Category తెలంగాణ

రాముడి భూముల కబ్జాపై మాట్లాడరేం?

KTR

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి కేటీఆర్‌ ప్రశ్న హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11 : భద్రాచల రామచంద్రస్వామి ఆలయ భూములు ఆంధ్రప్రదేశ్‌లో కబ్జా కావడంపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామచంద్రస్వామి భూములు కబ్జా అయినా బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రామచందర్‌రావు ఎందుకు మాట్లాడడం లేదని ‘ఎక్స్‌’లో ప్రశ్నించారు. 889 ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్‌లో కబ్జా…

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల దరఖాస్తు తేదీల్లో మార్పులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11: రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లోని 607 పోస్టులకు దరఖాస్తుల తేదీల్లో రిక్రూట్‌మెంట్‌ బోర్డు మార్పులు చేసింది. ఈనెల 10 నుంచి 17వ తేదీలోపు దరఖాస్తులు తీసుకోవాల్సి ఉండగా వైద్యుల విజ్ఞప్తి మేరకు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు మార్పులు చేసింది. ఈ నెల 20 నుంచి…

యువతకు చేయూతనిస్తున్న అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి..

సూర్యాపేట యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు సంకరమద్ది శ్రావ్య సుధీర్ రెడ్డి  సూర్యాపేట ప్రజాతంత్ర, జులై 10. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ యువతను బలోపేతం చేస్తున్న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి తీరు స్ఫూర్తిదాయకమని సూర్యాపేట యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు సంకరమద్ది శ్రావ్య సుధీర్ రెడ్డి అన్నారు.…

స‌భ స‌జావుగా న‌డిపేందుకు స‌హ‌క‌రించండి

మీడియా స‌ల‌హా క‌మిటీ స‌మావేశంలో స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్‌  ఉభ‌య స‌భ‌లు స‌జావుగా జరగడానికి అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని, ముఖ్యంగా మీడియా ప్ర‌తినిధులు ఇందులో కీల‌క పాత్ర పోషించాల‌ని అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్  అన్నారు. తెలంగాణ లేజిస్లేటివ్ మీడియా అడ్వైజరీ నూతన కమిటీ మొదటి సమావేశం బుధ‌వారం  శాసనసభ భవనంలోని కమిటీ హాల్ లో…

త‌ప్పుడు లెక్క‌ల‌తో మ‌భ్య‌పెట్ట‌వ‌ద్దు

ప్రాణ‌హిత డిజైన్‌కు మ‌హారాష్ట్ర అభ్యంత‌రం చెప్పింది క‌దా ఇవ‌న్నీ ఎందుకు దాస్తున్నారు?  ప్రివిలేజ్ మోష‌న్ ఇస్తాం ప్ర‌భుత్వాన్ని నిల‌దీసిన మాజీ మంత్రి హ‌రీష్‌రావు పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు సరఫరా చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే.. అది పక్కన బెట్టి అబద్దాలతో నిండిన పీపీటీల కంపు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ…

ఆపరేషన్‌ ‌కగార్‌పై మాట్లాడితే అర్బన్‌ ‌నక్సల్‌ అన్నారు

పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ఆవేదన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై10: ఆపరేషన్‌ ‌కగార్‌పై రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో మాట్లాడిన వెంటనే తనపై అర్బన్‌ ‌నక్సలైట్‌, ‌దేశద్రోహి ముద్ర వేశారని తెలంగాణ ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సీపీఐ మఖ్దూమ్‌ ‌కార్యాలయ పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని…

సాయితేజ్‌కు చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ పరామర్శ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 10: సినిమా బెనిఫిట్‌ షోలో గాయపడి సికింద్రాబాద్‌లోని ఏషియన్‌ ట్రాన్స్‌కేర్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న సాయితేజ్‌ను చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ పరామర్శించింది. అతని ఆరోగ్య పరిస్థితి, వైద్య చికిత్స వివరాలు, అతని కుటుంబ ఆర్థిక వనరుల వెసులుబాటు తదితర అంశాలను బాలుడి కుటుంబ సభ్యులు, వైద్యులతో చర్చించింది. ప్రభుత్వం నుంచి…

యువతకు చేయూతనిస్తున్న శివచరణ్‌ రెడ్డి

జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రావ్యసుధీర్‌ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, జులై 10: రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ యువతను బలోపేతం చేస్తున్న యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌ రెడ్డి తీరు స్ఫూర్తిదాయకమని యూత్‌ కాంగ్రెస్‌ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షురాలు సంకరమద్ది శ్రావ్యసుధీర్‌ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా కార్యవర్గ…

ఆయనకు పార్టీతో సంబంధమే లేదు

జంపన్నపై మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్‌ సీరియస్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 10: దేశంలో సకల సమస్యలకు మూలకారణమైన పెట్టుబడిదారీ వ్యవస్థ అంతానికి మీ శక్తియుక్తులతో నిజమైన ప్రతిదాడిని ఎక్కుపెట్టండి.. నిజమైన శత్రువులను గుర్తించి వేరు చేయండి.. అన్ని రకాల మిత్రులతో కలిసి నడవండి అంటూ జంపన్న అనే వ్యక్తి తమ పార్టీకి హితవు పలకడాన్ని…