Category తెలంగాణ

‘తెలంగాణ రైజింగ్‌’ లక్ష్యసాధనలో చిన్నారులే కీలకం

– మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ప్రతి చిన్నారికీ ఆరోగ్యకరమైన, సంతోషకరమైన బాల్యం అందించడానికి మిషన్‌ వాత్సల్య ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. నేటి బాలలే రేపటి తెలంగాణ భవిష్యత్తు పౌరులని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించిన తెలంగాణ రైజింగ్‌-2047 లక్ష్య…

రిజర్వాయర్లు నింపాలి

– కాళేశ్వరం మోటార్లు ఆన్‌ చేయాలంటూ మంత్రికి హరీష్‌రావు లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్‌లలో నీటిని సకాలంలో నింపకపోవడం వల్ల పంటల సాగు ముందుకుపోక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని మాజీ మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాల్లోని మిడ్‌ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక…

స్త్రీ నిధి రుణాలకు ప్రాధాన్యమివ్వాలి

– వడ్డీ లేని రుణాలపై స్త్రీనిధి ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న వడ్డీ లేని రుణాలలో మొదటి ప్రాధాన్యత స్త్రీ నిధి రుణాలకు ఇవ్వాలని స్త్రీనిధి ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. తద్వారా మహిళల్లో…

ఇందిరమ్మ నమూనా ఇల్లు గృహప్రవేశం

– రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించిన ప్రభుత్వ విప్‌  యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 13: యాదగిరిగుట్ట పట్టణంలోని మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల నమూనా ఇంటిని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య రిబ్బన్‌ కట్‌ చేసి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆలేరు నియోజకవర్గాన్ని ఇందిరమ్మ…

రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీలో రద్దీ

– మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు – అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు – సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 13:‌ రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ బస్సులను మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకున్నారని, ఆరు రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా…

కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలి

– పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ విజ్ఞప్తి – వరంగల్‌, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల నేతలతో కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమై, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ విపత్కర పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజాప్రతినిధులు వర్ష బాధితులకు…

యూరియా కోసం రైతులు ధర్నాలు చేసే దుస్థితి

– కాంగ్రెస్‌, బీజేపీలకు రైతుల ఉసురు తగులుతుంది – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హరీష్‌రావు ఫైర్‌ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ఎనిమిదిమంది బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఎరువుల కొరత తీర్చడంలో విఫలమయ్యారని, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఎరువుల కొరతపై నోరు మెదపడం లేదని బీఆర్‌ఎస్‌ సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.…

19న జాబ్‌ మేళా

– ఉస్మానియా ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో –  40 సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ పోస్టులకు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో మిత్రా ఎరీనా ఆటోమొబైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఈ నెల 19న జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ఎదురుగా…

‘హర్‌ ఘర్‌ తిరంగా’లో అందరూ పాల్గొనాలి

– ప్రజలకు రామచందర్‌రావు పిలుపు – దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా వేడుకలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: నాచారంలోని దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులనుద్దేశించి…