Category తెలంగాణ

బతుకమ్మ సంబురాలు షురూ..

ఊరూరా ఉత్సాహంగా ఎంగిలిపూల బ‌తుక‌మ్మ వేడుక‌లు నేటి నుంచి దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ప్రారంభం ముస్తాబైన అమ్మ‌వారి ఆల‌యాలు నిజామాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2:  ‌తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయమే సందడి మొదలయ్యింది. ఊరూవాడా బతుకమ్మలను పేర్చి పూజలు నిర్వహించారు. ఎంగిలిపూల బతుకమ్మ‌గ వేడుక‌లు బుధ‌వారం  ప్రారంభమ‌య్యాయి. గురువారం నుంచి 9 రోజుల పాటు…

మ‌రింత ప‌వ‌ర్ ఫుల్‌గా ‘హైడ్రా’

HYDRA is preparing a comprehensive plan

మ‌రిన్ని అధికారాలు క‌ట్ట‌బెట్టే ఆర్డినెన్స్‌ను ఆమోదించిన గవర్నర్‌ ‌జిష్ణు దేవ్‌ ‌వర్మ మున్సిపల్‌ ‌చట్టంలో 374 – బీ సెక్షన్‌ ‌చేరుస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ ‌జారీ ఓఆర్‌ఆర్‌ ‌పరిధి వరకు ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు పరిరక్షిస్తూ సర్వాధికారాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2: ‌హైదరాబాద్‌ ‌డిజాస్టర్‌ ‌రెస్పాన్స్ అం‌డ్‌ ఎసెట్‌ ‌ప్రొటెక్షన్‌  ‌హైడ్రాకు హై…

డిజిటల్‌ ‌హెల్త్ ‌కార్డు రూప‌క‌ల్ప‌న‌కు అడుగులు

238 ప్రాంతాల్లో నేటి నుంచి పైలట్‌ ‌సర్వే నేడు ప్రారంభించనున్న సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌2: ‌కుటుంబ డిజిటల్‌ ‌హెల్త్ ‌కార్డు ప్రొఫైల్‌ ‌రూపకల్పన ప్ర‌క్రియను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు డిజిటల్‌ ‌హెల్త్ ‌కార్డును అమ‌లులోకి తీసుకునిరాబోంది. ఎలాంటి భేదాలు లేకుండా ప్రజలందరికీ హెల్త్‌  కార్డుల వివరాలను పొందుపర్చనుంది.…

ఊరూరా ఉత్సాహంగా ఎంగిలిపూల బ‌తుక‌మ్మ వేడుక‌లు

నేటి నుంచి దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ప్రారంభం ముస్తాబైన అమ్మ‌వారి ఆల‌యాలు ‌తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయమే సందడి మొదలయ్యింది. ఊరూవాడా బతుకమ్మలను పేర్చి పూజలు నిర్వహించారు. ఎంగిలిపూల బతుకమ్మ‌గ వేడుక‌లు బుధ‌వారం  ప్రారంభమ‌య్యాయి. గురువారం నుంచి 9 రోజుల పాటు 9 నైవేద్యాలతో ఈ బతుకమ్మ సందడి నెలకొంటుంది. 9 రోజులపాటు రోజుకు…

దత్త మండపం ఏర్పాటు హర్షణీయం..

Chief Minister Revanth Reddy at the opening ceremony of Dutta Mantap

దత్త మంటపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉన్న‌త సంక‌ల్పంతో ఇక్క‌డ ద‌త్త మండ‌పాన్ని ఏర్పాటు చేయ‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దత్త మంటపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర‌ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, పాడి పంటలతో వర్ధిల్లాలని స్వామీజీ ఆశీర్వదించడం సంతోషక‌ర‌మ‌ని…

ప్రతి కుటుంబానికి హెల్త్‌ ప్రొఫైల్‌

Govt. intensifies work on providing digital family health card

238 ప్రాంతాల్లో నేటి నుంచి పైలట్‌ సర్వే  ప్రారంభించనున్న సిఎం రేవంత్‌ రెడ్డి కుటుంబ డిజిటల్‌ హెల్త్‌ కార్డు ప్రొఫైల్‌ రూపకల్పన ప్రక్రియను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నది. ఈ మేరకు డిజిటల్‌ హెల్త్‌ కార్డును అమల్లోకి తీసుకుని రాబోతున్నది. ఎలాంటి భేదాలు లేకుండా ప్రజలందరికీ హెల్త కార్డుల వివరాలు పొందు పర్చనుంది. ఈ మేరకు…

గురుకులాల్లో సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలి

స్టడీ సెంటర్లలో నాణ్యమైన శిక్షణ ఇవ్వాలి అధికారుల‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు…. బీసీ సంక్షేమ శాఖ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆక్టోబ‌ర్ 1 : గురుకులాల్లో  అధికారులు, సిబ్బంది ప‌నితీరునుమెరుగుప‌రుచుకోవాల‌ని ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదేశించారు. మంగ‌ళ‌వావారం స‌చివాల‌యంలో  బీసీ సంక్షేమ శాఖ క్షేత్ర…

కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదు

‌బిజెపి దీక్షలో మండిప‌డిన‌ ఎంపి ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌1: ‌మాట వినని వాడు సైకో అవుతాడు.. ప్రజలను ఏడిపించి .. సంతోషించే వాడు శాడిస్ట్ అవుతాడంటూ మాల్కజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్.. సీఎం రేవంత్ పై ఫైర్ అయ్యారు. నగరంలోని ఇందిరాపార్క్ ‌వద్ద 24 గంటలుగా బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్‌…

గాంధీజీ బోధనలు ఎల్లవేళలా ఆచరణీయం…

జాతిపితకు మాజీ ముఖ్యమంత్రి నివాళులు దేశ స్వాతంత్ర్య సాధన కోసం సాగిన మలి దశ పోరాటాన్ని శాంతియుతంగా నడిపించి, గమ్యాన్ని చేరుకున్న జాతిపిత మహాత్మా గాంధీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, తెలంగాణ సాధన కోసం తాను సాగించిన మలిదశ పోరాటం లో ఇమిడివున్నదని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. గాంధీ జయంతి…