Category తెలంగాణ

వంగర గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య

– ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేయాలంటూ సీపీఐ ఆందోళన – విచారణ జరిపి బాధ్యులపై చర్యలు : డీఈవో భీమదేవరపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24 : ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో శుక్రవారం జరిగింది. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ మండలం…

పార్కు పనులు ఆకస్మికంగా పరిశీలన

– కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న ముఖ్యమంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45 లో నిర్మాణంలో ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కు పనులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. శుక్రవారం పలు వివాహ శుభకార్యాలకు హాజరై తిరిగి వస్తున్న సందర్భంలో ఆయ‌న పార్కు వద్ద ఆగి లోప‌లికి వెళ్లారు. చెత్తాచెదారంతో నిండి ఉన్న…

మెగా జాబ్‌ మేలా రెండోరోజూ కొనసాగింపు

Uttam Kumar Reddy

– విశేష సంఖ్యలో నమోదవడంతో పొడిగింపునకు నిర్ణయం – రెండో రోజూ కొనసాగుతున్నందున ఒత్తిడికి గురికావొద్దు – నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నదే కాంగ్రెస్‌ సంకల్పం – మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హుజూర్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24 : హుజూర్‌నగర్‌లో ఈ నెల 25న నిర్వహించ తలపెట్టిన మెగా జాబ్‌ మేలాకు అనూహ్య స్పందన…

శాసనాల తయారీలో పౌరుల భాగస్వామ్యం పెరగాలి

– విక్టోరియా పార్లమెంట్‌ను సందర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విక్టోరియా పార్లమెంట్‌ను శుక్రవారం సందర్శించారు. లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ గవర్నమెంట్‌ విప్‌ లీ తార్లామిస్‌, పార్లమెంటరీ సెక్రటరీ షీనా వాట్‌లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా…

సీఎంను కలిసిన పంజాబ్‌ మంత్రులు

– గురుపురబ్‌ ఉత్సవానికి రావాలని ఆహ్వానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: పంజాబ్‌ మంత్రులు సంజీవ్‌ అరోరా, గుర్మీత్‌ సింగ్‌ ఖుడియన్‌లు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పంజాబ్‌లో జరిగే 350వ గురుపురబ్‌ ఉత్సవానికి రావాల్సిందిగా పంజాబ్‌ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రికి మంత్రుల ప్రతినిధి బృందం ఆహ్వాన పత్రికను…

సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యం

– కన్నీళ్లు కావాలంటే బీఆర్‌ఎస్‌కు.. ఇల్లు కావాలంటే కాంగ్రెస్‌కు ఓటెయ్యండి – నవీన్‌ యాదవ్‌ను ఆశీర్వదించండి – నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి – బోరబండలో మంత్రి సీతక్క విస్తృత ప్రచారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: పేదలకు సంక్షేమం అందాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం అని, కన్నీళ్లు కావాలంటే బీఆర్‌ఎస్‌కు.. ఇల్లు కావాలంటే కాంగ్రెస్‌కు ఓటెయ్యండి అని…

జ‌ర్న‌లిస్టులకు కేటాయించిన‌ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

– పేట్‌బ‌షీరాబాద్‌లో 38 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ కంచె నిర్మాణం మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండ‌లం పేట్‌బ‌షీరాబాద్‌లో జ‌ర్న‌లిస్టుల‌కు కేటాయించిన ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. స‌ర్వే నంబ‌రు 25/2 లోని 38 ఎక‌రాల భూమి చుట్టూ బుధ‌వారం ఫెన్సింగ్ వేసింది. గ‌తంలో భూమిని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ జ‌ర్న‌లిస్ట్స్ మ్యూచ్యువ‌ల్లీ ఎయిడెడ్…

అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

– రామచందర్‌రావు ఆధ్వర్యంలో పాదయాత్ర హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం అని బీజేపీ ఓటర్లకు తెలియజేస్తూ ముమ్మ‌రంగా ప్రచారం చేస్తోంది. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డి గెలుపు కోసం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు గురువారం పాదయాత్రలో…

పదో తరగతి ఫీజుల షెడ్యూల్‌ ‌విడుదల

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌23: ‌తెలంగాణలో పదో తరగతి ఫైనల్‌ ‌పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను డైరెక్టర్‌ ‌స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ‌ప్రకటించింది. అక్టోబరు 30వ తేదీ నుంచి నవంబర్‌ 13 ‌లోపు పాఠశాల హెడ్‌మాస్టర్లకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని తెలిపింది. హెచ్‌ఎం‌లు ఆన్‌లైన్‌ ‌ద్వారా నవంబర్‌ 14 ‌లోపు ఫీజు చెల్లింపు చేయాలని, విద్యార్థుల డేటాను నవంబర్‌ 18 ‌లోపు…