ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

– ఖమ్మం జిల్లాలో కొత్తగా 24818 కుటుంబాలకు రేషన్ కార్డులు – 3,37,898 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు – వైరాలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం – ఐదు మండలాల్లో బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు – జమలాపురంలో అటవీ పార్కు – పంద్రాగస్టు వేడుకలలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…








