Category తెలంగాణ

పేదల ఆకలి తీర్చే రేషన్‌ డీలర్లకే కష్టాలు

– కమీషన్‌ చెల్లించకపోవడంతో పస్తులుండే పరిస్థితి – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ల‌క్ష్యంపై హరీష్‌రావు ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: నెలలతరబడి కమీషన్‌ చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌ డీలర్ల జీవితాలతో చెలగాటమాడటం దుర్మార్గమని బీఆర్‌ఎస్‌ సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు రేషన్‌ బియ్యం పంపిణీ…

మిషన్‌ ‌భగీరథతో రూ.42వేల కోట్లు వృధా

– ఒక్క ఇంటికీ నీరు ఇచ్చిన దాఖలాలు లేవు – రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన కెసిఆర్‌ ‌ప్రభుత్వం – మంత్రి వివేక వెంకటస్వామి విమర్శలు మంచిర్యాల,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌23: ‌గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్‌ ‌భగీరథ పథకం అట్టర్‌ ‌ఫ్లాప్‌ అని మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి విమర్శించారు. రూ.42 వేల కోట్లతో పథకం తీసుకొచ్చి ఒక్క ఇంటికీ…

అంతా తానై వ్యవహరించిన సీతక్క

– మేడారం పనులపై సీఎంను ఒప్పించడంలో సఫలం – అభివృద్ధి ప్రణాళిక కోసం మొదటి నుంచి పట్టు – పూజారులను ఒప్పించడంలోనూకీలక పాత్ర – క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించిన మొదటి సీఎం రేవంత్‌ మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: మేడారం అభివృద్ధి పనులు, మాస్టర్‌ ప్లాన్‌ డిజైనింగ్‌ అంశాలపై సచివాలయంలో వరుస సమీక్షలు, అన్ని శాఖల…

పిడుగు పడి యువకుడి మృతి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చంద్రయ్య పల్లి గ్రామంలో పిడుగు పడి యువకుడు మృతి చెంద‌డంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో తన తల్లిదండ్రులతో కలిసి పని చేస్తున్న క్రమంలో యువకుడు మొద్దు రాకేష్ ముదిరాజ్ (25) పై పిడుగు పడి…

సేవే నిజమైన సంపద

– అగ్రసేన్‌ మహారాజ్‌ స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ది – అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 :సేవే నిజమైన సంపద అని చాటి చెప్పి న అగ్రసేన్‌ మహారాజ్‌ ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణను దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తీర్చి…

దమ్ముంటే బిల్డర్లు, నాయకుల ఆక్రమణలు కూల్చండి

– పేదల ఇల్లను కూల్చి వారిని రోడ్డున పడేస్తారా – ఇందిరమమ రాజ్యం అంటూ పేదల గూడును కూలుస్తారా – పేదల జోలికి వొస్తే మాడి మసి అవుతారు జాగ్రత్త – గాజుల రామారంలో బాధితులను పరామర్శించిన ఎంపీ ఈటల  ‌మేడ్చల్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 22 : ‌హైడ్రా అధికారులకు దమ్ముంటే ప్రభుత్వ స్థలంలో బిల్డర్లు, నాయకుల ఆక్రమణలు…

ప్రణాళికబద్ధంగా ఖమ్మం నగర అభివృద్ధి:

మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రధాన రోడ్ల విస్తరణకు మార్కింగ్ చేయాలి ఖాళీ స్థలాల పరిశుభ్రత బాధ్యత యాజమాన్యాలు తీసుకోవాలి ట్రాఫిక్ ఫ్రీ నగరంగా ఖమ్మం అభివృద్ధి చేసేందుకు చర్యలు వ్య‌వ‌సాయ‌ శాఖ మంత్రి తుమ్మల  ఖమ్మం టౌన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : ప్రణాళికాబద్ధంగా ఖమ్మం నగరం అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించామని  వ్యవసాయ…

నగరంలో మరోమారు కుంభవృష్టి

– భారీ వర్షంతో తల్లడిల్లిన రాజధాని –  రోడ్లపై నిలిచిన వాన నీరు – పలుచోట్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 22: ‌రాజధాని హైదరాబాద్‌ ‌నగరవ్యాప్తంగా క్యూమిలో నింబస్‌ ‌మేఘాలు అలుముకున్నాయి. దీంతో నగరంలో మరోమారు భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి తేలికపాటి జల్లులు పడుతుండగా.. ఆ తర్వాత…

బాసరలో ఘనంగా శరన్నవరాత్రులు ప్రారంభం

– చిన్నారుల అక్షరాభ్యాసాలకు రద్దీ నిర్మల్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 22: ‌ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ శరన్నవరాత్రులు సోమవారం  వైభవంగా ప్రారంభం అయ్యాయి. తొలిరోజు అమ్మవారు శైలపుత్రిగా దర్శనమిచ్చారు.చదువులతల్లి సరస్వతి దేవీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా అక్షరాభ్యాసాలు కూడా జోరుగా సాగాయి. ఈ సందర్భంగా బాసర ఆలయానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే గోదావరిలో…