Category తెలంగాణ

కల్తీ కల్లు బాధితులకు పరిహారం ఇవ్వాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 10: కూకట్‌పల్లి ప్రాంతంలో మూడు రోజుల క్రితం జరిగిన కల్తీ కల్లు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో అనధికారికంగా ఆరుగురు చనిపోయారన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, అనారోగ్యానికి గురైనవారికి…

రుణ వెరిఫికేషన్ త్వరగా పూర్తిచేయాలి

– మహిళా శక్తి చీరల ఉత్పత్తిని వేగవంతం చేయాలి – అధికారుల‌కు మంత్రి తుమ్మల ఆదేశాలు – జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికైన వారికి స‌న్మానం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జులై 10:  తెలంగాణ చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరిగేందుకు ప్రత్యేక లేబుల్ ను ఏర్పాటు చేసిన‌ట్లు వ్య‌వ‌సాయ‌, చేనేత‌, జౌళి శాఖ‌ల‌…

యూరియాపై ప్రణాళికలు రూపొందించండి

అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: కేంద్రం ప్రకటించిన విధంగా సరఫరాలు జరుగుతాయని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వం తదనుగుణంగా జిల్లాల వారీ ప్రణాళిక చేసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దిగుమతి యూరియాలో మన రాష్ట్రానికి కేటాయించిన యూరియా సరఫరా జరగకపోవడం మూలంగా దేశీయంగా ఉత్పత్తయ్యే యూరియాను కేటాయించవల్సిందిగా…

హామీలు అమలుకాక దివ్యాంగుల్లో అసంతృప్తి

-అమలు కోసం ఉద్యమం చేపడతామని సీఎంకు లేఖ -బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు గడుస్తున్నాదివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు అమలుకాకపోవడం వల్ల ఆయా వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…

సంక్షేమంతోపాటు అభివృద్ధికి పెద్ద పీట

– కీలకం కానున్న హ్యామ్‌ రోడ్లు – అర్బన్‌, సెమీ అర్బన్‌, రూరల్‌ ఏరియాలుగా రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత – రోడ్లు భవనాల శాఖ సమీక్షలో మంత్రి కోమటి రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలో సంక్షేమంతోపాటు అభివృద్ధికి సమపాళ్లలో ప్రాధాన్యతనిస్తున్నామని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల…

సీసీఐ, ఎస్‌ఐఐఎల్‌ పునరుద్ధరణకు చొరవ చూపండి

కేంద్ర మంత్రికి రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: తెలంగాణలో మూతపడిన రెండు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల పునరుద్ధరణకు చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌.డి.కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రిని బుధవారం…

కల్తీకల్లు ఘటనలో మరొకరు మృతి

మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలన్న ఎంపీ ఈటల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 9: కల్తీ కల్లు కేసులో ఐదుగురు నిర్వాహకులను బాలానగర్‌ ఎక్సైజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కల్లు కాంపౌండ్లు నిర్వహిస్తున్న నగేశ్‌ గౌడ్‌, బి.శ్రీనివాస్‌ గౌడ్‌, టి. శ్రీనివాస్‌ గౌడ్‌, టి.కుమార్‌ గౌడ్‌, తీగల రమేశ్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నిర్వాహకులకు…

త్వరితగతిన ఇండ్లు పూర్తిచేయాలి

యాదాద్రి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 9: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరితగతిన వాటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని, ఇళ్లు పూర్తి అయిన లబ్ధిదారులకు విడతల వారీగా రూ.5 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రతి సోమవారం జమ చేయనున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. వలిగొండ మండలంలోని నాతాళ్లగూడెం…

లక్ష్య సాధనకు పేదరికం అడ్డుకాదు

– మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జులై 9: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఇన్ఫోసిస్‌ సంస్థ ఏర్పాటు చేసిన కంప్యూటర్ల…