Category తెలంగాణ

బీసీ రిజర్వేషన్‌తో నీకేం సంబంధం

-కవితకు పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ ప్రశ్న హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఈ నిర్ణయం వెనుక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమ అధినేత రాహుల్‌గాంధీ ఆశయం ఉందని చెప్పారు. శుక్రవారం ఇక్కడ…

17నాటి రైల్‌రోకో వాయిదా

– రిజర్వేషన్లపై పభుత్వం ఆర్డినెన్స్‌ తెస్తామన్నందుకే – ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11: బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈనెల 17న చేపట్టనున్న రైల్‌రోకో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆర్డినెన్స్‌ తీసుకురావడాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు,…

ప్రశాంత వాతావరణంలో బోనాలు

– 13న సీఎం రేంవత్‌ రెడ్డి ప్రత్యేక పూజలు – ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే తలసాని హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11: ఉజ్జయిని మహంకాళి బోనాలకు వొచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మహంకాళి ఆలయ పరిసరాల్లో వివిధ శాఖల…

సీజేఐ గవాయ్‌కు ఘన స్వాగతం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 11 : రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌కు శుక్రవారం సాయంత్రం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. జస్టిస్‌ గవాయ్‌తోపాటు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ పగిడిగంటం శ్రీనర్సింహలకు రాష్ట్ర హైకోర్టు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ సుజయ్‌పాల్‌తోపాటు రాష్ట్ర…

జూబ్లీహిల్స్‌ను అన్నింటా ముందుంచుతాం

– నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన – అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధిపై ప్రణాళిక – మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 11: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో రూ.5.15 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావులు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో…

‘లైఫ్‌ సైన్సెస్‌’లో 60వేల మందికి ఉపాధి

– 2024-25లో రూ.66వేల కోట్ల ఉత్పత్తుల ఎగుమతి – రూ.లక్ష కోట్ల పెట్టుబడితో దీర్ఘకాలిక వ్యూహం – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 11 : తెలంగాణను గ్లోబల్‌ లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నామని, ఆ క్రమంలోనే కేవలం ఏడాదిన్నరలో రూ.50వేల కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షించగలిగామని…

రాజాసింగ్‌ రాజీనామా లేఖ ఆమోదం

MLA Rajasingh letter on the conduct of MPs and MLCs

న్యూదిల్లీ, జులై 11: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. ఇటీవల ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు రాజాసింగ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, బీజేపీలో రెబల్‌ ఎమ్మెల్యేగా ముద్రపడ్డ రాజాసింగ్‌ కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల…

రేషన్‌ కార్డుల జారీకి ముహూర్తం ఖరారు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11: రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్‌ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14వ తేదీన తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. తద్వారా 11.30 లక్షల మంది నిరుపేదలకు ప్రయోజనం చేకూరనుంది.…

మరో 18 దత్తత, 2 బాలల సంరక్షణ కేంద్రాలు

– ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ – ఫైల్‌పై సంతకం చేసిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 11: రాష్ట్రవ్యాప్తంగా మరో 18 ప్రత్యేక దత్తత కేంద్రాలు(SAAS), 2 బాలల సంరక్షణ కేంద్రాలు(Children Homes) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పూర్తికాగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌…