Category తెలంగాణ

కెసిఆర్‌ కనిపించకపోవడంలో కెటిఆర్‌ పాత్ర

ఫామ్‌హౌజ్‌లో ఏమైనా చేశాడేమోనని అనుమానం ప్రజలు పోలీస్‌ స్టేషన్‌ వెళ్లి కేసు పెట్టాలని సూచన మరోమారు ఘాటు విమర్శలు చేసిన మంత్రి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్‌ పర్యటన సందర్భంగా ఆమె విూడియాతో మాట్లాడారు. సోషల్‌ విూడియాను అడ్డం పెట్టుకొని తమపై పిచ్చి రాతలు…

జోగులాంబ ఆలయంలో శరన్నవరాత్రివేడుకలు

అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో శరన్నవరాత్రివేడుకలు ప్రారంభం అయ్యాయి. ఆలయాల్లో శైవ సంప్రదాయంలో దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు, వైష్ణవ సంప్రదాయంలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఇదే మాసంలో నిర్వహిస్తారు.ఐదో శక్తిపీఠం అలంపూర్‌ జోగులాంబ అమ్మవారి దేవాలయం విద్యుత్తు దీపాల అలంకరణలో మిరుమిట్లు గొలుపుతోంది. రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠమైన అలంపూర్‌ శ్రీజోగులాంబ,…

మంత్రి కొండా సురేఖతో క్షమాపణ

ఇంతటితో వివాదానికి తెరవేద్దామని పిసిసి చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ ప్రకటన తెలుగు పరిశ్రమలో పెను దుమారం రేపిన మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌ చిచ్చు ఇంకా చల్లారలేదు. దీనిపై అమె ఒకడుగు వెక్కి తగ్గి వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా సినిమా ఇండస్టీ నుంచి ఎదురుదాడి కొనసాగుతూనే ఉంది. ఫిల్మ్‌ ఛాంబర్‌ కూడా ప్రత్యేకంగా సమావేశమై దీనిపై చర్చించాలని…

న‌గ‌రాన్ని కాపాడేందుకే హైడ్రా.. మూసీ ప్ర‌క్షాళ‌న‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Chief Minister Revanth Reddy

హైదరాబాద్ నగరాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే హైడ్రా, మూసీ ప్రాజెక్టును తీసుకొస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి చేయ‌డాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోంద‌న్నారు. పదేళ్లు మీరు దోచుకున్న సొమ్ముతో పాటు, మీ పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు మూలుగుతున్నాయని, అందులోంచి రూ.500 కోట్లు మూసీ ప్రాంత పేదలకు…

పేదలను ఆదుకునేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు

Family Digital Card

వన్ స్టేట్ వన్ కార్డు విధానంతో ముందుకు… ఇక అన్ని ప‌థ‌కాలకు ఒకే కార్డు.. డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులైన నిరుపేద‌ల‌కు ప్ర‌భుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అందుబాటులోకి తీసుకువ‌స్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 119…

యువతి అదృశ్యం కేసుపై హైకోర్టు ఆగ్రహం

పోలీసుల తీరుపై ఆగ్రహించిన న్యాయ‌స్థానం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌2 (ఆర్‌ఎన్‌ఎ): ‌నగర పోలీసులపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. యువతి మిస్సింగ్‌ ‌కేసులో నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం చేసిన అధికారులకు చురకలంటించింది. కేసు విషయంలో సీనియర్‌ అధికారిని నియమించాలంటూ చెప్పినా సరే నిర్లక్ష్యం వహించడంపై మండిపడింది. కుమార్తె కోసం తండ్రి పడుతున్న…

అం‌గన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారం

‘పోషణ్‌ ‌మహా-2024’ ముగింపు కార్యక్రమంలో  మంత్రి శ్రీధర్‌బాబు ప్రోటీన్స్, ‌మినరల్స్ అధికంగా ఉన్న బాలామృతం అందిస్తున్నాం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు హెల్త్ ‌క్యాంప్‌ ‌పెద్దపల్లి,ప్రజాతంత్ర,అక్టోబర్‌2: అం‌గన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ’పోషణ్‌ ‌మహా-2024’ ముగింపు…

మంత్రి కొండా సురేఖ దొంగ ఏడుపులు..

ఆమె గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలి ప్రశ్నించిన బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2 : ‌రాష్ట్ర మంత్రి కొండా సురేఖ దొంగ ఏడుపులు.. పెడబొబ్బలు దేనికి..? అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తరపున ఆమెపై ఎవరు మాట్లాడలేదు అని కేటీఆర్‌ ‌స్పష్టం…

సమంత విడాకులకు కెటిఆరే ‌కారణం

Minister Konda Surekha made sensational comments on ktr

సినిమావాళ్లకు డ్రగ్స్ అలవాటు చేసిన ఘనుడు మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్‌ ‌సమంత విడిపోవడానికి బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆరే కారణమని  మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటని.. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది…