Category తెలంగాణ

సమగ్ర ఆదివాసీ అభివృద్ధి- రాజ్యాంగ పరిరక్షణే నా లక్ష్యం!

“ఒక రాజకీయ నాయకురాలిగా ప్రతి ఒక్కరి హక్కును గుర్తించేలా పనిచేయటం, వాటిలోని వైరుధ్యాలను సున్నితంగా పరిష్కరించటం నా బాధ్యతగా వుంటుంది. సబ్బండ వర్గాల అభివృద్ధి జరిగేలా పనిచేయాలి. ఇక్కడ వుండే ఎస్టీ, ఎస్సీ, బీసీ, వోబీసీ, మైనారిటీల అభివృద్ధి కోసం పనిచేయాలి. అందరినీ సమానంగా కలుపుకుంటూ, అందరి హక్కులనూ గుర్తించి, వాటి రక్షణ కోసం పనిచేస్తూ,…

బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో బిగ్‌ షాక్‌

పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపి రాపోలు ఆనందభాస్కర్‌ హైదరాబాద్‌ను యూటి చేసే కుట్ర జరుగుతుందని ఆరోపణ న్యూదిల్లీ, మే 4 : ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌  పార్టీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌ పార్టీకి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌ రాజీనామా చేశారు. రాజీనామాను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. రాపోలు…

బిజెపికి వోటు…రాజ్యాంగానికి, రిజర్వేషన్‌కి చేటు

 ఉమ్మడి ఖమ్మం జిల్లా వోటరు తీర్పు దేశానికి దిక్సూచి  పదేళ్లలో రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పులో ముంచిన కెసిఆర్‌  భదాద్రి రాముడి సాక్షిగా ఆగస్టు15లోగా రైతులకు రుణమాఫీ  కొత్తగూడెం బహిరంగ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి కొత్తగూడెం, ప్రజాతంత్ర, మే 04 : పార్లమెంట్‌ ఎన్నికల్లో బిజెపికి వోటు వేస్తే మన నెత్తిన మనమే…

హెచ్‌సీయూ స్కాలర్‌ రోహిత్‌ వేముల కేసు పునర్విచారణ

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం సిఎం రేవంత్‌ను కలిసిన రోహిత్‌ తల్లి  : న్యాయం చేస్తామని హామీ  ఇచ్చినట్లు వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 4 : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్‌ రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసును తిరిగి విచారించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిజిపి ప్రకటన చేశారు.  దేశవ్యాప్తంగా ఎంతటి…

ఉపాధి, ఉద్యోగ రంగాలను నిర్లక్ష్యం చేసిన మోదీ ప్రభుత్వం 

ఆచార్య కూరపాటి వెంకటనారాయణ, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఉపాధి,ఉద్యోగ విద్య, వైద్యం మొదలగు సామాజిక రంగాలను నిర్లక్ష్యం చేసిన మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించే రోజులు ఆసన్నమైనవని ఆచార్య కూరపాటి వెంకటనారాయణ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆచార్య కూరపాటి వెంకట నారాయణ మాట్లాడుతూ ప్రజా…

సమగ్ర ఆదివాసీ అభివృద్ధి – రాజ్యాంగ పరిరక్షణే నా లక్ష్యం!

పేదరికం, కులవివక్ష ఇంకా కొనసాగుతున్నాయి మా కమ్యూనిటీలో స్రీల పట్ల అంత వివక్ష లేదు హాస్పిటల్‌ ‌వరకు వెళ్లేలోపే గర్భిణులు చనిపోవటం కలిచివేసింది గూడానికి రవాణా వ్యవస్థ ఏర్పాటు నా ప్రధాన లక్ష్యం మా దగ్గర కూడా ఆహార పంటలు పోయి వాణిజ్య పంటలు మొదలయ్యాయి యూనివర్సిటీ కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం  డెబ్బై ఐదేళ్ల…

కెసిఆర్‌ బస్సు యాత్రతో కాంగ్రెస్‌, బిజెపిల్లో దడ

అందుకే ఆగమేఘాల మీద 48 గంటల నిషేధం కేంద్రం చేతిలో కీలుబొమ్మగా ఈసి మా ఫిర్యాదులపై మాత్రం పట్టింపు లేదు రేవంత్‌ భాషపై ఫిర్యాదు చేసినా చర్యల్లేవ్‌ మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 2 : బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ బస్సు యాత్ర ప్రారంభంతో…

ఆగస్ట్‌తో సిద్ధిపేటకు పట్టిన శనీశ్వ‘రావు’ల దరిద్రం పోతది రుణమాఫీతో రైతులకు బ్యాంకుల నుండి విముక్తి  కేసీఆర్‌, హరీష్‌రావుల నుండి ప్రజలకు స్వాతంత్య్రం  సిద్ధిపేటకు కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా అతెలంగాణకు బిజెపి గాడిద గుడ్డు ఇచ్చింది  సిద్ధిపేట కార్నర్‌ మీటింగ్‌లో కెసీఆర్‌, హరీష్‌ రావులపై సిఎం రేవంత్‌రెడ్డి ఫైర్‌ అద్దంకి..తాను వేర్వేరు కాదన్న రేవంత్‌ రెడ్డి సిద్ధిపేట,…

రాష్ట్రంలో కొనసాగుతున్న హీట్‌వేవ్‌

ఛత్తీస్‌ఘడ్‌ నుంచి ద్రోణి విస్తరణ 44 డిగ్రీలకు మించి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు 6న అక్కడక్కడా తేలికపాటి వర్షాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్ర వ్యాప్తంగా హీట్‌వేవ్‌ కొనసాగుతున్నది. అంతటా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండగా..కొన్ని ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్‌ నమోదు అయ్యింది. అయితే రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో…