Category తెలంగాణ

స్లీపర్‌ ‌బస్సుల్లో ప్రమాదాలు ఎక్కువే

– ఇటీవలే రాజస్థాన్‌లో ఇలాంటి ఘోరమే – స్లీపింగ్‌ ‌సిస్టమ్‌తో ప్రమాదం నుంచి బయటపడలేని వైనం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 24: ‌కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న బస్సు దుర్ఘటన అనేక కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్‌ ‌నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ ‌బస్సులో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగి పలువురు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. సరిగ్గా…

కాంగ్రెస్‌ను ఓడించి రేవంత్‌ కళ్లు తెరిపించండి

– నిరుద్యోగుల కోసం మేం కొట్లాడతాం – నిరుద్యోగ బాకీ కార్డుల ఆవిష్కరణలో మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: కాంగ్రెస్‌కు సురుకు పుట్టాలంటే జూబ్లీహిల్స్‌లో ఆ పార్టీని ఓడించేందుకు నిరుద్యోగులు దండు కట్టాలె.. నిరుద్యోగ యువకులే కాంగ్రెస్‌ను ఓడించారనే విషయం రాహుల్‌కు అర్థం కావాలె అని మాజీ మంత్రి టి.హరీష్‌రావు పిలుపునిచ్చారు.…

పోలింగ్‌ స్టేషన్లలో ఓటర్లకు అన్ని సౌకర్యాలు

– సీఈవో సుదర్శన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24 : జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన అన్ని పోలింగ్‌ స్టేషన్లలో ఓటర్లకు ప్రాథమిక సౌకర్యాలైన తాగునీరు, టాయిలెట్లు, వేచి ఉండే స్థలాలు, లైటింగ్‌, ర్యాంపులు, స్పష్టమైన సైన్‌బోర్డులు అందుబాటులో ఉంటాయని ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌ రెడ్డి శుక్రవారం…

వంగర గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య

– ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేయాలంటూ సీపీఐ ఆందోళన – విచారణ జరిపి బాధ్యులపై చర్యలు : డీఈవో భీమదేవరపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24 : ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో శుక్రవారం జరిగింది. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ మండలం…

పార్కు పనులు ఆకస్మికంగా పరిశీలన

– కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న ముఖ్యమంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45 లో నిర్మాణంలో ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కు పనులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. శుక్రవారం పలు వివాహ శుభకార్యాలకు హాజరై తిరిగి వస్తున్న సందర్భంలో ఆయ‌న పార్కు వద్ద ఆగి లోప‌లికి వెళ్లారు. చెత్తాచెదారంతో నిండి ఉన్న…

మెగా జాబ్‌ మేలా రెండోరోజూ కొనసాగింపు

Uttam Kumar Reddy

– విశేష సంఖ్యలో నమోదవడంతో పొడిగింపునకు నిర్ణయం – రెండో రోజూ కొనసాగుతున్నందున ఒత్తిడికి గురికావొద్దు – నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నదే కాంగ్రెస్‌ సంకల్పం – మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హుజూర్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24 : హుజూర్‌నగర్‌లో ఈ నెల 25న నిర్వహించ తలపెట్టిన మెగా జాబ్‌ మేలాకు అనూహ్య స్పందన…

శాసనాల తయారీలో పౌరుల భాగస్వామ్యం పెరగాలి

– విక్టోరియా పార్లమెంట్‌ను సందర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విక్టోరియా పార్లమెంట్‌ను శుక్రవారం సందర్శించారు. లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ గవర్నమెంట్‌ విప్‌ లీ తార్లామిస్‌, పార్లమెంటరీ సెక్రటరీ షీనా వాట్‌లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా…

సీఎంను కలిసిన పంజాబ్‌ మంత్రులు

– గురుపురబ్‌ ఉత్సవానికి రావాలని ఆహ్వానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: పంజాబ్‌ మంత్రులు సంజీవ్‌ అరోరా, గుర్మీత్‌ సింగ్‌ ఖుడియన్‌లు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పంజాబ్‌లో జరిగే 350వ గురుపురబ్‌ ఉత్సవానికి రావాల్సిందిగా పంజాబ్‌ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రికి మంత్రుల ప్రతినిధి బృందం ఆహ్వాన పత్రికను…

సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యం

– కన్నీళ్లు కావాలంటే బీఆర్‌ఎస్‌కు.. ఇల్లు కావాలంటే కాంగ్రెస్‌కు ఓటెయ్యండి – నవీన్‌ యాదవ్‌ను ఆశీర్వదించండి – నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి – బోరబండలో మంత్రి సీతక్క విస్తృత ప్రచారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: పేదలకు సంక్షేమం అందాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం అని, కన్నీళ్లు కావాలంటే బీఆర్‌ఎస్‌కు.. ఇల్లు కావాలంటే కాంగ్రెస్‌కు ఓటెయ్యండి అని…