Category తెలంగాణ

ప్ర‌జా సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

– ఖ‌మ్మం జిల్లాలో కొత్త‌గా 24818 కుటుంబాల‌కు రేష‌న్ కార్డులు – 3,37,898 మంది రైతుల ఖాతాల్లో రైతు భ‌రోసా నిధులు – వైరాలో వంద ప‌డ‌క‌ల ఆసుప‌త్రి నిర్మాణం – ఐదు మండ‌లాల్లో బ‌ల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు – జ‌మ‌లాపురంలో అట‌వీ పార్కు – పంద్రాగస్టు వేడుకలలో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

భద్రాద్రి జిల్లా మాంచెస్టర్‌ ఆఫ్‌ ‌తెలంగాణ

పేదోడి సంక్షేమమే లక్ష్యం జండా ఆవిష్కరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ‌బ్రిటీష్‌ ‌పాలన నుంచి విముక్తి కోసం స్వాతంత్య్ర సంగ్రామంలో అసువులు బాసిన వేలాది మంది అమరుల త్యాగఫలం మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం అని, మహాత్మా గాంధీ నాయకత్వంలో సాగిన పోరు బాటలో నేల కొరిగిన అమరుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని…

అన్ని రంగాల్లో తెలంగాణ ముందంజ‌

– తెలంగాణ పురోగ‌తికి అన్ని చ‌ర్య‌లు – కాంగ్రెస్‌కు అండ‌గా నిల‌వండి – రేష‌న్ కార్డులు నిరంత‌ర ప్ర‌క్రియ‌ – త్వ‌ర‌లోనే న‌ర్మెట‌లో ఆయిల్ పామ్ ఫ్యాక్ట‌రీ – సిద్ధిపేట స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌  తెలంగాణ అన్ని రంగాల్లో ముందుండేలా ప్రభుత్వం సంకల్పం తీసుకుందనీ, తెలంగాణ భవిష్యత్‌ బాగుండాలంటే  ప్రతి తెలంగాణ బిడ్డ…

ఎర్ర‌కోట‌పై అత్య‌ధిక స‌మ‌యం ప్ర‌సంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

– స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలి – రానున్న రోజుల్లో విశ్వ‌గురు స్థాయికి భార‌త్‌ – విస్త‌రించిన జాతీయ ర‌హ‌దారులు -దేశంలో పెరిగిన క‌నెక్టివిటీ – బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు ఎన్‌. రాంచంద్ర‌రావు 79వ స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా శుక్ర‌వారం  హైదరాబాద్‌లోని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

పెద్దమ్మ విగ్రహాన్ని భ‌ద్ర‌ప‌ర‌చండి

BC Reservations

– అధికారులకు ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు– విచార‌ణ 18కి వాయిదాహైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14:  బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడి కూల్చివేత చెందిన వివరాలు అందజేయాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని భద్రపరచాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని…

సిఎం రేవంత్‌తో అందెశ్రీ, రాహుల్‌ ‌సిప్లిగంజ్‌ ‌భేటీ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్14: ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని జూబ్లీహిల్స్ ‌నివాసంలో ప్రముఖ కవి అందెశ్రీ, గాయకుడు రాహుల్‌ ‌సిప్లిగంజ్‌లు వేర్వేరుగా కలిశారు. కేవలం మర్యాదపూర్వకంగానే కవి అందెశ్రీ, సింగర్‌ ‌రాహుల్‌ ‌సిప్లిగంజ్‌లు కలిశారు. వీరికి శాలువా కప్పి సిఎం అభినందించారు. ఇటీవల రాహుల్‌కు ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించింది. అలాగే అందెశ్రీ గీతం తెలంగాణ గీతంగా అలరారుతోంది.

గర్భిణుల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవాలి

– యాదగిరిపల్లి పీహెచ్‌సీ వైద్యులకు కలెక్టర్‌ సూచనయాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 14: యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ హ‌నుమంత‌రావు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్పిటల్‌లో అటెండెన్స్‌, ఓపి రిజిస్టర్లను పరిశీలించారు. శుక్రవారం ఎంతమంది పేషెంట్లు ఓపికి వచ్చారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న వారితో మాట్లాడుతూ…