Category తెలంగాణ

వనమా సూరి ఇంట్లో భట్టి అల్పాహారం

– ‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని వినతి ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3: కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం జిల్లా సీనియర్‌ నాయకుడు, జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు వనమా సూరి తన స్వగృహంలో ఇచ్చిన ఆత్మీయ అల్పాహార విందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూరి కుటుంబ…

హైదరాబాద్‌ చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత, అక్టోబర్‌ 3: హైదరాబాద్‌లో జరుగుతున్న జీటో కనెక్ట్‌ కార్యక్రమం సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు ఆయనకు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. హైటెక్స్‌లో మధ్యాహ్నం జరిగే జీటో కనెక్ట్‌(JITO…

మళ్లీ బంద్‌ దిశగా ప్రైవేటు కాలేజీలు !

– ప్రభుత్వం హామీని నెరవేర్చనందుకే.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1: మరోసారి బంద్‌ దిశగా రాష్ట్రంలోని ప్రైవేట్‌ కాలేజీలు అడుగులు వేస్తున్నాయి. ఫీజు బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో ఈ నెల 6 నుంచి బంద్‌ పాటించాలని ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు పిలుపునిచ్చాయి. ఈమేరకు ఫెడరేషన్‌ అఫ్‌ అసోసియేషన్స్‌ అఫ్‌ తెలంగాణ హయ్యర్‌…

వైభవంగా ముగిసిన‌ బతుకమ్మ వేడుకలు

– జిల్లాల్లో ఉత్సాహంగా సాగిన పూలపండగ – ఆడిపాడిన ఆడపడచులు.. యువత కేరింతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1: తొమ్మది రోజులపాటు సందడిగా సాగిన బతుకమ్మ సంబరాలు బుధవారం సద్దుల బతుకమ్మతో ముగిసాయి. మళ్లీ రావమ్మా అంటూ ఆడపడచులు బతుకమ్మకు వీడ్కోలు పలికారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఆడబిడ్డలు రామ రామ రామ ఉయ్యాలో.. తొమ్మిది…

తెలంగాణకు 4 కేంద్రీయ విద్యాలయాల మంజూరు

– కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కిషన్‌ రెడ్డి న్యూదిల్లీ, అక్టోబర్‌ 1 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా మరో నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఉన్న 35 కేంద్రీయ విద్యాలయాలకు తోడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం, ములుగు జిల్లా కేంద్రం (గిరిజన ప్రాంతం),…

స్త్రీ శక్తిని చాటే పండుగ దసరా

– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి దసరా శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1: విజయ దశమి సందర్భంగా హిందూ బంధువులందరికీ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య దసరా పండుగను వైభవోపేతంగా నిర్వహించుకోవడం మన సంప్రదాయం అని…

సొంతూళ్లకు బయలుదేరిన నగర ప్రజలు

– ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1: ‌దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్‌ ‌నగర వాసులు సొంతూళ్లకు బ‌య‌లుదేరారు. ప్రస్తుతం బస్‌స్టాండ్‌లు అన్ని జనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దసరాకి ప్రత్యేకంగా 7754 బస్సులను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసింది. జేబీఎస్‌,…

బాసరలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్స‌వాలు

– వేడుకగా అక్షరాభ్యాసాలు నిర్మల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1: ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ శరన్నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. చదువులతల్లి సరస్వతి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా అక్షరాభ్యాసాలు కూడా జోరుగా సాగాయి. ఈ సందర్భంగా ఆలయానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు.…

3న అలయ్‌ బలయ్‌ కార్యక్రమం

 – ప్రముఖులకు దత్తాత్రేయ ఆహ్వానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1 : దసరా సందర్భంగా ఏటా నిర్వహించే అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని 3న నిర్వహిస్తున్నామని అలయ్‌ బలయ్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ బండారు విజయలక్ష్మి తెలిపారు. బండారు దత్తాత్రేయ కుమార్తె ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి…