Category తెలంగాణ

బ్యాడ్మింటన్‌.. స్ఫూర్తిని నింపే ఉత్తమ గురువు

– గ్లోబల్‌ స్పోర్ట్స్‌ హబ్‌గా తెలంగాణ – మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: బ్యాడ్మింటన్‌ ఒక ఆట మాత్రమే కాదని, జీవితానికి ఎన్నో పాఠాలను నేర్పే ఉత్తమ గురువు అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (బీఏటీ) అధ్యక్షుడు శ్రీధర్‌బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా కన్హా…

సీబీఐ విచార‌ణ‌ను ఆప‌లేం

– స్ప‌ష్టం చేసిన హైకోర్టు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్ 1: ‌హైకోర్టులో కెసిఆర్‌,‌హరీష్‌ ‌రావులకు మరోమారు చుక్కెదురయ్యింది.కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తెలంగాణ హైకోర్టు సోమ‌వారం తేల్చిచెప్పింది. కాళేశ్వరం నివేదిక అంశాన్ని  కేసీఆర్‌, ‌హరీశ్‌ ‌మరోసారి హైకోర్టు దృష్టికి తెచ్చారు. కాళేశ్వరంపై విచారణను సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, రేపటి వరకు ఎలాంటి చర్యలు…

కేసీఆర్‌, ‌హరీష్‌రావు చరిత్రను చెదిరేది కాదు

– సిద్ధిపేటలో బిఆర్‌ఎస్‌ ‌శ్రేణుల నిరసన – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: ‌తెలంగాణ సాధకులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, హరీష్‌రావు చరిత్రను చెరిపేస్తే చెదిరేది కాదనీ, తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్‌, ‌హరీష్‌రావు చరిత్రలో నిలుస్తారనీ, అధికార మదంతో ముఖ్యమంత్రి ఎనుములు రేవంత్‌రెడ్డి చేస్తున్న చిల్లర రాజకీయాలకు ఎవరూ భయపడరనీ…

మ‌ర‌మ్మ‌తులు వేగ‌వంతం చేయండి

~ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో న‌ష్టాల‌పై రెండు రోజుల్లో నివేదిక స‌మ‌ర్పించాలి ~ స‌మ‌గ్ర నివేదిక‌తో ఢిల్లీకి ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి బృందం ~ మృతుల కుటుంబాల‌కు, ప‌శువులు కోల్పోయిన వారికి త‌క్ష‌ణ‌మే ప‌రిహారం విడుద‌ల‌  ~ తీవ్రంగా న‌ష్ట‌పోయిన జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం కింద రూ.10 కోట్లు ~ గ‌తేడాది వ‌ర‌ద ప‌రిహారం.. ఇత‌ర…

కోదండరాం, అజార్‌ పేర్లకు ఓకే

– సీఎం రేవంత్‌కు సమాచారమిచ్చిన కేసీ వేణుగోపాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: తెలంగాణలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేట్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సోమవారం ఆమోదం తెలిపారు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మహమ్మద్‌ అజారుద్దీన్‌ల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏఐసీసీకి పంపిన విషయం విదితమే. వీరిద్దరి…

అనుమ‌తుల పేరుతో వేధింపులు త‌గ‌దు

– ఎన్‌వోసీల జారీలో అల‌స‌త్వంపై సీఎం ఆగ్ర‌హం – ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తూ అనుమ‌తులివ్వాల‌ని ఆదేశం హైద‌రాబాద్‌: బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు, ఇత‌ర నిర్మాణాల‌కు సంబంధించి అనుమ‌తుల జారీ విష‌యంలో జాప్యంపై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హెచ్ఎండీఏ ప‌రిధిలో బిల్డ్ నౌ కింద ప‌నుల అనుమ‌తుల విష‌యంపై సోమ‌వారం సాయంత్రం స‌మీక్షించారు.…

ఎడ్యుకేషన్‌ ‌పాలసీపై కమిటీ ఏర్పాటు

– అధ్య‌క్షుడిగా కేశ‌వ‌రావును నియ‌మించిన ప్ర‌భుత్వం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 1: ‌తెలంగాణ ఎడ్యుకేషన్‌ ‌పాలసీపై రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తెలంగాణ ఎడ్యుకేషన్‌ ‌పాలసీ రూప‌క‌ల్ప‌న‌కు కమిటీని సోమవారం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారుడు కె.కేశవరావును నియమించింది. ఆయనతో సహా ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు…

యాదగిరిగుట్ట ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు

– నిర్వాహకులకు కెనడా ప్రధాని ప్రశంసలు – దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హర్షం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : తెలంగాణలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కెనడాలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో భక్తులకు అందుతున్న సేవలపై äలయ కమిటీని…

జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డిని బలపర్చాలి

Uttam Kumar Reddy

– మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1: నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్‌ పద్మావతిలు సోమవారం ఉదయం హైదరాబాద్‌ వచ్చిన ‘ఇండి’ కూటమి తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేస్తున్న జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌…