Category తెలంగాణ

జ‌ల‌దిగ్బంధంలో రామాయంపేట

– లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు – వరద ప్రాంతాల్లో మంత్రి దామోదర పర్యటన రామాయంపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 28: మెదక్‌ జిల్లాలోని రామాయంపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం పర్యటించి వరద బాధితులతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.…

సహాయక చర్యలకు కేంద్రం సిద్ధం

– సిబ్బంది, సామగ్రి సిద్ధం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో కేంద్ర మంత్రులు – వరద పరిస్థితులపై ఫోన్‌లో ఆరా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: రాష్ట్రంలో వరద ప్రభావిత జిల్లాల పరిస్థితుల గురించి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావుకు ఫోన్‌ చేసి తెలుసుకుని భరోసా…

ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులపై మంత్రి ఆగ్రహం

– తన పరిధిలోని శాఖలు, కార్పొరేషన్ల ఉద్యోగుల హాజరుపై సమీక్ష – ఉద్యోగులంతా ఉదయం 10.30 గంటల లోపే రిపోర్టు చేయాలి – ఆ ఉద్యోగుల నుండి వివరణ తీసుకోవాలని తుమ్మల ఆదేశం – రేపటి నుండి ఆలస్యంగా వస్తే శాఖఆాపరమైన చర్యలు తప్పవు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: తన మంత్రిత్వ శాఖ పరిధిలోని…

TG News | ప్రాణ, ఆస్తి న‌ష్టం క‌ల‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు

మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు అదనంగా SDRF బలగాలు – మంత్రుల భరోసా  వర్షాల ప్రభావం, సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ హైదరాబాద్, ఆగస్టు 27 : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains) నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముంద‌స్తుగా చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ రెడ్డి,…

నీట మునిగిన కామారెడ్డి..

Kamareddy

కామారెడ్డి, ప్రజాతంత్ర : ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో చెరువులు, కుంటలు నిండిపోయి మ‌త్త‌డి పోస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్ర‌హిస్తున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు నీట‌మునిగాయి. కాగా కామారెడ్డి (kamareddy) జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డులో ప్రధాన రహదారిపై వరదనీరు రావడంతో కార్లు కొట్టుకుపోయాయి. కామారెడ్డి పట్టణం అతి భారీ వర్షాలతో మునిగిపోయింది.…

అధికారులూ.. అప్ర‌మ‌త్తంగా ఉండండి

పాత ఇళ్ల ఖాలీ చేయించండి..  వినాయక మండపాల వద్ద జాగ్రత్తలు పాటించాలి భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌ : హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాల (Telangana Rains) నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పాత‌బ‌డిన‌ ఇళ్ల‌లో ఉన్న…

‘ప్రజాతంత్ర’ పాఠకులకు వినాయక చవితి శుభాకాంక్షలు

అన్ని పండుగల్లోకి విశేషమైనది వినాయక చవితి. ప్రకృతిని ఆరాధించే పండుగ ఇది. దేశవ్యాప్తంగా పిల్లలు, పెద్దలు, ఊరువాడా అనే తేడా లేకుండా పండుగను ఘనంగా జరుపుకుంటారు. తొలి పూజలందుకునే గణనాథుని అనుగ్రహం కోసం భక్తులు పూలు, పండ్లు, పత్రి కొనుగోలు చేస్తున్నారు. వీధివీధినా గణపయ్యలు కొలువుదీరారు. నేటినుంచి నవరాత్రులు ఆయనను పూజించి గంగమ్మ ఒడికి చేరుస్తారు.

స్పీక‌ర్ నోటీసుల‌పై వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు

– ఎమ్మెల్యేల‌ను కాపాడుకునే ప‌నిలో కాంగ్రెస్‌ – ఉప ఎన్నిక‌పై బీఆర్ఎస్ దృష్టి – రాష్ట్ర రాజ‌కీయాల‌పై జూబ్లీహిల్స్ ఎన్నిక ప్ర‌భావం                                                …

కేటాయించిన సంవత్సరాల్లోనే నిధులు ఖర్చు చేయాలి

– ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య – గిరిజన సంక్షేమ శాఖతో కమిషన్‌ సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: గత ప్రభుత్వ హయాం నుంచి ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులు ఎస్టీల సంక్షేమం కోసం ఆయా సంవత్సరాలలోనే ఖర్చు కాకుండా మిగిలిపోయాయని, ఆయా కేటాయించిన సంవత్సరాలలోనే ఖర్చు అయ్యేలా చర్యలు తీసుకోవాలని…