Category తెలంగాణ

మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌ ‌పెద్ద స్కామ్‌

BRS Working President KTR

లక్షన్నర కోట్లు పెట్టి ఏం సాధిస్తారు..? ఇళ్లు ఇస్తామని..ఇప్పుడు కూలుస్తారా మూసీలో పట్టాలు ఇచ్చిందే కాంగ్రెస్‌ ‌పార్టీ.. మొదట కూల్చాల్సింది హైడ్రా కమిషనర్‌ ఆఫీస్‌ను. బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిండెంట్ కేటీఆర్ ఫైర్‌.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 30: ‌మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌ ‌పెద్ద స్కామ్‌ అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిండెంట్  కెటిఆర్ ఆరోపించారు. లక్షన్నర కోట్లు ఖ‌ర్చు…

ఇచ్చిన హామీలు మరచిన కాంగ్రెస్‌

రుణామఫీపై రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఇందిరాపార్క్ ‌వద్ద ధ‌ర్నాలో బిజెపి నేతల విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: ఇచ్చిన హామీలు మరిచావా? మరిచిపోయినట్లు నటిస్తున్నావా’.. అంటూ భాజపా శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి.. సీఎం రేవంత్‌ ‌రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక 1000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని…

దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా బిఆరెఎస్‌ ‌నేతలు

మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 30: ‌బీఆర్‌ఎస్‌ ‌నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు అన్యాయం చేస్తున్నామని దుమ్మెత్తి పోస్తున్న భారాస నేతలు.. అప్పట్లో  రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లలేదా? అని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆయన…

ఆనంద కన్వెన్షన్‌లో వాటా ఆరోపణలు

Harish Rao lashed out at Congress MP Anil Yadav

కాంగ్రెస్‌ ఎం‌పి అనిల్‌ ‌యాదవ్‌పై  హరీష్‌ ‌రావు మండిపాటు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌30 : ‌ప్రజా సమస్యలపై పోరాడుతున్న త‌న‌పై బురదజల్లే వికృత రాజకీయాలకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తెరలేపింద‌ని  ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ ‌చేయడానికి గోబెల్స్ ‌ప్రచారాన్ని ఆశ్రయిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమాయత్‌ ‌సాగర్‌లో ఎఫ్‌టీఎల్‌ ‌పరిధిలో ఉన్న…

మూసీ సుందరీకరణతో హైడ్రాకు సంబంధం లేదు

మూసీలో మార్కింగ్‌ ‌చేపట్టడం లేదు ఇదంతా మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌ ‌కార్యక్రమం హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్ స్ప‌ష్టీక‌ర‌ణ‌ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: ‌మూసీ సుందరీకరణపై హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌కీలక ప్రకటన చేశారు. నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదన్నారు. మూసీ నది పరిధిలో నివసిస్తున్న వారిని హైడ్రా తరలించడం లేదని, నదిలో…

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం

శని, ఆదివారాల్లోనే కూల్చివేతల‌ మతలబు ఏంటి ఓనర్లకు త‌గిన‌ సమయం ఇవ్వరా? చట్టప్రకారం నడుచుకోక పోతే హైడ్రాపైనే స్టే విధిస్తాం వొచ్చేనెల 15 వరకు విచారణ వాయిదా హైదరాబాద్‌, సెప్టెంబర్ 30: ‌హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అన్‌పూర్‌లో కూల్చివేతలపై పలువురు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించ‌గా దీనిపై సోమవారం…

ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌పై స‌ర్కారు క‌స‌ర‌త్తు …

3 నుంచి 7 వ‌ర‌కు పైలెట్ ప్రాజెక్ట్‌గా క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌ రాష్ట్రంలో 238 ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు ప్ర‌క్రియ‌ ప‌ట్ట‌ణ/న‌గ‌ర ప్రాంతాల్లో జ‌నాభా ఆధారంగా బృందాలు కుటుంబ ఫొటో దిగ‌డం ఆప్ష‌న్ మాత్ర‌మే… అధికారులు సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ఆదేశాలు హైద‌రాబాద్ , ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 30 : తెలంగాణ ఫ్యామిలీ…

ద‌స‌రా లోపు ఉపాధ్యాయుల‌ నియామ‌కాలు

వొచ్చే నెల 9న నియామ‌క ప‌త్రాలు అందిస్తాం.. గ‌త ప‌దేళ్ల‌లో విద్యారంగం నిర్వీర్య‌మైంది.. డీఎస్సీ 2024 ఫ‌లితాల విడుద‌ల కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 30 : దసరా లోపు కొత్త‌ టీచర్ ఉద్యోగుల నియామకాలు పూర్తి చేస్తామ‌ని, అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్…

దిల్లీకి సిఎం రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30:  ‌తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీకి బయల్దేరారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మంగళవారం ఆయన పరామర్శించనున్నారు. ఆ తర్వాత దిల్లీలోని పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన తదితర అంశాలపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వొస్తున్న…