Category తెలంగాణ

బతుకమ్మ వేడుక‌ల్లో మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: జూబ్లీహిల్స్‌ మధురా నగర్‌లోని చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ కార్యాలయం, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో మహిళా ఉద్యోగులతో బతుకమ్మ వేడుకలలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. వారితో కలిసి బతుకమ్మ ఆడారు. మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యక్రమంలో…

అంగన్‌వాడీల సమస్యలు పట్టని సర్కారు

– ‘చలో సెక్రటేరియట్‌’కు వచ్చేవారి అరెస్టులు దారుణం – మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: తమ సమస్యల పరిష్కారం కోసం చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చిన అంగన్‌వాడీలపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి కర్కశంగా వ్యవహరించడాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండిరచారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటూ బీరాలు పలికిన రేవంత్‌ రెడ్డి అంగన్‌వాడీలను…

సచివాలయంలో మహిళా ఉద్యోగుల బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో మహిళా ఉద్యోగులు గురువారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు దనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖలు హాజరయ్యారు. పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులు హాజరు కాగా, వారితో కలిసి మంత్రులు బతుకమ్మ ఆడారు. విద్యాశాఖ సెక్రటరీ యోగిత రానా,…

తెలంగాణ సాహితీవేత్త, రచయిత కొంపెల్లి మృతి

– సంతాపం తెలిపిన కేసీఆర్‌, కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25:తెలంగాణ సామాజిక సాహితీవేత్త, ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్‌ గౌడ్‌ మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌తో సంభాషణ, వొడువని ముచ్చట పుస్తకం ద్వారా రాష్ట్ర సాధన…

యువతలో నైపుణ్యాలు పెంపొందిస్తాం

– ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపర‌చ‌డ‌మే ధ్యేయం – న్యాక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ స్నేహలతకు మంత్రి కోమటిరెడ్డి అభినందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (నాక్‌)ను అత్యుత్తమ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వేదికగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, న్యాక్‌ వైస్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి…

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టాలి

` రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పిలుపు – బీజేపీ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ కమిటీ సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: రానున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు సమావేశానికి అధ్యక్షత వహించారు.…

ఇకపై తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: లోయర్‌ ట్యాంక్‌ బండ్‌- సెక్రటేరియట్‌ను కలిపే తెలుగు తల్లి ఫ్లైఓవర్‌కు పేరు మార్పు జరిగింది.  ఇకపై తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌ అనే పేరు ఇవ్వాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఆ పేరుకు ఆమోదం తెలిపింది,

రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి – ‘ఆత్మ’ చైర్మన్‌ సుంకవెల్లి, 24 సభ్యుల ప్రమాణ స్వీకారం – ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, – 19 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ దమ్మపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలో కొత్తగా ఏర్పాటైన…

ఆర్టీసీలో ఏఐ వినియోగం

– మరింత వేగంగా సేవలకు నిర్ణయం – ఏఐ వినియోగం కోసం ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు – ఆర్టీసీ యాజమాన్యానికి మంత్రి పొన్నం అభినందన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 24: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తమ సేవలను మెరుగుపరుచుకునేందుకు ఆర్‌టిసి మరో గొప్ప అడుగు వేసింది. అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌(ఏఐ)ను విస్తృతంగా వినియోగించాలని…