Category తెలంగాణ

బీజేపీని నమ్మితే అమ్మేస్తారు..

ఆదిలాబాద్‌లోని సీసీసీ విక్రయానికి కుట్ర మీకు కార్మికుల ఆర్థనాదాలు విపిపించవా? మాజీ మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 4 : బీజేపీని నమ్ముకుంటే చివరకు నడి రోడ్డుపై అమ్మేస్తారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు. ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియాని తుక్కు కింద తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడం…

మాకు న్యాయం చేయండి..

మామునూరు భూ నిర్వాసితుల ఆందోళన భారీగా తరలివచ్చిన రైతులు.. తీవ్ర ఉద్రిక్తత భూములు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ ‌వరంగల్‌,‌ప్రజాతంత్ర,మార్చి4: మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని రైతులు మంగళవారం ఉదయం నిరసనకు దిగారు. నక్కలపల్లి రోడ్డు తీసేయవద్దని డిమాండ్‌ ‌చేశారు. తమకు రోడ్డు మార్గం చూపాలని ఆందోళనకు దిగారు…

పర్యాటక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం

˜టూరిజం వనరులను వినియోగంలోకి తీసుకురావాలి ˜ప్రభుత్వానికి ఆదాయం రాని ప్రాజెక్టులపై సమీక్షించండి ˜ప్రీ బడ్జెట్‌ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, మార్చి 4 : రాష్ట్రంలో పర్యటక రంగం అభివృద్ధిపై ప్రజా ప్రభు త్వం అత్యంత ప్రాధాన్య మిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క…

విమానయాన పటంలో మరోమారు ‘మామునూరు’

పునరుద్ధ్దరించే ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ ‌కోసం రాజకీయ కుమ్ములాట విమానాల రాకతో వరంగల్‌ ‌దశాదిశ మారనుందా ? ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర,  ప్రత్యేక ప్రతినిధి ) వాయు యాన చిత్రపటంలో ‘మామునూరు’ ఎయిర్‌పోర్టుకు మరోసారి చోటు లభిం చింది. ఈ విమానాశ్రయ పునరుద్దరణను అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో దశాబ్దాలుగా విమానయాన…

ఎస్‌ఎల్బీసీ సొరంగంలో శరవేగంగా సహాయక చర్యలు

కన్వేయర్‌ ‌బెల్ట్ ‌పనులు వేగవంతం సహాయక బృందాల అధికారులతో సమీక్ష నాగర్‌ ‌కర్నూల్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 3 : ఎస్‌ఎల్బిసి ప్రమాద ప్రదేశంలో ఉన్న మట్టిని తొలగించేందుకు కన్వేయర్‌ ‌బెల్టు పనులను వేగవంతం చేసినట్లు అధికారులు వివరించారు. సోమవారం ఎస్‌ఎల్బి  టన్నెల్‌ ‌రెస్క్యూ ఆపరేషన్‌ ‌లో పాలుపంచుకుంటున్న బృందాల అధికారులతో డిజాస్టర్‌ ‌మేనేజ్మెంట్‌ ‌స్పెషల్‌ ‌చీఫ్‌…

‌ప్రభుత్వ పాఠశాల విద్య ముఖచిత్రం మారాలి

దిల్లీ, సింగపూర్‌, ‌ఫిన్లాండ్‌, ‌ఫ్రాన్స్, ‌యూకే  స్కూళ్లను  అధ్యయనం  చేస్తాం.. : ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి  శ్రీధర్‌ ‌బాబు •ఉన్నతాధికారులతో విద్యా  సంస్కరణలపై సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 3 :  ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసు• •ళ్లడం ద్వారా పా• ••శాల విద్య ముఖ చిత్రాన్ని సమూల ంగా మార్చాలని…

రాజస్థాన్‌తో రాష్ట్ర సర్కార్‌ ‌భారీ ఒప్పందం

సింగరేణి చరిత్రలో చారిత్రక ఘట్టం రాజస్థాన్‌ ‌విద్యుత్‌ ‌శాఖతో 3100 మెగావాట్ల విద్యుత్‌ ‌ప్రాజెక్టులపై ఒప్పందం •1500 మెగావాట్ల సోలార్‌, 1600 ‌మెగావాట్ల థర్మల్‌ ‌ప్లాంట్ల ఏర్పాటు •ఇది చరిత్రాత్మక ఒప్పందం : డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క •పరస్పర సహకారంతో మరిన్ని ప్రాజెక్టులు : రాజస్థాన్‌ ‌సీఎం భజన్‌ ‌లాల్‌ ‌శర్మ హైదరాబాద్‌,…

 పాలమూరులో సిరుల పంటలు పండిస్తా..

Wanaparthy MLA Megha Reddy

రాయలసీమను రత్నాల చేసి, తెలంగాణను ఎండబెట్టిన కేసీఆర్… తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి, ప్రజాతంత్ర, మార్చి 2: ఉమ్మడి పాలమూరులోని జూరాల, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి, తుమ్మిళ్ళ, నారాయణపేట-మక్తల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 25 లక్షల ఎకరాలకు నీరు అందించి పాలమూరును పసిడి…

ఇది రక్త సంబంధం కాదు… అంతకంటే ఎక్కువ

CM Revanth Reddy

“ఇది రక్త సంబంధం కాదు… అంతకంటే ఎక్కువ వనపర్తిలో విద్యాభ్యాసం చేస్తూ… ఆ నాడు అక్క ఇంట్లో ఆత్మీయతను … ఆస్వాదిస్తూ పెరిగా… ఈ నాడు ఆ జ్ఞాపకాలను మోసుకుని… ముఖ్యమంత్రిగా అక్క ఇంటికి వెళ్లా..” పార్వతమ్మ కుటుంబాన్ని కలుసుకున్న సీఎం రేవంత్.. వనపర్తి ప్రజాతంత్ర మార్చి 2: వనపర్తిలో 6వ తరగతి నుంచి ఇంటర్…