Category తెలంగాణ

అవినీతికి తలవంచకుంటే అధికారులను బలిచేస్తారా?

– రిజ్వీ విఆర్‌ఎస్‌పై బండి సంజయ్‌ ‌వ్యాఖ్య హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌23: ‌మీ అవినీతికి తల వంచకపోతే అధికారులను బలి చేస్తారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ ‌ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ‌పాలనా వ్యవస్థ, అవినీతి రాజకీయాలకు ఐఏఎస్‌ అధికారి రిజ్వీ వీఆర్‌ఎస్‌ ‌నిదర్శనమని ఎక్స్‌లో పోస్టు చేశారు. నిజాయితీగల, సమర్థుడైన అధికారి వీఆర్‌ఎస్‌ ‌తీసుకునే…

విద్యార్థి అనుమానాస్పద మృతి

హన్మకొండ , ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23:‌ హన్మకొండ నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. నయీమ్‌ ‌నగర్‌ ‌ప్రాంతంలో ఉన్న  ఓ ప్రైవేట్‌  ‌స్కూల్‌లో  సర్జీత్‌ ‌ప్రేమ్‌ అనే నాలుగో తరగతి విద్యార్థి అనుమాస్పద స్థితిలో మృతిచెందాడు. తల్లిదండ్రులకు తెలియకుండా పాఠశాల సిబ్బంది చికిత్స కోసం ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించారు. హాస్పిటల్‌కి వొచ్చేలోపే బాలుడు బ్రెయిన్‌ ‌డెడ్‌…

ఎంఐఎం గూండాలను వెంటనే అరెస్టు చేయాలి

– జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్టుపై ఖమ్మంలో ఆగ్రహం – జడ్పీ సెంటర్‌లో ఆందోళన ఖమ్మం టౌన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : కాంగ్రెస్ పాలనలో ఎంఐఎం గూండాలు బరితెగించి గోవులను అక్రమంగా రవాణా చేయడం, గో రక్షకుల‌పై కాల్పులు జ‌ర‌ప‌డం వంటి సంఘటనలు మాఫియాని తలద‌న్నుతున్నాయని బిజెపి…

తప్పుడు విధానాలు అనుసరిస్తున్న కాంగ్రెస్‌

– బీఆర్‌ఎస్‌లో హెచ్‌వైసీ వ్యవస్థాపకుడు సల్మాన్‌ఖాన్‌ చేరిక – కేసీఆర్‌ వంటి సెక్యులర్‌ లీడర్‌ దేశంలో ఎవరూ లేరు :కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: హైదరాబాద్‌ యూత్‌ కరేజ్‌ (హెచ్‌వైసీ) వ్యవస్థాపకుడు, సామాజిక కార్యకర్త సల్మాన్‌ ఖాన్‌ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. గులాబీ…

పాడి రైతుల సమస్యలు పరిష్కరించాలి

– బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: కాంగ్రెస్‌ పార్టీ హామీల పేరుతో రైతులను వంచించి పాలనను గాలికి వదిలేసిందని బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఫకీర్‌ రాజేందర్‌రెడ్డి విమర్శించారు. యాదగిరిగుట్ట మండల తహసిల్దార్‌ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించగా డిప్యూటీ తహసీల్దారుకు…

ఆయిల్‌ పామ్‌లో అంతర పంటగా పసుపు

– సాగు అవకాశాలు పరిశీలించాలన్న మంత్రి తుమ్మల – తనను కలిసిన పసుపు బోర్డు సెక్రటరీకి సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: ఆయిల్‌ పామ్‌లో అంతర పంటగా పసుపు సాగు చేసే అవకాశాలను పరిశీలించాల్సిందిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పసుపు బోర్డు కార్యదర్శి ఎన్‌.భవానిశ్రీకి సూచించారు. సెక్రటరీయట్‌లో మంత్రి తుమ్మలను ఆమె…

గిరిజన సంక్షేమ శాఖకు అత్యుత్తమ ప్రతిభా పురస్కారాలు

– అధికారులకు ముఖ్యమంత్రి అభినందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23 : భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆది కర్మయోగి అభియాన్‌ జాతీయ సదస్సులో తెలంగాణ గిరిజన సంక్షేమంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్ర ప్రతినిధులు జాతీయ అవార్డులు స్వీకరించారు. గిరిజన, సాంఘిక…

25 నుంచి జాగృతి ‘జనం బాట’

– నాలుగు నెలలపాటు కొనసాగనున్న కార్యక్రమం – ముందుగా యాదాద్రీశుడిని దర్శించుకున్న కవిత – ప్రతి జిల్లాలో రెండు రోజులు మకాం – సమస్యల పరిష్కారంపై మేధావులతో చర్చలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: జాగృతి జనం బాట కార్యక్రమాన్ని నిజామాబాద్‌ జిల్లాలోని తమ స్వగ్రామం నుంచి ఈనెల 25న ప్రారంభించి 33 జిల్లాలలో నాలుగు…

ధాన్యాన్ని ద‌ళారుల‌కు విక్ర‌యించ‌వ‌ద్దు

– ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం త‌నిఖీ – క‌లెక్ట‌ర్ హ‌నుమంత‌రావు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 23:  యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన‌ ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎన్ని ధాన్యం కుప్పలు వచ్చాయి..…