Category తెలంగాణ

తోపులాటలో ఇరుక్కపోయిన మంత్రి

Kondasurekha got stuck in crowd

ఎంతో శ్రమించి బయటకు తీసుకొచ్చిన పోలీసులు  స్వయంగా రాష్ట్రానికి మంత్రి అయిన కొండాసురేఖ తోపులాటలో ఇరుక్కుపోయి ఇబ్బందులకు గురయ్యారు. చుట్టూ పోలీసులు, అధికారులు ఉన్నప్పటికీ తోపులాట నుంచి మంత్రిని బయటకు తీయలేని పరిస్థితి ఎదురైంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి యాదాద్రి పర్యటనలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం యాదాద్రికి…

యాదాద్రి కాదు.. యాదగిరి గుట్టనే..

టీటీడీ బోర్డు త‌ర‌హాలో యాద‌గిరి గుట్ట ఆల‌య బోర్డు.. గో సంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీ కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేలా భ‌క్తుల‌కు ఏర్పాట్లు యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ స‌మీక్ష‌ పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీనర్సింహస్వామికి ప్రత్యేక పూజలు టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట ఆల‌య పాల‌క మండ‌లి బోర్డు ఏర్పాటు…

మూసీ ప్ర‌క్షాళ‌న చేసి తీరుతాం..

ఈ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది.. విషం చిమ్ముతున్న మూసీకి చికిత్స చేస్తాం.. సంగెం శివయ్యను దర్శించుకుని సంకల్పం తీసుకున్నా.. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే ఇక్క‌డివారు మూసీలోనే పాతరేస్తారు. ప్ర‌తిప‌క్షాల‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు.. ఒకనాడు మంచి నీటిని అందించి ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చిన‌ మూసీ ఇప్పుడు మురికి కూపంగా మారి…

ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ జ‌న్మ‌దిన శుభాకాంక్షలు

సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే  ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయువు, ఆరోగ్యవంతమైన జీవితం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ఎక్స్ వేదికగా మోదీ బర్త్ డే…

మంచిర్యాల గురుకులాల్లో విద్యార్థులకు అస్వస్థత

మంచిర్యాల, ప్రజాతంత్ర,నవంబర్‌ 08 :  ‌వసతుల లేమితో గురుకులాలకు వెళ్లాలంటేనే పిల్లలు జంకుతున్నారు. పలు గురుకులాల్లో విద్యార్థులు హాస్టల్‌ ‌వదిలి ఇంటిబాట పడుతున్నారు.  తాజాగా మంచిర్యాలలోని గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినికి మరోసారి వాంతులు కాగా, మరో విద్యార్థినికి కడుపు నొప్పితో బాధపడింది. గమనించిన సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందించారు. కాగా,…

ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ మల్లు రవి

ఆమనగల్లు, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : ‌తెలంగాణ రాష్టాన్ని ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా వెలుగు నింపడానికి నిర్విరామ కృషి చేస్తున్న  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ ‌రెడ్డి జన్మదినం సందర్బంగా ఆయన నివాసంలో నాగర్‌ ‌కర్నూల్‌ ఎం‌పీ డాక్టర్‌ ‌మల్లురవి మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా…

‌ప్రభుత్వ పాలన తీరు మారడం లేదు

Former Minister Harish Rao

గురుకులాల్లో పరిస్థితి మరీ అధ్వానం : మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 08 : ‌గురుకులాల్లో వరుస ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌ఘటనల పట్ల మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌నేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌ఘటనలు జరుగుతున్నా, ప్రభుత్వ తీరు మారడం లేదని.. గురుకుల విద్యార్థుల కష్టాలు తీరడం…

బీసీలను ప్రలోభపెట్టేందుకే కుల గణన

బీసీలను కేవలం రాజకీయంగా ప్రలోభపెట్టేందుకే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కుల గణనను తెరపైకి  తీసుకొచ్చిందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ ‌కె.లక్ష్మణ్‌ ‌విమర్శించారు. నెహ్రూ నుంచి మొదలు ఇందిరాగాంధీ, రాజీవ్‌ ‌గాంధీ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీల విషయంలో అనే తప్పదాలు చేశారని మండిపడ్డారు. నెహ్రూ విధానాలతో ఆర్థిక, సామాజిక, విద్య,…

సమగ్ర సర్వేతో సామాజిక వివక్ష రూపుమాపు

మాజీ ఎంపీ వి.హనుమంతరావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 8 : ‌హైదరాబాద్‌: ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ ఆదేశాలతో సీఎం రేవంత్‌రెడ్డి  రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సామాజిక వివక్షను రూపుమాపేందుకు దోహదపడుతుందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. సమ గ్ర కుటుంబ ఇంటింటి సర్వే ప్రారంభమైన నేపథ్యంలో బాగ్‌అం‌బర్‌పేటలో కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో…