Category తెలంగాణ

స్వామివారిని దర్శించుకున్న స.హ చట్టం కమిషనర్ 

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 12:  ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం సమాచార హక్కు చట్టం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా కొండపైకి చేరుకున్న కమిషనర్ కు ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అనంతరం స్వయంభు లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు…

వాణిజ్య పంటలతో లాభాలు గడించాలి

రైతులకు మంత్రి తుమ్మల సూచన ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 12:  ఆదాయం వొచ్చే పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ప్రధానంగా వాణిజ్య పంటలతో లాభాలు గడించాలని అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో నిర్వహించిన ’మెగా ఆయిల్‌ ‘‌పామ్‌ ‌ప్లాంటేషన్‌ ‌డ్రైవ్‌’ ‌ప్రారంభోత్సవంలో…

సీతారామ ప్రాజెక్టు నీటి విడుదల

~ మోటర్‌కు స్విచ్‌ ఆన్‌ ‌చేసిన మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి ఖమ్మం,ప్రజాతంత్ర, జులై 12: గోదావరి జలాలను ఖమ్మం జిల్లాలోని సాగర్‌ ఆయకట్టుకు తరలించేందుకు శనివారం సీతారామ ప్రాజెక్టులో భాగంగా అశ్వాపురం మండలం కొత్తూరు వద్ద ఏర్పాటు చేసిన ఎత్తిపోతల నుంచి ఒక మోటారు ఆన్‌ ‌చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక మంత్రి తుమ్మల…

సీతారామ ఫలాలు అందడం సంతోషకరం

– మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: కేసీఆర్‌ ముందుచూపుతో గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తరలించి సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ఫలాలు నేడు రైతులకు అందడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎట్టకేలకు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు మోటార్లు ఆన్‌ చేసి నీళ్లు అందించడంతో…

బీసీ గురుకులాలకు స్థల సేకరణ చేయాలి

Hyderabad Floods

నల్గొండలో బీసీ సంక్షేమ శాఖ సమీక్షలో మంత్రి పొన్నం నల్గొండ, జులై 12: మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులాలకు డిమాండ్‌ బాగా పెరిగిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. నల్గొండలో శనివారం జరిగిన బీసీ సంక్షేమ శాఖ సమీక్షలో ఆయన మాట్లాడారు. 327 బీసీ గురుకులాలకుగాను 26 గురుకులాలకు మాత్రమే శాశ్వత…

రిజర్వేషన్ల అమలు సాధకబాధకాలపై చర్చ

మేధావులతో బీసీ కమిషన్‌ సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు ఆర్డినెన్సును తీసుకురావాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ బీసీ కమిషన్‌ బీసీ మేధావులతో శనివారం సమావేశమైంది. వారి అభిప్రాయాలను, సలహాలను స్వీకరించింది. ఖైరతాబాద్‌లోని కమిషన్‌ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రిజర్వేషన్‌ అమలుకు…

స‌హ‌జ‌త్వం కోల్పోతున్న ప‌ల్లెలు

– మింగేస్తున్న ఆధునిక‌త‌ -పెరిగిన అనుత్పాద‌క ఖ‌ర్చు – బ‌తుకుల‌ను తారుమారు చేసిన క‌రెన్సీ – అంతా ప‌ట్నం పోక‌డలే – గంగ‌లో క‌లిసిన గ్రామ స్వ‌రాజ్యం – ప‌ట్ట‌ణాల‌కు ప‌రాన్న‌జీవులుగా మారిన వైనం ప‌రిణామ‌గ‌తిలో మార్పు స‌హ‌జం. అయితే ఈ మార్పు గ‌తంకంటే మెరుగైన‌దిగా, ఉత్త‌మ జీవితాల‌కు మార్గ‌ద‌ర్శ‌నిగా వుండాలి త‌ప్ప‌, తిరోగ‌మ‌న ప‌థంలో…

భద్రాచలం వద్ద 41 అడుగులకు చేరిన గోదావరి

భద్రాచలం, ప్రజాతంత్ర, జులై 12: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శనివారం 41 అడుగులు దాటి మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరగా ఉంది. పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నదిలో నీటిమట్టం పెరుగుతోంది. అధికారులు డీఆర్‌డీఎఫ్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సాయంత్రానికి 41.30 అడుగులకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం 23 అడుగులే…

నిర్మాణంలోని స్లాబ్‌ కూలి నలుగురికి గాయాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: మేడ్చల్‌ జిల్లా పోచారం పోలీసు స్టేషన్‌ పరిధి వెంకటాపూర్‌లోని అనురాగ్‌ యూనివర్సిటీలో శనివారం ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్‌ కూలి నలుగురు సెంట్రింగ్‌ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని నీలిమ హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు…