Category తెలంగాణ

భూదాన్‌ ‌భూములపై ఈడీ దర్యాప్తు ముమ్మరం

రూ.4.80 కోట్ల  ఆస్తుల జప్తు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 01: ‌తెలంగాణలో సంచలనం సృష్టించిన భూదాన్‌ ‌భూముల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. అందులోభాగంగా మహమ్మద్‌ ‌మునావర్‌ ‌ఖాన్‌, అతడి భార్య ఫైకా తహాఖాన్‌కు సంబంధించిన రూ. 4.80 కోట్లు విలువైన ఆస్తులను ఈడీ సోమవారం జప్తు చేసింది. బంజారాహిల్స్, ‌శంషాబాద్‌, ‌టోలిచౌక్‌లో…

వారు కోరినట్లే సీబీఐ విచారణ

– నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత బీజేపీదే – పిసిసి చీఫ్‌, ఎమ్మెల్సీ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌1: ‌కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిన మాట వాస్తవమని టీపీసీసీ అధ్యక్షుడు,ఎమ్మెల్సీ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. తెలంగాణలో 90 శాతానికి పైగా ప్రజలు దీన్ని నమ్మినందుకే భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని గద్దెదించారని చెప్పారు.…

దివ్యాంగునికి న్యాయం చేసిన ప్రజా ప్రభుత్వం

– సీఎం రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: కారుణ్య నియామకం కోసం దివ్యాంగుడైన కర్నాటి రామకృష్ణ 18ఏళ్లుగా చేసిన పోరాటం, ఆ కుటుంబం పడిన ఆవేదనకు రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం న్యాయం చేసింది. నాగేశ్వరరావు అనే వ్యక్తి కొత్తగూడెం పంచాయతీ రాజ్‌శాఖలో పనిచేస్తూ, 2007లో అనారోగ్యంతో…

మహిళా సంఘ సభ్యులకు యూనిఫాం చీరలు

– మంత్రి సీతక్క వెల్లడి – సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: మహిళా సంఘ సభ్యుల కోసం త్వరలో యూనిఫాం చీరలు పంపిణీ చేస్తామని పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో సోమవారం జరిగిన సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమంలో ఆమె,…

మహిళాభివృద్ధిలో రోల్‌ మోడల్‌గా తెలంగాణ

– మహిళా సంఘాలకే చేప పిల్లల పెంపకం బాధ్యతలు – సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీలో భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: మహిళల ఆర్థిక, సామాజికాభివృద్ధిలో దేశంలోనే తెలంగాణను రోల్‌ మోడల్‌గా నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజాభవన్‌లో సోమవారం జరిగిన మహిళలకు…

బీసీలకు న్యాయం బీజేపీతోనే సాధ్యం

– డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు – పార్టీ అధ్యక్షుడు రామచందర్‌రావు సమక్షంలో చేరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు బీసీ కమిషన్‌ సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్రంలో తొలి బీసీ కమిషన్‌ సభ్యుడిగా, అనంతరం రెండో హయాంలో బీసీ కమిషన్‌ చైర్మన్‌గా సేవలందించిన డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…

బీసీ రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలి

– గవర్నర్‌ను కోరిన పీసీసీ చీఫ్‌, మంత్రులు పొన్నం, సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, బీర్ల ఐలయ్య, కెపి వివేకానంద గౌడ, సీపీ నేతలు నారాయణ, ఎమ్మెల్సీ నెల్లికంటి…

కష్టాల్లో ఉన్న ప్రజలకు బీజేపీ బాసట

Ramachandra Rao BJP Telangana, Telangana BJP chief nomination, BJP Telangana leadership change, Ramachandra Rao MLC news, Telangana BJP president election, BJP chief post Telangana 2025, BJP leadership updates Telangana, Ramachandra Rao nomination news, Telangana political news BJP, BJP internal elections Telangana

– వరద బాధితులకు ఎంపీ లాడ్స్‌నుంచి తక్షణ సాయం – ఎంపీల సహకారానికి ధన్యవాదాలు: అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వారిని ఆదుకునేందుకు రాష్ట్రంలోని ఆరుగురు బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు తమ ఎంపీ లాడ్స్‌ నిధుల నుంచి రూ.10 లక్షల…

సిరిసిల్ల వరద బాధితులకు రూ.10 లక్షల సాయం

– కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రకటన కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచంద్రరావు పిలుపు మేరకు తన ఎంపీ లాడ్స్‌ నిధులను వరద బాధితులకు కేటాయింలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ నిర్ణయించారు. అకాల వర్షాలు, వరదలతో నష్టపోయిన జిల్లాల ప్రజలను ఆదుకోవాలంటూ రామచందర్‌రావు ఎంపీలకు…