Category తెలంగాణ

బంగాళాఖాతంలో అల్పపీడనం

– తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌22: ‌నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ గురువారం మధ్యాహ్నం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ ‌తీరాలకు ఆనుకొని ఉన్న నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ పేర్కొంది. ఆ తర్వాత పశ్చిమ-వాయువ్య…

సమన్వయంతో మేడారం జాతర ఏర్పాట్లు పూర్తిచేయాలి

– గిరిజన సంక్షేమం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని గిరిజ‌న సంక్షేమ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సబ్యసాచి ఘోష్‌ అధికారులను ఆదేశించారు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై సచివాలయంలో…

గోండు బెబ్బులి కుమ్రం : కేటీఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: కుమ్రం భీమ్‌ ఇచ్చిన జల్‌, జంగల్‌, జమీన్‌ నినాదమే స్ఫూర్తిగా బీఆర్‌ఎస్‌ హయాంలో కేసీఆర్‌ నేతృత్వంలో పాలన అందించామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గుర్తు చేశారు. వారి ఆశయాల సాధన దిశగా పయనించామని తెలిపారు. ఆదివాసీ యోధుడు, తిరుగుబాటు వీరుడు.. గోండు బెబ్బులి కుమ్రం (కొమురం) భీమ్‌ జయంతి…

ఆదివాసీల కోసం పోరాడిన యోధుడు కొమరం భీం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: జల్‌, జంగల్‌, జమీన్‌ కోసం కొమరం భీం పోరాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు తెలిపారు. కుమ్రం భీం ఆదివాసీ హక్కుల రక్షణకు తన జీవితాన్ని అర్పించారని కొనియాడారు. ఆయన త్యాగం, పోరాట స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన ఉద్యమ యోధుడంటూ ఆయన జయంతి…

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి

– ‘ఒరికా’కు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం – ఆస్ట్రేలియాలో సంస్థ సీఈవో సంజీవ్‌గాంధీతో ప్రత్యేకంగా భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: పారిశ్రామికాభివృద్ధిలో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌ గా నిలుస్తున్న తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థ ‘ఒరికా’ ప్రతినిధులను మంత్రి శ్రీధర్‌బాబు కోరారు.…

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఉన్నా భరోసా లేదాయె

– అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించండి – జూబ్లీహిల్స్‌లో జోరుగా సాగుతున్న మంత్రి సీతక్క ప్రచారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌కు మూడుసార్లు అవకాశం ఇచ్చినా అభివృద్ది జరగలేదని, ఆ పార్టీ ఎమ్మెల్యే ఉండికూడా కనీసం రేషన్‌ కార్డులు ఇవ్వలేదని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆరోపించారు.…

పుట్టిన మట్టిలో కలిసిపోవడానికి..

– స్వదేశీ ప్రయాణానికి ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న శవం – గుర్తింపు సమస్యతో బహరేన్‌ మార్చురీలో మెట్‌పల్లివాసి మృతదేహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: బతుకుదెరువు కోసం గల్ఫ్‌ గడ్డపై అడుగుపెట్టిన ఒక వలస జీవి విగతజీవిగా మారి బహరేన్‌ శవాగారంలో ‘గుర్తింపు’ కోసం వేచిచూస్తున్నాడు. ఆయన కథ, ఆయన కుటుంబ కష్టం పగవాడికి కూడా రావద్దు.…

దీపావళి నాడు విషాదం

– బైకర్‌ను ఢీకొట్టిన కారు..బాలుడు మృతి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: ‌రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలంలోని పుప్పాలగూడ అల్కాపురి కాలనీలో సోమవారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. టపాసులు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వొస్తున్న తండ్రికొడుకులపై వేగంగా దూసుకొచ్చిన కారు బీభత్సం సృష్టించింది. పుప్పాలగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి తన కుమారుడు కుశల…

కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలి

– నవీన్‌కు మద్దతుగా మంత్రి సీతక్క ప్రచారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్‌ యాదవ్‌ తరపున పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క బోరబండలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ అభ్యర్థిని…