Category తెలంగాణ

31న ప్రొఫెసర్‌ ఎస్వీకి గిడుగు జీవన సాఫల్య పురస్కారం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 29: సుప్రసిద్ధ కవి, విమర్శకులు, పరిశోథకులు, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణకు తొలి తెలుగు భాషా శాస్త్రవేత్త, వ్యావహారిక భాషా ఉద్యమకారుడు గిడుగు రామ్మూర్తి పంతులు జాతీయ జీవన సాఫల్య పురస్కారాన్ని ఈ నెల 31న‌ ఉదయం 10.30 గంటలకు రవీంద్ర భారతిలో ప్రదానం చేయనున్న‌ట్టు గిడుగు…

మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

– మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 29:‌మైనార్టీల  సంక్షేమానికి  ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి అన్నారు. జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గంలోని  రహమత్‌ ‌నగర్‌లో కార్యకర్తల భేటీలో పాల్గొన్న ఆయన మైనార్టీల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. అందరికీ అందుబాటులో ఉంటామని  తెలిపారు.  ఒక్కసారి హామీ ఇచ్చామంటే తప్పకుండా నెరవేరుస్తామన్నారు. రహమత్‌ ‌నగర్‌లో రూ.…

విద్యుత్‌ కనెక్షన్ల బాధ్యత అధికారులదే

– రైతులు డి.డి. కడితే సరిపోతుంది – మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి ప్రజాతంత్ర ఆగస్టు 29: డీడీలు కట్టిన తర్వాత 60 రోజుల్లో వ్యవసాయ బోరుకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాల్సిన బాధ్యత విద్యుత్‌ శాఖ అధికారులపై ఉందాని ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రైతులు తమ బోరు బావులకు…

ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి

– తెలంగాణ క్రీడా కార్య‌క్ర‌మాలు దేశానికి ఆద‌ర్శం – మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి – ప‌లువురు క్రీడాకారుల‌కు న‌గ‌దు పుర‌స్కారాలు – ఘ‌నంగా జాతీయ క్రీడా దినోత్స‌వం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 29:  భారత క్రీడలకు చిరస్థాయిగా ప్రేరణ నిచ్చిన మహానుభావుడు ధ్యాన్ చంద్ స్ఫూర్తితో  క్రీడా సమాజం ముందుకెళ్లాలని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ…

రేప‌ట్నుంచి అసెంబ్లీ సమావేశాలు

– స్వతంత్ర ఎమ్మెల్యేగా హాజరవుతున్నా: ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్29: ‌బిజెపికి రాజీనామా చేసిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా హాజరవుతానని ఆయ‌న‌ స్పష్టం చేశారు. తాను ప్రస్తుతం ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేనని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా తనకు ఇప్పుడు స్వేచ్ఛ ఎక్కువ ఉందన్నారు.…

చేయూత పింఛన్ల పంపిణీలో సాంకేతిక విప్లవం

– పోస్టుమాస్టర్లకు 5G మొబైల్‌ ఫోన్ల అందజేత – ఇకపై పారదర్శకంగా, వేగవంతంగా పంపిణీ – కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: చేయూత సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో ఇప్పటివరకు పింఛన్‌దారుల ధ్రువీకరణ కోసం 2జీ ఆధారిత ఫింగర్‌ ప్రింట్‌ పరికరాలను వినియోగిస్తుండగా వాటి స్థానంలో ఆధునిక సాంకేతికతతో…

‘గుట్ట’లో స్వాతి నక్షత్ర గిరి ప్రదక్షిణ

– స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు  యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకుని భక్తులు వేకువజామునే గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కవచమూర్తుల అష్టోత్తర శతకలశాభిషేకం పూజలు నిర్వహించారు.…

కాళేశ్వ‌రంపై చర్చకు రావాలి

~ కేసీఆర్‌ను డిమాండ్ చేసిన ప్రభుత్వ విప్‌ ‌ఐలయ్య హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 29: ‌కాళేశ్వరం కమిటి నివేదికను అసెంబ్లీలో పెడతామని ప్రభుత్వ విప్‌ ‌బీర్ల ఐలయ్య తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్‌ అసెంబ్లీకి రావాలని, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలకు కెసిఆర్‌ ‌సమాధానం చెప్పుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్‌ ‌సభలో మాట్లాడతానంటే తమ…

యుద్ధప్రాతిపదికన రహదారుల పునరుద్ధరణ

– 1291 ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులు – మరమ్మతుల కోసం రూ.375 కోట్లు అవసరం – పంచాయతీరాజ్‌ నష్టంపై మంత్రి సీతక్క సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ విభాగానికి సంబంధించి దెబ్బతిన్న రహదారులు, భవనాలకు సంబంధించిన వివరాలను అధికారులు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ…