Category తెలంగాణ

సీసీఐ కొత్త నిబంధన రైతులకు చేటు

– కేంద్ర టెక్స్‌టైల్స్‌ మంత్రి, సీసీఐ సీఎండీలకు మంత్రి తుమ్మల లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో సీసీఐ విధించిన నిబంధనలు మార్చాలంటూ వ్యవసాయ, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలన్న సీసీఐ కొత్త నిబంధన పత్తి…

రౌడీ ఇజం పెరిగిపోయింది: బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

మణుగూరు పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసి దహనం చేసిన ఘటనపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయిందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే కేటీఆర్  జిల్లా…

తెలంగాణా భవన్ కాంగ్రెస్ పార్టీ హస్తగతం

తెలంగాణ భవన్ ను హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మణుగూరులో హై టెన్షన్… తెలంగాణ భవన్ లో ఫర్నిచర్ ను దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు మణుగూరు, ప్రజాతంత్ర, నవంబర్ 02: మణుగూరు మండలంలోని తెలంగాణ భవన్ వద్దా హై టెన్షన్ నెలకొంది. . గత ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది ఎమ్మెల్యే…

ఒకే కుటుంబం లోని ముగ్గురి హత్య

కుల్కచర్ల మండలకేంద్రంలో ఆదివారం తెల్లవారు జామున 3 గం ల సమయంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలోని ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య కు పాల్పడిన ఘటన కుల్కచర్లలో చోటు చేసుకుంది. భార్య, కొడుకు, వదినను గొంతు కోసి చంపిన వేపూరి యాదయ్య అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూతురుపైన దాడి చేయగా ఆమె తప్పించుకున్నట్లు తెలుస్తోంది. విషయం…

మాపై దుష్ప్రచారంలో పోటీ ప‌డుతున్న‌ బీజేపీ, బీఆర్‌ఎస్‌

~ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే సీఎం వ్యాఖ్యల వక్రీకరణ – ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగలేదు… ఆగదు కూడా ~ ఉప ఎన్నికలో లబ్ది పొందేందుకే ఈ డైవర్షన్‌ డ్రామా – రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 1ః జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో మెజార్టీని…

3నుంచి నిరవధికంగా కాలేజీల బంద్‌

-‌ ఫీజు రియంబర్స్‌మెంట్‌పై యాజమాన్యాల అల్టిమేటం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 1: ‌ఫీజు రియంబర్స్‌మెంట్‌ ‌చెల్లింపులపై ప్రభుత్వం ఆదివారం అంటే 2వతేదీలోగా నిర్ణయం తీసుకోకపోతే.. ఈ నెల 3 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్‌ ‌పాటిస్తామని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్‌ ‌రమేష్‌ ‌బాబు తెలిపారు. హైదరాబాద్‌లో  ఏర్పాటు చేసిన డియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు…

కెటిఆర్‌వి అహంకాపూరిత వ్యాఖ్యలు

– ఆయనపై ఈసీ సుమోటో కేసు పెట్టాలి – అక్రమ సంపాదనతో కెటిఆర్‌లో అహం – జూబ్లీహిల్స్‌లో నవీన్‌ ‌యాదవ్‌ ‌గెలుపు ఖాయం – మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌ధీమా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 1: ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌…

ఇందిరమ్మ ఇల్లు పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక

– గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి  హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 1: ఇం‌దిరమ్మ ఇల్లు పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తామని తెలంగాణ గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రెహమత్‌ ‌నగర్‌లో పర్యటించిన మంత్రి.. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పదేళ్ల…

నేను తెలంగాణ ప్రజల బాణాన్ని

– సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం సాగుతున్నా – ‘జాగృతి జనం బాట’లో అధ్యక్షురాలు కవిత  కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 1:  ‌జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన జాగృతి జనం బాట పాదయాత్ర  జిల్లా పరిధిలోఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందని పేర్కొన్నారు. నేను తెలంగాణ ప్రజల…