Category తెలంగాణ

బతుకమ్మ యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ పోటీల్లో పాల్గొనండి

– యువ కళాకారులు ప్రతిభను చాటండి – సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఆధ్వర్యంలో ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా నిర్వహిస్తున్న బతుకమ్మ యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఛాలెంజ్‌ బ్రోచర్‌, పోస్టర్లను రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి…

అన్ని విభాగాల్లో బీసీ సెల్‌ ఏర్పాటు చేయాలి

– బీసీ కమిషన్‌ సమావేశంలో నిర్ణయం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: ఖైరతాబాద్‌లోని రాష్ట్ర బీసీ కమిషన్‌ సమావేశంలో వివిధ అంశాలపై ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాల సేకరణపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సమావేశానికి చైర్మన్‌ జి.నిరంజన్‌ అధ్యక్షత వహించారు. ఉద్యోగుల వివరాలు ఇంకా సమర్పించని ప్రభుత్వ కార్యదర్శులతో త్వరలో సమావేశమై సమీక్షించాలని…

ప్రాజెక్టులపై కాంగ్రెస్‌కు కనీస జ్ఞానం లేదు

Harish rao

– బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు ప్రాజెక్టులపై కాంగ్రెస్‌కు కనీస జ్ఞానం లేదు -ౖ బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీష్‌రావు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రాజెక్టులపై కనీస జ్ఞానం లేదని విమర్శించారు. మేడిగడ్డ టు మల్లన్న…

పత్తి రైతులకు కనీస మద్ధతు ధర లభించాలి

– సీసీఐతో అధికారులు సమన్వయం చేసుకోవాలి – అక్టోబర్‌ నుంచే పత్తి సేకరణకు ఏర్పాట్లు చెయ్యాలి – అవసరమున్నచోట కొత్తగా సెంటర్లు ఏర్పాటు చేయాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: పత్తి సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)కి అన్ని సహాయ సహకారాలు ఉంటాయని…

తుమ్మిడిహట్టిపై హరీష్‌ అబద్దాలు

Uttam Kumar Reddy

– అంచనాలే బడ్జెట్‌ ‌లెక్కలా? – అతి తెలివితేటలు వొద్దని మంత్రి ఉత్తమ్‌ ‌హిత‌వు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబరు 19:తుమ్మిడిహట్టి బ్యారేజ్‌, ‌చేవెళ్ల-ప్రాణాహిత బ్యారేజ్‌ ‌నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని,. అయితే ఇప్పటి వరకు అంచనాలపై ఎలాంటి లెక్కలు సిద్ధం చేయలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. దీనిపై అబద్దపు లెక్కలు…

‘దివ్యదృష్టి’ బృందానికి ప్ర‌శంస‌ల వెల్లువ‌

Divya Drishti

విద్యార్థుల ప్రతిభకు సీఎం రేవంత్ రెడ్డి ఐదు లక్షల సంగీత వాయిద్యాల మంజూరు గ్రానైట్ అసోసియేషన్ విద్యార్థులకు నగదు, బహుమతులు అందజేత ఫిలిం సొసైటీ, సాహితి గౌతమి ఆధ్వర్యంలో ఘన సత్కారం కరీంనగర్, ప్ర‌జాతంత్ర : కరీంనగర్ ఫిలిం భవన్‌లో ‘దివ్యదృష్టి(Divya Drishti )’ బృందానికి ఘన సన్మానం జరిగింది. విద్యార్థుల ప్రతిభకు సీఎం రేవంత్…

ఇం‌దిరా మహిళా శక్తి ద్వారా పేదరిక నిర్మూలన

– రాష్ట్ర అభివృద్ధిలో మహిళలకు భాగస్వామ్యం – మహిళా శక్తి బజార్‌లో సరస్‌ ‌మేలాను ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబరు19:ఇందిరా మహిళా శక్తి ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తాం, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే పేదరికం అంతం అవుతుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.రాష్ట్ర అభివృద్ధిలో మహిళలకు భాగస్వామ్యం కల్పించడం తమ సంకల్పమని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి…

వొచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి

– న‌గ‌రంలో వ‌ర్షాలు కురుస్తున్నందున జాగ్ర‌త్త‌లు తీసుకోండి – అధికారులతో మంత్రి పొన్నం టెలీకాన్ఫరెన్స్ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబరు19: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు.. తీసుకుంటున్న చర్యలపై జిహెచ్‌ఎం‌సి, హైడ్రా, పోలీస్‌, ‌ట్రాఫిక్‌, ‌హైదరాబాద్‌ ‌మెట్రో వాటర్‌ ‌వర్క్, ‌జిల్లా రెవెన్యూ, విద్యుత్‌, ‌హెల్త్ ‌వివిధ విభాగాల అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌టెలికాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. నగరంలో గత…

మైనారిటీల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

– సీఎం రేవంత్‌ రెడ్డి కానుకగా రెండు కొత్త పథకాలు – ప్రారంభించిన మంత్రి అడ్లూరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: తెలంగాణలో మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో చరిత్రాత్మక అడుగు వేసింది. రెండు కొత్త పథకాలను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌…