Category తెలంగాణ

కెటిఆర్‌కు మతి భ్రమించింది.. అందుకే ఇష్టం వొచ్చినట్లు వ్యాఖ్య‌లు..

Ponguleti Srinivas Reddy

మరోమారు మండిపడిన‌ మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 8 : కేటీఆర్‌ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని.. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న తమకు అతడి ప్రతీ మాటకు స్పందిచాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి మరోసారి ఫైర్‌ అయ్యారు. శుక్రవారం ఆయన ఖమ్మం…

రాష్ట్రానికి కేసీఆర్ కొడుకే యాక్టింగ్ సీఎం

ఎన్నో స్కాముల్లో కేటీఆర్ నిందితుడని తేలినా.. ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? కేటీఆర్ తో పోలిస్తే హరీష్ క్రెడిబిలిటీ ఉన్నోడు సంగెం వద్ద కాదు… మూసీ బాధిత ప్రాంతాల్లో పాదయాత్ర చేయాలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 8 : కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి…

 టీటీడీ బోర్డు స్థాయిలో యాద‌గిరి గుట్ట ఆల‌య బోర్డు..

Yadagiri Gutta

యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మార్చండి.. గో సంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీ కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేలా భ‌క్తుల‌కు వీలు క‌ల్పించాలి యాదగిరి గుట్ట అలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ స‌మీక్ష‌ పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీనర్సింహస్వామికి ప్రత్యేక పూజలు యాద‌గిరి గుట్ట, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 8 :  టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట…

మధిర ప‌ట్ట‌ణం ప‌చ్చ‌ద‌నంతో క‌ళ‌క‌ళ‌లాడాలి

Operation Sindoor

డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ మ‌ధిర‌, ప్ర‌జాతంత్ర, న‌వంబ‌ర్ 8 : మ‌ధిర ప‌ట్ట‌ణం నిరంత‌రం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండేలా అధికారులు నిత్యం ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క సూచించారు. శుక్ర‌వారం ఆయ‌న మధిర క్యాంపు కార్యాలయంలో శుక్ర‌వారం మధిర మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి…

18 ‌నుంచి బిసి కమిషన్‌ ‌బహిరంగ విచారణలు

కమిషన్‌ ‌దృష్టికి వొచ్చిన అంశాలపై నివేదిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, నవంబర్‌7: ‌రాష్ట్రంలో వెనుకబడిన కులాల స్థితిగతులు తెలుసుకునేందుకు బీసీ కమిషన్‌ ఈ ‌నెల 18వ తేదీ నుంచి బహిరంగ విచారణలు తిరిగి ప్రారంభించనుంది. తొలుత అక్టోబర్‌లో జారీ చేసిన షెడ్యూలు ప్రకారం అక్టోబర్‌ 28 ‌నుంచి నవంబర్‌ 13 ‌వరకు ఉమ్మడి జిల్లాలు, కమిషన్‌ ‌కార్యాలయంలో అన్ని…

దేశంలో కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాలు దివాలా

రాష్ట్రంలో 11 నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత •ధాన్యం కొనే దిక్కులేక రైతుల అవస్థలు• దళారులతో మిల్లర్లు కుమ్మక్కు.. •సంస్థాగతంగా బిజెపి బలోపేతం చేయాలి •ప్రజల సమస్యలపై ఎక్కడికక్కడ పోరాటాలు •పార్టీ కార్యశాలలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ‌రాష్ట్రంలో 11 నెలల్లోనే కాంగ్రెస్‌  ‌ప్రభుత్వంపై ప్రజల్లో  తీవ్ర వ్యతిరేకత…

వాస్తు పేరుతో రేవంత్‌ ‌పూటకో మార్పు..

వాస్తు దోషం ఉందని ఒక్క గేట్‌ ‌మార్చేందుకు రూ.4 కోట్లు ఖర్చు ఎక్స్ ‌వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 7 : ‌సచివాలయంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి చేపడుతున్న వాస్తు మార్పులపై మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు స్పందించారు. నాడు కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రీన్‌ ‌టెక్నాలజీ,…

వరంగల్‌ ‌మహా నగరానికి మహర్దశ

2050 విజన్‌తో మాస్టర్‌ప్లాన్‌కు అడుగులు మంత్రి పొంగులేటి ప్రకటనతో ప్రజల్లో ఆశలు.. వరంగల్‌ ‌వాసుల దశాబ్దాల కల సాకారమయ్యేందుకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. వరంగల్‌ ‌మహానగర అభివృద్ధికి మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌రూపుదిద్దుకుం టోంది. 2050 లో వరంగల్‌ ‌జనభాను దృష్టిలో పెట్టుకుని మాస్టర్‌ ‌ప్లాన్‌ను తయారు చేశారు. అయితే వివిధ రంగాల్లో అత్యంత త్వరితగతిన ముందుకు…

బిఆర్‌ఎస్‌ ‌పాలనలో 60 మంది సర్పంచుల ఆత్మహత్యలు

60 Sarpanchs committed suicide during BRS rule

వాళ్లకు చెల్లించాల్సిన బిల్లులను దారి మళ్లించారు.. ఇప్పుడు సానుభూతి కోసం బిఆర్‌ఎస్‌ ‌ధర్నాలు చేయడం సిగ్గుచేటు.. సర్పంచులు ఎవరి మాటలు నమ్మోద్దు.. దశలవారీగా బిల్లులు చెల్లిస్తామన్న  మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబ్‌ 7 : ‌బిల్లులు చెల్లించక 60 మంది సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైన వారే ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని  మంత్రి…