Category తెలంగాణ

ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌లో ప్రమాదం

– కార్మికుడు సదానందం మృతి యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 12: యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్‌ ఎక్స్‌ ప్లోజివ్స్‌ కంపెనీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సదానందం అనే కార్మికుడు మృతిచెందాడు. కంపెనీ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం కంపెనీలో ప్లాంట్‌ బయట స్టీమ్‌ పైప్‌ ఓపెన్‌ చేసే క్రమంలో పైపు పగిలి కార్మికుడి…

Kadana Bheri: బీఆర్‌ఎస్‌ కదనభేరి సభ మరోమారు వాయిదా

– భారీ వర్షాల నేపథ్యంలోనే అని ప్రకటన – త్వరలోనే సభ నిర్వహణ తేదీ ప్రకటిస్తామన్న గంగుల కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల (reservations) అమలుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో బీఆర్‌ఎస్‌ పార్టీ కరీంనగర్‌ వేదికగా కదనభేరి (kadana bheri) పేరిట నిర్వహించతలపెట్టిన…

చెరువులో మునిగి కవల సోదరుల మృతి

కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 12: స్నానం కోసం చెరువుకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు గల్లంతైన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకొంది. ఎస్‌ఐ రంజిత్‌ తెలిపిన వివరాల మేరకు మండలంలోని తిమ్మకుపల్లికి చెందిన కవల సోదరులు రామ్‌, లక్ష్మణ్‌(13)లు స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. సోమవారం సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చి సవిూపంలోని…

భారీ వర్షంతో వరంగల్‌ అతలాకుతలం

– అనేక కాలనీల్లో మోకాలు లోతు నీళ్లు – వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వరంగల్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: ‌వరంగల్‌ ‌జిల్లాలో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. వరంగల్‌ ‌నగరంలో వర్షం దంచి కొట్టింది. వరంగల్‌ ‌నగరంలోని వివేకానంద కాలనీ, సాయి గణేష్‌ ‌కాలనీ, శివనగర్‌, ఎన్టీఆర్‌ ‌నగర్‌ ‌కాలనీల్లోకి వరద నీరు భారీగా…

‘Srushti’ case: సృష్టి ఫెర్టిలిటీ కేసు సిట్‌కు అప్పగింత

– తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: ‌సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసును ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. ఇందులో అనేక దందాలు తోడవ్వడంతో దీనిపై లోతైన విచారణ కోసం ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారంఈ కేసుకు సంబంధించిన విషయాలను హైదరాబాద్‌ ‌నార్త్ ‌జోన్‌ ‌డీసీపీ రష్మీ పెరుమాళ్‌ ‌డియా వెల్లడించారు.…

సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నా

– గట్టు వామన్‌రావు కేసులో అసలు దోషులకు శిక్ష పడాలి – సీబీఐ విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడాలి – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: అడ్వొకేట్‌ గట్టు వామన్‌ రావు దంపతుల హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఐటీ, పరిశ్రమల…

ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ

– రామచందర్‌రావు గృహ నిర్బంధంపై నాయకుల ఖండన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావును పోలీసులు గృహనిర్బంధం చేసి తనతో సహా అనేకమంది నాయకులను, కార్యకర్తలను నిర్బంధించడం కాంగ్రెస్‌ ప్రభుత్వ దౌర్జన్యానికి నిదర్శనం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి తీవ్రంగా విమర్శించారు. పెద్దమ్మగుడి ఆలయ కార్యక్రమం, దేశవ్యాప్తంగా…

By-election: ఉప ఎన్నికలో ల‌బ్దిపొందేందుకే..

– గుడిని కూల్చిన గూండాలను అరెస్టు చేయరేమి? – రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందనడానికి ఇదే నిదర్శనం – రామచందర్‌రావు హౌస్‌ అరెస్టుపై బండి ఆగ్రహం దిల్లీ, ఆగస్టు 12: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో (jubileehills by-election) ఒక వర్గం వారిని మెప్పించేందుకు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తారా అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ (Bandi…

గ్రంథాల‌య పితామ‌హుడు ఎస్‌.ఆర్‌.రంగ‌నాథ‌న్‌

                                           (ఈ నెల 12న డా. ఎస్ ఆర్ రంగనాథన్ జయంతి సందర్భంగా) పుస్తకాలు ప్రజల సంపత్తి అనీ, జ్ఞానం పంచుకోవాల్సిన ధర్మం అని విశ్వసించిన మహోన్నత…