Category తెలంగాణ

అంగన్‌వాడి కేంద్రాలకు దసరా సెలవులు

– రేపటినుంచి 8 రోజులపాటు సెలవులు – ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలకు దసరా సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 27 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు సెలవులు మంజూరు చేసింది. ఐఎన్టీయూసీ అనుబంధ ఇందిరా ప్రియదర్శిని…

యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణలో మాజీ మంత్రి హరీష్ రావు.

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి  జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకొని గురువారం తెల్లవారుజామున 5:30 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద స్వామివారి పాదాల వద్ద మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, బూడిద బిక్షమయ్య ప్రత్యేక…

వృద్ధుల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించండి

– రిటైర్డ్‌ డీఎస్పీ దామెర నర్సయ్య వరంగల్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లకు సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ విద్యారణ్యపురి పక్షాన వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం నియమావళి-2011 అనుసరించి గురువారం శిక్షణ నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు రిటైర్డ్‌ డీఎస్పీ దామెర నర్సయ్య అధ్యక్షత వహించారు.…

కరీంనగర్‌ను అన్ని రంగాల్లో ముందుంచుతాం

– మంత్రి పొన్నం ప్రభాకర్‌ -‘శాతవాహన’లో హాస్టల్‌ భవనాలకు మంత్రులు పొన్నం, అడ్లూరి శంకుస్థాపన కరీంనగర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: ఆర్థిక ఇబ్బందులున్నా అభివృధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నామని, రాబోయే కాలంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అన్ని రంగాల్లో ముందుండేలా పనిచేస్తామని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హామీ ఇచ్చారు.…

కిట్స్‌ డబ్ల్యులో ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్‌ డే  

వరంగల్‌, ప్రజాతంత్ర, సెస్టెంబర్‌ 25: జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రారంభమై 51 సంవత్సరాలు అయిన సందర్భంగా కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, వరంగల్‌ (కిట్స్‌డబ్ల్యు)లోని స్టూడెంట్‌ యాక్టివిటీ సెంటర్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్‌ డేను వలంటీర్లు ఘనంగా జరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా యువజన అధికారి సిహెచ్‌.అన్వేష్‌ మాట్లాడుతూ వివిధ…

దసరా పండగ వేళ ఉద్యోగులకు తీపి కబురు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: దసరా నవరాత్రుల వేళ రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది. అందులో భాగంగా రాష్ట్రంలో భూ భారతి ఫీల్డ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌ను కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో 708 మంది ఎఫ్‌టీఎస్‌లు టీజీటీఎస్‌ కాంట్రాక్టు ఉద్యోగులుగా మారుతారు. అలాగే ఆయా…

యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ లో పాల్గొన్న మాజీమంత్రి హరీష్ రావు.

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి  జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకొని గురువారం తెల్లవారుజామున 5:30 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద స్వామివారి పాదాల వద్ద మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, బూడిద బిక్షమయ్య ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రదక్షిణ…

బీఆర్‌ఎస్‌కు నూకలు చెల్లాయ్‌

BRS has not done anything in last ten years mahes kumar goud

–వాటాల్లో తేడాలతోనే కేసీఆర్‌ కుటుంబంలో కల్లోలం – ఆ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు – టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 25: బీఆర్‌ఎస్‌ పార్టీకి రాష్ట్రంలో నూకలు చెల్లాయని, ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ విమర్శించారు. వొచ్చే జూబ్లీహిల్స్‌ ఉప…

రైతుల భూ హక్కులకు మొదటి ప్రాధాన్యం

– భూములు కోల్పోయే రైతుల బాధను అర్థం చేసుకున్నాం ముత్తగూడెం వద్ద హైవే పనులు ఎంట్రీ-ఎగ్జిట్‌ ప్రాంతంలో పరిశీలన – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి – ముత్తగూడెం వద్ద గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే పనుల పరిశీలన పెనుబల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25 : ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి…