Category తెలంగాణ

షిర్డీ వెళ్లాలనుకునే వారికి బంపర్‌ ఆఫర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర,అక్టోబర్‌23: హైదరాబాద్‌ నుంచి షిర్డీ క్షేత్రానికి రోజూ వేలాదిమంది సాయిబాబా భక్తులు వెళ్తుంటారు. సాయిబాబా దర్శనం కోసం వెళ్ళే భక్తులు బస్సులు, రైళ్లు, టూరిజం బస్సులు వంటి వాటిని ఎంచుకుంటారు. అయితే చాలా మందికి షిర్డీ వెళ్లాలని ఉన్నా ధర తమకు అందుబాటులో లేదు అంటూ భావిస్తారు. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ తాజాగా…

వొచ్చే మూడ్రోజుల్లో భారీ వర్షాలు

– హెచ్చరించిన వాతావరణ శాఖ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,అక్టోబర్‌23: తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 12గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరాలను ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో…

నవంబర్‌ 3నుంచి ప్రైవేటు విద్యాసంస్థల సమ్మె

– నిరవధిక సమ్మెకు బీజేపీ మద్దతు – పార్టీ అధికార ప్రతినిధి సుభాష్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: హామీ మేరకు ప్రైవేటు విద్యాసంస్థలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెల్లించకపోవడంతో నవంబర్‌ 3 నుండి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినట్లు బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి,…

నవీన్‌ గెలుపు జూబ్లీహిల్స్‌ అభివృద్ధికి మలుపు

– ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: జూబ్లీహిల్స్‌ గల్లీలో పుట్టి పెరిగిన యువకుడు నవీన్‌ యాదవ్‌కు ఒక అవకాశం ఇవ్వాలని, ఆయన గెలుపు జూబ్లీహిల్స్‌ అభివృద్ధికి మలుపు అవుతుందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రెండు రోజులుగా బోరబండలో విస్తృతంగా ప్రచారం…

ఐఏఎస్‌ రిజ్వీ వీఆర్‌ఎస్‌పై అనుమానాలు

– బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడులక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వీ వీఆర్‌ఎస్‌ తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఎన్నో అనుమానాలకు తావిస్తోందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. ఆయన ఎందుకు వీఆర్‌ఎస్‌ తీసుకోవాల్సి…

మనస్తాపంతో భార్య, ఆవేదనతో భర్త ఆత్మహత్య

– ప్రేమించి పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విషాదం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ చిన్నచిన్న విషయాలకే మనస్తాపానికి గురై ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దసరా రోజు భర్త తిట్టాడనే మనస్తాపంతో క్షణికావేశంలో భార్య బలవన్మరణానికి పాల్పడిరది. తన వల్లే తన అర్ధాంగి చనిపోయిందనే…

మాగంటి సునీత నామినేషన్‌ ‌సక్రమమే

– తిరస్కరించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన ఈసీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,అక్టోబర్‌ 22: ‌జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న బిఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగటి సునీత నామినేషన్‌ ‌సక్రమంగానే ఉందని ఈసీ• ధృవీకరించింది. ఆమె నామినేషన్‌పై అభ్యంతరాలను కూడా తోసిపుచ్చింది. జూబ్లీహిల్స్‌లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్‌, ‌సిట్టింగ్‌ ‌సీట్‌లో మళ్లీ పాగా వేసేందుకు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ‌హోరాహోరీగా తలపడుతున్నాయి.…

బకాయిలు అడిగితే బ్లాక్‌మెయిల్‌ ‌చేసినట్టా?

– దౌర్బగ్య స్థితిలో కాంగ్రెస్‌ ‌సర్కారు : కేంద్ర మంత్రి బండి  ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,అక్టోబర్‌22 : ‌పెండింగ్‌ ‌బకాయిలు అడిగితే బ్లాక్‌ ‌మెయిల్‌ ‌లాగా సీఎం రేవంత్‌రెడ్డి ఫీల్‌ అవుతున్నారని, కనీసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇతరత్రా పెండింగ్‌ ‌బిల్లులు చెల్లించలేని స్థితిలో కాంగ్రెస్‌ ‌సర్కారు ఉన్నదని కేంద్రమంత్రి బండిసంజయ్‌ ‌ఫైర్‌ అయ్యారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌,…

రాజన్న దర్శనాలను నిలిపేసిన అధికారులు

వేములవాడ, ప్రజాతంత్ర,అక్టోబర్‌ 22: ‌కార్తీక మాసం కావడంతో వేములవాడ రాజన్నకు భక్తుల తాడికి విపరీతంగా పెరిగింది. అయితే ఉదయం నుంచి స్వామివారికి మొక్కులు చెల్లించుకునే క్రమంలో తలనీలాలు సమర్పించుకొని దర్శనానికి రాగా బంద్‌ ‌చేసినట్లు భద్రతా సిబ్బంది వెల్లడించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఆదిలాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌వరంగల్‌, ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాలోని…