Category తెలంగాణ

రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్‌

– బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజం – పార్టీ చేరిన ఎంఐఎం నాయకులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు ఎంఐఎం నాయకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. నోటికొచ్చిన…

భాగ్య‌ న‌గ‌రంలో కాలుష్య ర‌హిత ర‌వాణా

– పీఎం ఈ-డ్రైవ్ కింద విద్యుత్ బ‌స్సులు – ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీల ప్రతినిధులతో మంత్రి పొన్నం స‌మావేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 31: హైదరాబాద్ నగరంలో కాలుష్య రహిత రవాణా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. పి.ఎం. ఈ-డ్రైవ్‌ కింద కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కి కేటాయిస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల…

ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు క్లియర్‌

– ఆర్‌ అండ్‌ బి, పంచాయతీరాజ్‌ పెండింగ్‌ బిల్లులు కూడా – డిప్యూటీ సీఎం ఆదేశంతో బిల్లులు చెల్లించిన ఆర్థిక శాఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31 : ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బి శాఖకు సంబంధించిన పెండిరగ్‌ బిల్లులు అక్టోబర్‌ నెలకు సంబంధించి సుమారు రూ.1,031 కోట్లను డిప్యూటీ సీఎం…

ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం

– చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని వివరించండి – కాంగ్రెస్‌ శ్రేణులకు మంత్రి పొంగులేటి పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాకూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నామని, గత 22 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో…

మంత్రి కోమటిరెడ్డితో మహారాష్ట్ర మంత్రి ఆశిష్‌ భేటీ

– సినీ పరిశ్రమ అభివృద్ధి పాలసీ అంశాలపై చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: మహారాష్ట్ర ఐటీ, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి ఆశిష్‌ శెలార్‌ శుక్రవారం హైదరాబాద్‌ విచ్చేశారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖa మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో సెక్రటేరియట్‌లో భేటీ అయ్యారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ…

న్యాక్‌ ఆధ్వర్యంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌

– శిక్షణను పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్డోబర్‌ 31: హైదరాబాద్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌) ఆధ్వర్యంలో వారధి ట్రస్ట్‌ సహకారంతో ఉద్యోగావకాశాలతో కూడిన నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, న్యాక్‌ వైస్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఒక ప్రకటనలో…

మా రెండేళ్ల పాలన గురించి కాదు.. పదేళ్లలో రేం చేశారో చెప్పండి

– కెటిఆర్‌ ‌విమ‌ర్శ‌ల‌కు మంత్రి వివేక్‌ సవాల్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 30: ‌రెండేళ్లలో కాంగ్రెస్‌ ఏం ‌చేసిందని కేటీఆర్‌ అం‌టున్నారని.. పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారో కేటీఆర్‌ ‌చెప్పాలని మంత్రి వివేక్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌రాజకీయ కుట్రతో కాంగ్రెస్‌ ‌ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తోందని అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ ‌పరిధిలోని షేక్‌పేట్‌ ‌డివిజన్‌లో ఎన్నికల…

ఎమ్మెల్యే హరీష్‌ ‌రావుకు కవిత దంపతుల పరామర్శ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 30: ‌మాజీ మంత్రి హరీష్‌రావు ఇంటికి కల్వకుంట్ల కవిత వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. భర్తతో కలసి వెళ్లి హరీష్‌ ‌రావును పరామర్శించారు. రెండు రోజుల క్రితం హరీష్‌రావు తండ్రి సత్యనారాయణరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో కవిత అంత్యక్రియలకు హాజరుకాలేదు. దీనితో హరీష్‌రావుతో ఉన్న విభేదాల కారణంగానే రాలేదని…

ఫీజు బకాయిలు అడిగితే విజిలెన్స్ ‌దాడులా?

– సర్కార్‌ ‌తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 30: ‌ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ‌బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ ‌దాడులు చేయించడం దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌ అన్నారు. తాజాగా ఆయన డియాతో మాట్లాడారు. ఫీజు బకాయిల కోసం కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు, సిబ్బంది ధైర్యంగా పోరాడాలని పిలపునిచ్చారు. 6…