Category తెలంగాణ

క్రియేటివిటీ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం

– ఫ్యూచర్స్‌ ఫండ్‌, ఈ-స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు చేద్దాం రండి – ఇండియా జాయ్‌-2025 ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: హైదరాబాద్‌ కేవలం ఐటీ రాజధానిగా మాత్రమే కాదు.. భారత దేశపు క్రియేటివిటీ హబ్‌గానూ తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.…

కిషన్‌ ‌రెడ్డికి క్రికెట్‌ అం‌టే తెలుసా?

– దేశానికి గౌరవం తెచ్చన ఘనత నాది – నిజాలు తెలుసుకోకుండా విమర్శలా: మంత్రి అజారుద్దీన్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 1: ‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి క్రికెట్‌ ‌గురించి ఏం తెలుసని మంత్రి అజారుద్దీన్‌  ‌ప్రశ్నించారు. ఆయ‌న‌కు బ్యాట్‌ ‌పట్టుకోవడం కూడా రాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను విమర్శించే వాళ్లకి సమాధానం చెప్పి…

ముఖ్యమంత్రితో ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌ బృందం భేటీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: ముఖ్యమంత్రి ఎ..రేవంత్‌ రెడ్డితో ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌ మార్క్‌ లామీ బృందం శ‌నివారం మర్యాద పూర్వకంగా భేటీ అయింది. హైదరాబాద్‌లో ఫ్రాన్స్‌ ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై చర్చ జరిగింది. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఫ్రాన్స్‌ బృందాన్ని సీఎం కోరారు. హైదరాబాద్‌లో ఫ్రెంచ్‌ బ్యూరో కార్యాలయాన్ని మరింత…

పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి

– కెనడా హైకమిషనర్‌ బృందంతో సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: రాష్ట్రంలో స్టార్టప్స్‌, ఎడ్యుకేషన్‌, అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కెనడా హైకమిషనర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు. హైకమిషనర్‌ ఆఫ్‌ కెనడా టు ఇండియా క్రిస్టోఫర్‌ కూటర్‌ బృందం ముఖ్యమంత్రితో శనివారం భేటీ అయింది. ఈ సందర్భంగా ఐటీ,…

బీఆర్‌ఎస్‌కు ఓట్లడిగే హక్కు లేదు

– ఆ పార్టీ, బీజేపీ ఒక తాను ముక్కలే – మాజీ మంత్రులు భాషను సంస్కరించుకోవాలి – జూబ్లీహిల్స్‌ ప్రచారంలో మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకుతిన్న బీఆర్‌ఎస్‌ నాయకులకు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఓటు అడిగే హక్కు లేదని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి, రెహమత్‌…

గిరిజన ఆరాధ్య దైవం బిర్సా ముండా

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: గిరిజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్‌ బిర్సా ముండా గిరిజన హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు కొనియాడారు. బ్రిటిష్‌ వలసవాదంపై తిరుగుబాటు చేసి గిరిజన సమాజానికి ఆరాధ్యదైవంగా నిలిచారన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని బీజేపీ…

జాతీయ కెనో స్ప్రింట్‌ రేసుల్లో ఓవరాల్‌ ఛాంపియన్‌గా తెలంగాణ

– మంత్రులు అడ్లూరి, వాకిటి అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: దేశంలో మొదటిసారిగా జరిగిన కేనో స్ప్రింట్‌ పోటీలు శుక్రవారం ముగియగా తెలంగాణ జట్లు అత్యధిక పతకాలు గెలుచుకొని ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిలవగా అస్సాం రెండవ స్థానాన్ని, మహారాష్ట్ర మూడవ స్థానాలను గెల్చుకొన్నాయి. వారికి, ఇతర రన్నర్‌ అప్‌ రాష్ట్రాల జట్లకు గిరిజన సంక్షేమ…

 పరిహారం పేరుతో ఆటలాడకండి

–  పదివేల పరిహారం ఏమూల‌కు? – పూర్తి న‌ష్టం చెల్లించాలి • మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు • ఖమ్మంలో మున్నేరు వరదబాతులను పరామర్శించిన బీజేపీ నేతలు ఖమ్మంటౌన్ , అక్టోబర్ 31, ప్రజాతంత్ర : మొన్నటి తుఫానులు, వరదల కారణంగా పంటలు నష్టపోయి, ఇళ్లు మునిగిపోయి తీవ్ర కష్టాల్లో ఉన్న రైతులు,…

ఎక్సైజ్ మెడ‌కు చుట్టుకున్న మ‌ద్యం ల‌క్కీ డ్రా

– త‌ల‌ప‌ట్టుకున్న జిల్లా ఎక్సైజ్ అధికార్లు – ప్ర‌భుత్వ ఉద్యోగులు వ్యాపారులుగా మారితే ఎలా? – ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ ఆగ్ర‌హం – ముఖ్య‌మంత్రి జిల్లా కావ‌డంతో మ‌రింత త‌ల‌నొప్పి – అధికారుల్లో సునామీ సృష్టించిన ‘ప్ర‌జాతంత్ర‌’ మహబూబ్ న‌గర్ ప్రజాతంత్ర, అక్టోబర్ 31:  మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మద్యం షాపు లక్కీ డీప్‌లో దక్కించుకున్న…