Category తెలంగాణ

అబ్దుల్‌ కలాంకు సీఎం ఘన నివాళి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: మాజీ రాష్ట్రపతి, భారత రత్న అబ్దుల్‌ కలాంకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి బుధ‌వారం ఘనంగా నివాళులర్పించారు. ఆయన జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి శాస్త్ర‌వేత్త‌గా, రాష్ట్ర‌ప‌తిగా ఆయ‌న చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు…

కాంగ్రెస్‌, బీజేపీలు ఏం చేశాయో ఆలోచించాలి

-ప్ర‌జ‌ల‌కు బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు విజ్ఞ‌ప్తి – దుఃఖంలో ఉన్న ఆడ‌బిడ్డ‌ను అవ‌మానించ‌డం త‌గ‌దు – మంత్రుల వ్యాఖ్య‌లు దుర్మార్గం – బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: ప్రజలు విజ్ఞులు.. మంచి, చెడు ఆలోచిస్తారు.. కాంగ్రెస్‌, బీజేపీలు ఏం చేశాయనేది ఒకసారి ఆలోచించాలి అని మాజీ మంత్రి హరీష్‌రావు విజ్ఞప్తి…

బనకచర్లపై ఏపీని నిరోధించండి

– కేంద్రానికి మరోమారు తెలంగాణ లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబరు 15: పోలవరం- బనకచర్ల లింకు ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా లేఖ రాశారు. బనకచర్ల లింక్‌ ప్రాజెక్టు విషయంలో…

రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవాలి

– అదే మనందరి కర్తవ్యం కావాలి – ఈ ప్రయాణంలో కార్యకర్తలతో మమేకమయ్యా – అధ్యక్షుడిగా వంద రోజుల ప్రయాణంపై రామచందర్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో తన ప్రయాణాన్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ఎన్‌.రామచందర్‌రావు హృదయపూర్వక కృతజ్ఞతలు…

జైళ్ల శాఖ పనితీరు అద్భుతం

– ఖైదీలకు బీమా.. కుటుంబ సభ్యులకు రుణాలు – ఖైదీల పిల్లలకు ప్రైవేట్‌ స్కూళ్లల్లో చదువులు – చర్లపల్లి జైలును సందర్శించిన కేంద్ర మంత్రి – డిజి సౌమ్యా మిశ్రాను అభినదించిన మంత్రి బండి సంజయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13: చర్లపల్లి జైలులో ఖైదీల సంక్షేమానికి చేపడుతున్న సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని కేంద్ర…

న్యాయ వ్యవహారాల్లోనూ సాంకేతికత

– అందిపుచ్చుకుని ముందుకు సాగాలి – లాఫెస్ట్ ‌కార్యాక్రమం ప్రారంభించిన మంత్రి వివేక్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13:‌న్యాయరంగంలో సాంకేతికత విపరీతంగా పెరిగిందని.. ఇప్పుడు టెక్నాలజీ వాడి న్యాయపరమైన పత్రాలు రాయొచ్చు, అనాలిసిస్‌ ‌చేయొచ్చని మంత్రి వివేక్‌ అన్నారు. టెక్నాలజీ తో పాటు  హ్యుమానిటీ ఉండాలని.. ఎందుకంటే హ్యుమానిటీ లేకపోతే దీర్ఘకాలం ఏ రంగంలో నిలబడలేమని…

గణనీయంగా తగ్గిన సీజనల్‌ వ్యాధులు

– గతేడాది కంటే డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ కేసులు తక్కువ – సీజనల్‌ వ్యాధులపై మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13: గత రెండేండ్లతో పోల్చితే ఈ ఏడాది డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ తదితర కేసులు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల పనితీరు, సీజనల్‌ వ్యాధుల నియంత్రణపై ఆరోగ్య శాఖ…

25న హుజూర్‌నగర్‌లో మహా జాబ్‌ మేళా

Uttam Kumar Reddy

– పాల్గొననున్న 100 కంపెనీలు – సూర్యాపేట జిల్లా నిరుద్యోగ యువతీయువకులకు ఆహ్వానం – మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హుజూర్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13 : హుజూర్‌నగర్‌, కోదాడతో కలిపి సూర్యాపేట జిల్లాలో నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 25న హుజూర్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రంలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర…

కొండా లక్ష్మారెడ్డి మృతి పార్టీకి తీరని లోటు

– మంత్రి దుద్దిళ్ల సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కొండా లక్ష్మారెడ్డి మృతి పట్ల ఐటీ, పరిశ్రవపులు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో పలు హోదాల్లో పనిచేశారని, రెండు పర్యాయాలు హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో…