Category తెలంగాణ

కుట్టు శిక్షణ కేంద్రాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి

Sewing Training Center

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ హనుమకొండ, ప్ర‌జాతంత్ర‌ : మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రాన్ని(Sewing Training Center)  మహిళలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలో మండల మహిళా సమాఖ్య నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని…

నేటి నుండి దర్గా ఉర్సు ఉత్సవాలు

Dargah Ursu

మీడియా సమావేశం లో పీఠాధిపతి ఖుసృ పాషా కాజిపేట, ప్రజాతంత్ర, ఆగష్టు 20:   కాజీపేటలో గురువారం నుంచి 3 రోజుల పాటు జరుగనున్న కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బీయాబాని దర్గా ఉర్సు ఉత్సవాలకు సర్వం సిద్దం అని బుధవారం దర్గా పీఠాధిపతి ఖుసృ పాషా తెలిపారు.  మతసామరస్యానికి ప్రతికగా నిలిచే కాజీపేట హజ్రత్…

యూరియా కొరత తీర్చండి లేకుంటే ఉద్యమిస్తాం..

Urea shortage

 బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హెచ్చరిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 20: ‌తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత (Urea shortage) తో రైతులు నానా అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు (Harish Rao)  అన్నారు. రైతులకు కంటి నిండా నిద్ర పట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం రైతులకు అగ్ర తాంబూలం…

మద్యం దుకాణాలకు టెండర్లు.. దరఖాస్తు ఫీజు భారీగా పెంపు

Liquor

హైదరాబాద్‌, ప్రజాతంత్ర : ‌తెలంగాణలో మద్యం దుకాణాల ఆశావాహులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల (Liquor Shop Tenders-) దరఖాస్తుకు ఆబ్కారీ శాఖ బుధవారం నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. అలాగే, దరఖాస్తుల ఫీజు కూడా భారీగా పెంచేసింది. దరఖాస్తు పీజు రూ.2లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచినట్లు పేర్కొంది.…

అన్ని శాఖల సమన్వయంతో బతుకమ్మ పండుగ నిర్వహణ

Bathukamma Festival 2025

హైదరాబాద్, ప్రజాతంత్ర : బతుకమ్మ పండుగ (Bathukamma Festival 2025) ను రాష్ట్రంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టనున్నదని రాష్ట్ర టూరిజం అండ్ కల్చర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. రాబోయే బతుకమ్మ పండుగ-2025 నిర్వహణ ఏర్పాట్లపై పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ చీఫ్…

కాంగ్రెస్‌ ‌పాలనలో రైతులు రోడ్డెక్కారు

KTR

– ఎరువుల కోసం మళ్లీ క్యూలు మొద‌లు   రైతులను ఆదుకున్నచ‌రిత్ర కాంగ్రెస్‌కు లేదు  ఈ దురవస్థలపై రైతన్నలు బాగా ఆలోచించాలి  కెసిఆర్‌ ‌పాలనలో ఇంతటి దైన్యం ఏనాడూ రాలే మీడియాతో బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్ ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌  ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర :‌ పోలీసులను పెట్టి ఎరువులు పంచే దుస్థితి ఎన్నడూ లేదని.. మరి ఈ పరిస్థితి రాష్ట్రంలో…

దెబ్బ‌తిన్న ర‌హ‌దారుల‌పై మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆరా

Komatireddy Venkat Reddy

తెగిన ర‌హ‌దారులు, క‌ల్వ‌ర్టుల పున‌రుద్ధ‌ర‌ణ‌  పాడైన రోడ్లు, వంతెన‌ల‌కు శాశ్వ‌త నిర్మాణాలు  37 డివిజ‌న్ల నుంచి వివ‌రాల సేక‌ర‌ణ‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 20:  రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాల వల్ల దెబ్బ తిన్న రోడ్ల వివరాలపై రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ( Minister Komatireddy Venkat…

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ

Rajiv Gandhi

రాజీవ్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళి Hyderabad |హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 :  దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) అని, దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేశారని గుర్తుచేశారు.…

కుట్టు శిక్షణతో  మహిళల ఆర్ధికాభివృద్ధి

వరంగల్, ప్రజాతంత్ర : కుట్టు శిక్షణతో మహిళలు ఆర్థికంగా ఎదగవచ్చని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. మంగళవారం ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ హనుమకొండ ఆధ్వర్యంలో హసన్ పర్తి, బైరాన్ పల్లి లోని నిరుపేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో అతిథులుగా డాక్టర్ అనితా రెడ్డి, DLSA సెక్రటరీ క్షమాదేశ్ పాండే…