Category తెలంగాణ

కాళేశ్వరం కూలింది.. బీఆర్‌ఎస్‌ కుప్పకూలింది

– బీజేపీ ఎంపి లక్ష్మణ్‌ వ్యాఖ్య హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బీఅర్‌ఎస్‌ కూలింది అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. కాళేశ్వరం మూడు పిల్లర్లు కూలిపోతే బీఆర్‌ఎస్‌ మూడు ముక్కలు అయ్యిందని ఎద్దేవా చేశారు. అవినీతిపరులకు బీజేపీలో చోటు లేదని స్పష్టం చేశారు. విూడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర…

వామన్‌రావు దంపతుల హత్యపై సీబీఐ ద‌ర్యాప్తు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 2: ‌పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో  సీబీఐ ద‌ర్యాప్తు ప్రారంభించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 120బీ, 341, 302, 34 సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదుచేసింది. నిందితులుగా వసంతరావు, కుంట శ్రీనివాస్‌, అక్కపాక కుమార్‌ ‌పేర్లను చేర్చింది. 2021, ఫిబ్రవరి 17న పెద్దపల్లి…

సీఎం రేవంత్‌ ‌రెడ్డికి హైకోర్టులో ఊరట

 – కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్‌2(ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2021లో నమోదైన కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తెలంగాణ హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. కౌంటర్‌ ‌దాఖలు చేయాలని పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌ ‌పల్లె నాగేశ్వర్‌ ‌రావును కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్‌ 7‌వ…

మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడిరదని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడి 24 గంటలలో ఒరిస్సా తీరాన్ని దాటే అవకాశం ఉంది. రుతుపవన ద్రోణి బికనీర్‌,…

యూరియాపై కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు

– నిన్న 9 వేలు, నేడు 5 వేల మెట్రిక్‌ టన్నులు రాక – మరో వారంలో రానున్న 27,470 మెట్రిక్‌ టన్నులు – ఐదు రోజుల్లో పంట నష్టం సర్వే పూర్తి చేయాలి ` మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యూరియా సరఫరా విషయంలో…

ఏఐపై జ‌ర్న‌లిస్టుల‌కు నేడు వ‌ర్క్‌షాప్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2: తెలంగాణ‌ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (A.I.) వర్క్‌షాప్‌ – టూల్స్ & టెక్నిక్స్ శిక్షణ కార్యక్రమం ఈనెల‌ 3వ తేదీ ఉదయం 10 గంటలకు నాంపల్లి మీడియా అకాడమీ ఆడిటోరియం 5వ అంత‌స్తులో నిర్వహించనున్న‌ట్లు మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి…

వైఎస్‌కు సీతక్క నివాళి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రజా భవన్‌లో ఆయనకు మంగళవారం ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ చైర్మన్లు పటేల్‌ రమేష్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి, బండ్రు శోభారాణి, కాంగ్రెస్‌ నాయకుడు బాస…

రూ.700 కోట్లతో 429 గిరిజన ఆవాసాలకు రోడ్లు

– మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2: గిరిజ‌న‌ తండాలకు రోడ్ల విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టింద‌ని గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ తెలిపారు. మొన్నటి వరదలకు కొన్ని జిల్లాల్లో రోడ్లు దెబ్బతిన్నాయ‌ని, అక్క‌డ రోడ్లు వేసేందుకు జీవో 240 ప్రకారం నిధులు మంజూరు చేస్తున్నామ‌న్నారు. 429 గిరిజన ఆవాసాలకు…

లండ‌న్‌లో రోడ్డు ప్రమాదం

– ఇద్దరు హైదరాబాద్ యువకుల మృతి – హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2ః యునైటెడ్ కింగ్‌డ‌మ్‌(లండ‌న్‌)లో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ విషాద ఘటనలో హైదరాబాద్‌కు చెందిన రిషితేజ(21) , చైతన్య అనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరంతా హాస్పిట‌ల్‌లో చికిత్సపొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి…