువైన ఎం.వో.యు లను అమలుపరచడానికే ఎలాంటి అడ్డు అదుపు లేకుండా వందల సంవత్సరాల పాటు అక్కడున్న స్టీల్‌, ఐరన్‌, గ్రాఫైట్‌, బొగ్గు, సున్నపురాయి, యురేనియం మొదలగు 27…

ఆగస్ట్‌ 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే

పంట రుణమాఫీకి విధివిధానాలు రూపొందించండి పూర్తి డేటా సేకరించి, ప్రణాళిక సిద్ధం చేయండి అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 10:  రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు. పంట రుణమాఫీ, ఇతర అంశాలపై వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం…

ఎస్‌ఎన్‌డీపీ జాడెక్కడ…?

వర్షా కాలం..ఈ పేరు వింటేనే పీర్జాదిగూడ, బోడుప్పల్‌ లోతట్టు ప్రాంతాల ప్రజల వెన్నులో వణుకుపుడుతుంది.. గత నాలుగేళ్ళ క్రితం ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల ఫలితంగా వరద నీటి ముంపుతో పడిన అవస్థలు, అష్టకష్టాలు, అనుభవాల నుంచి ఇప్పటికీ తేరుకోలేక్నపోతున్నారు. ఇళ్లల్లో వరద నీరు చేరి రోజుల తరబడి ఉండిపోయిన ఆ భయానక చేదు జ్ఞాపకాలను…

తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

కేంద్ర మంత్రులకు సిఎం రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంర్రత, జూన్‌ 10 : విభజన చట్టం అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విడుదలకు కృషి చేయాలని తెలంగాణ, ఏపిల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు. ప్రాజెక్టుల సాధనకు చర్యలు తీసుకోవాలన్నారు.…

కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి వరకు..

అంకితభావంతో అందలానికి..  వివిధ శాఖలలో పనిచేసి వన్నెతెచ్చిన బండి కరీంనగర్, ప్రజాతంత్ర, జూన్ 10 : బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) పేరు వింటేనే నరనరాన ఇమిడిన హిందుత్వం స్ఫురిస్తుంది. 1971లో జూలై 11న జన్మించిన బండి సరస్వతీ శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేసి, డిగ్రీ పూర్తి చేసి, ఎంఏ పబ్లిక్…

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత

హైదరాబాద్‌, జూన్ 8 :  ఈనాడు సంస్థల అధినేత, రామోజీ ఫిల్మ్ సిటీ వ్య‌వ‌స్థాపకులు రామోజీరావు (Ramoji Rao) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి తీవ్ర‌ అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయనను నానక్‌రామ్ గూడలోని స్టార్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆయ‌న‌ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని…

ఉగాది పచ్చడి లాంటి తీర్పు

సంతోషంగా ఉన్నాం.. గతంలో 3 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు 8చోట్ల గెలిపించారు గెలుపోటములకు పిసిసి చీఫ్‌గా బాధ్యత పూర్తిగా తనదే బిజెపికి బిఆర్‌ఎస్‌ పూర్తిగా అమ్ముడుపోయింది ఉమ్మడి ఎపి సమస్యలను చర్చలతో పరిష్కరించుకుంటాం: మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌ రెడ్డి స్పష్టీకరణ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జూన్‌ 5: ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, ఇది తమకు ఉడాది…

హైదరాబాద్‌లో మారిన వాతావరణం

సాయంత్రం అనూహ్యంగా భారీ వర్షం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జూన్‌5: హైదరా బాద్‌ మహానగరంలో ఉన్నట్లుండి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. జంటనగరాలలో చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం ఎండవేడి బాగానే ఉండగా, అయితే సాయంత్రం కాగానే ఒక్కసారిగా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. దీనితో నగరంలోని అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఇక జంట నగరలలో కొండాపూర్‌,…

మరింత సమర్ధవంతమైన పాలన అందిస్తాం

విజయం చేకూర్చిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 04: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ 100 రోజుల పాలనను ఆశీర్వదిస్తూ… ఎనిమిది లోక్‌ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్‌ శాసన సభ ఉప ఎన్నికలో విజయం చేకూర్చిన రాష్ట్ర ప్రజలకు  ధన్యవాదాలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలుపుతూ…