Category తెలంగాణ

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం

Ramachandra Rao BJP Telangana, Telangana BJP chief nomination, BJP Telangana leadership change, Ramachandra Rao MLC news, Telangana BJP president election, BJP chief post Telangana 2025, BJP leadership updates Telangana, Ramachandra Rao nomination news, Telangana political news BJP, BJP internal elections Telangana

– వామన్‌రావు హత్య కేసును సీబీఐకి అప్పగించాలి – ఇప్పటికైనా అడ్వొకేట్స్‌ రక్షణ చట్టం తేవాలి – రాష్ట్రానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి విజ్ఞప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: అడ్వొకేట్‌ వామన్‌రావు దంపతుల హత్య కేసులో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విచారణను వెంటనే…

సహాయక కార్యక్రమాలు చేపట్టాలి

– బీజేపీ శ్రేణులకు రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పిలుపు – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నందున రాష్ట్ర ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువులు, డ్రెయిన్లు…

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపండి

– హోం మంత్రి అమిత్‌షాకు కిషన్‌రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయని, హైదరాబాద్‌లో మూసీ నది, ఇతర కాల్వలు పొంగి పొర్లుతుండగా మరో రెండ్రోజులపాటు భారీ వర్ష సూచన అని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు పరిస్థితిని…

surveillance on canals, ponds: ఆనకట్టలు కాల్వలు, చెరువులపై నిఘా పెంచాలి

Minister Uttam Kumar Reddy

– అన్ని విభాగాల్లో సెలవులు రద్దు – విపత్తు సూచనలుంటే ఉన్నతాధికారులను అప్రమత్తం చేయాలి – క్షేత్రస్తాయిలో పరిస్థితిపై సమీక్షలు నిర్వహించాలి – నీటిపారుదల శాఖాధికారులకు మంత్రి ఉత్తమ్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రానున్న మూడు నాలుగు రోజుల్లో భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న…

‘చంద్రసాగర్‌-అమ్రాబాద్‌’ను వెంటనే చేపట్టాలి

– ఈనెల 30 వరకు కరపత్రాలతో ముమ్మర ప్రచారం – పాలమూరు అధ్యాయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ హరగోపాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, సమగ్ర వికాసం కోసం ఒక ప్రత్యేక పథకంగా చంద్రసాగర్‌-అమ్రాబాద్‌ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే చేపట్టాలని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌…

ఎస్సార్‌ రంగనాథన్‌ స్ఫూర్తిని కొనసాగించాలి

– వరంగల్‌ కిట్స్‌లో గ్రంథపాలకుల దినోత్సవం – రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కోమల్‌ రెడ్డి వరంగల్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: గ్రంథాలయ పితామహుడు డాక్టర్‌ ఎస్సార్‌ రంగనాథన్‌ స్ఫూర్తిని కొనసాగించాలని కిట్స్‌ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం.కోమల్‌రెడ్డి కోరారు. కళాశాల గ్రంథాలయం ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌ రంగనాథన్‌ 133వ జయంతి ఉత్సవాలలో భాగంగా జాతీయ గ్రంథపాలకుల దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు.…

గ్రామీణ క్రీడా మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత

– క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధి జరగాలంటే క్రీడా మౌలిక సదుపాయాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్‌ నియోజకవర్గం మక్తల్‌, ఆత్మకూరు, నార్వ, ఉట్కూరు మండల కేంద్రాల్లో, అమరచింత, వనపర్తి జిల్లా…

polluting industries: కాలుష్యకారక పరిశ్రమల తరలింపును వేగవంతం చేయండి

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: కాలుష్య కారక పరిశ్రమలను హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణ సమావేశాన్ని కేబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యుడైన…

Eco tourism: ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలి

– అటవీ, రెవెన్యూ భూముల హద్దులు నిర్ధారించాలి – అడవి జంతువుల దాడి బాధితులకు తక్షణ పరిహారం – అధికారుల ప్రమోషన్లు, అవార్డులకు ప్రతిపాదనలు పంపాలి – అటవీ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: రాష్ట్రంలో ఎకో టూరిజం(eco tourism) అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి…