Category తెలంగాణ

తక్షణ చర్యలకు సిఎం రేవంత్‌ ఆదేశం

– వ‌ర‌ద ప‌రిస్థితిని స‌మీక్షించిన మంత్రులు – చాప‌ర్ల‌ కోసం బండి సంజ‌య్ ఆదేశాలు హైదరాబాద్‌/ క‌రీంన‌గర్‌/ మెద‌క్‌/ ప్రజాతంత్ర,ఆగస్ట్ 28:‌హైదరాబాద్‌ ‌నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాలీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం…

20‌కి పెరగనున్న కోచ్‌ల సంఖ్య

– సికింద్రాబాద్‌-‌తిరుపతి వందే భారత్‌కు ఆదరణ నేపథ్యంలో హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 28: ‌వందే భారత్‌ రైళ్లకు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్‌-‌తిరుపతి సహా ఏడు మార్గాల్లో నడిచే వందే భారత్‌ ‌రైళ్ల కోచ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. దీంతో కోచ్‌ల సంఖ్య 20కి పెరగనుంది. సికింద్రాబాద్‌-‌తిరుపతి సహా మంగళూరు…

ఎన్‌హెచ్‌ 44‌పై రాకపోకలపై ఆంక్షలు

– భారీ వర్షలతో పలుచోట్ల కొట్టుకుపోయిన రోడ్లు – వాహనాలను దారి మల్లించినట్లు ట్రాఫిక్ డీసీపీ వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 28:  ‌తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పలుచోట్ల 44వ నంబర్‌ ‌జాతీయ రహదారి దెబ్బతింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌ ‌నుంచి ఎన్‌హెచ్‌ 44 ‌వైపు వెళ్లే…

పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 28: ‌తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. దీంతో పాటు కొన్ని రైళ్లు దారి మళ్లించినట్లు, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్‌ ‌తెలిపారు. 36 రైళ్లు రద్దు, 25 రైళ్లు దారి మళ్లింపు, 14 రైళ్లను పాక్షిక్షంగా రద్దు…

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వినాయకచవితి

– ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రేవంత్‌ ‌దంపతులు హైదరాబాద్‌,ఆగస్ట్ 28:‌వినాయక చవితి పర్వదినం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. వర్షాల కారణంగా మంటపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయినా ప్రజలు ఉత్సాహంగా పూజల్లో పాల్గొన్నారు. ఎక్కడ చూసినా సందడి కనిపించింది. ఈ సందర్భంగా… జూబ్లీహిల్స్ ‌నివాసంలో కుటుంబ సమేతంగా గణపతి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి…

క్రీడలను అభిమానించే  తెలంగాణ

–  ప్రైమ్ వాలీబాల్ లీగ్‌ సీజన్-4కు ప్రభుత్వ మద్దతు – ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : క్రీడలను అమితమైన అభిరుచితో స్వీకరించే రాష్ట్రం తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 4వ సీజన్ కోసం హైదరాబాద్‌కు ప్రైమ్ వాలీబాల్ లీగ్‌ను స్వాగతించడం హర్షణీయమ‌న్నారు. అక్టోబర్ 2 ప్రైమ్ వాలీబాల్…

నిథమ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దాలి

-పర్యాటక-అతిథ్య రంగంలో కొత్త ధోరణులపై దృష్టి పెట్టాలి -అంతర్జాతీయ విద్యార్థులు, పర్యాటకుల్ని ఆకర్షించాలి – జాతీయ క్రీడా వారోత్సవాల్లో మంత్రి జూపల్లి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: పర్యాటక-అతిథ్య రంగంలో కొత్త ధోరణులపై దృష్టి పెట్టాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌(నిథమ్‌)లో…

సర్టిఫికెట్ల నిలిపివేత రాజ్యాంగ విరుద్ధం

– టీజీహెచ్‌ఆర్‌సీ  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: స్టడీ సర్టిఫికెట్లను నిలిపివేయడం విద్యార్థుల రాజ్యాంగ, మానవ హక్కులను ఉల్లంఘించడమేనని తెలంగాణ మానవ హక్కుల సంఘం(టీజీహెచ్‌ఆర్‌సీ) చైర్‌పర్సన్‌ డాక్టర్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావలసి ఉందనే కారణంతో తమ ఒరిజినల్‌ స్టడీ సర్టిఫికెట్లు అక్రమంగా నిలిపివేస్తున్నారని వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌…

అప్రమత్తతతో ప్రాణ నష్టాన్ని నివారించాం

– వరదలపై సీఎం సమీక్షిస్తున్నారు – సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతాయి – వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 28: ప్రభుత్వం, అధికారుల అప్రమత్తత వల్ల ప్రాణనష్టాన్ని నివారించగలిగామని, వరద ముంపులో చిక్కుకున్న అనేకమందిని రక్షించామని మహిళా, శిశు సంకేమ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ…