Category తెలంగాణ

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం

త్వరలోనే జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌రిలీజ్‌ ‌మంత్రి శ్రీధర్‌ ‌బాబు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌బీఆర్‌ఎస్‌ ‌హయాంలో అస్తవ్యస్థమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని మంత్రి శ్రీధర్‌ ‌బాబు అన్నారు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్‌ 1 ‌పరీక్షను తామే నిర్వహించామని చెప్పారు. త్వరలోనే జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌రిలీజ్‌ ‌చేస్తామని తెలిపారు. పింఛన్ల…

త్యాగానికి ప్రతీక బక్రీద్

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్  త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ )  పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం ప్రవక్తల్లో ఒకరైన ఇబ్రహీం అస్సలామ్, అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించి తన కుమారుడిని సైతం బలి ఇచ్చేందుకు సిద్ధం కావడాన్ని స్మరిస్తూ…

దేశంలో కమ్యూనిస్టులు బలపడితేనే ప్రజలకు సమన్యాయం

మత రాజకీయాలను తిరస్కరించిన దేశ ప్రజల సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు విజయవంతంగా ముగిసిన సీపీఐ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ధర్మ సాగర్ : దేశంలో కమ్యూనిస్టులు బలపడితేనే ప్రజలకు సమ న్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. ఆదివారం…

చట్టబద్దంగానే విద్యుత్‌ కొనుగోళ్లు

 రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ కోసం కృషి  ఈఆర్‌సి నిబంధనలు కాదని కమిషన్‌ వేయడం చట్టవిరుద్ధం  మా ప్రభుత్వానికి దురుద్దేశాలు అంటకట్టే ప్రయత్నాలు సరికాదు  కమిషన్‌ ముందుకు వొచ్చి వివరణ ఇవ్వాల్సిన పనిలేదు  వీలైతే మీరు రాజీనామా చేసి వెళ్లిపోండి  జస్టిస్‌ ఎల్‌. నర్సింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్‌ లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 15 : విద్యుత్‌…

ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

సర్కారు దవాఖానాల్లో పోస్టుల భర్తీకి చర్యలు 531 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, 193 ల్యాబ్‌ టెక్నీషియన్‌, 31 స్టాఫ్‌ నర్సుల భర్తీ త్వరలోనే నోటిఫికేషన్ల జారీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 15 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు వివిధ దవాఖానాలు, విభాగాల్లో ఖాలీగా ఉన్న పోస్టుల భర్తీకి రంగం…

భారీగా కలెక్టర్ల బదిలీలు

పలు జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 15 : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్దిరోజులకు తాత్కాలిక బదిలీలు జరిపింది. గత ప్రభుత్వ హయాంలో పలు స్థానాల్లో ఉన్నవారిని మార్చింది.…

రైతుల అవసరాలు తీరేలా విత్తనోత్పత్తి

పూలు పండ్ల మొక్కల పెంపకంతో ఆదాయం అధికారులతో వ్యవసాయ మంత్రి తుమ్మల సమీక్ష సౌరవిద్యుత్‌ యూనిట్ల ఏర్పాటుపైనా ఆరా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 15 : విత్తనోత్పత్తితో రైతుల అవసరాలు తీరాలని, పూలు పండ్ల మొక్కల పెంపకంతో ఆదాయం రాబట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ,ఇతరశాఖల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను…

కెసిఆర్‌..పేరు వింటేనే ఒకప్పుడు ప్రజల్లో చైతన్యం

ప్రస్తుతం సమస్యల వలయంలో విలవిల ప్రజల్లో విశ్వాసం కోల్పోయి నైతికంగా దెబ్బతిన్న వైనం అంతా స్వయంకృతాపరాధమే (వి. రామ్మోహన్‌ రావు, ప్రజాతంత్ర): కెసిఆర్‌…ఈ మూడక్షరాల పేరు వింటేనే ఒకప్పుడు ప్రజల్లో చైతన్యం కలిగించేది. ఆయన పిలుపు నివ్వడమే ఆలస్యం వేలాదిగా జనం తరలి వొచ్చేవారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విడదీ యలేనంతగా ముడిపడి ఉన్న వ్యక్తి.…

ప్రియుడి మోజులో భర్త హత్య

సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య ఆదిలాబాద్‌ టీచర్‌ హత్య కేసును ఛేదించిన పోలీసులు ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 15 : జిల్లాలో ప్రభుత్వ టీచర్‌ హత్య కేసులో సంచలన విషయాలు బయట కొచ్చాయి. ప్రియుడి మోజులో పడిన భార్యనే సుఫారీ ఇచ్చి భర్తను దారుణంగా హత్య చేయించినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. భార్య కదలికలపై…