Category తెలంగాణ

సిక్కు మారణ హోమం చరిత్రలో విషాద ఘట్టం

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 1984 సిక్కు మారణహోమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు అమరవీరులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1984 సిక్కు మారణ హోమం భారత చరిత్రలో ఒక…

బిఆర్‌ఎస్‌వి తప్పుడు ప్రచారాలు

– మండిపడ్డ కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌5:‌జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా తనపై బీఆర్‌ఎస్‌ ‌తప్పుడు ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ‌నేతలు తనపై తప్పుడు నిందలు వేస్తూ, అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ‌ప్రజలు దొంగ సర్వేలను నమ్మరని పేర్కొన్నారు. ప్రజలకు తాను ఎల్లవేళలా…

విద్యార్థుల కుటుంబాన్ని ఆదుకుంటాం

– ప్రమాద బాధితులతో సీఎం ను కలుస్తా – పరిహారం చెక్కులు అందచేసిన ఎమ్మెల్యే వికారాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌5: ‌బస్సు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాన్ని ఆదుకుంటామని  ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్‌ ‌రెడ్డి హా ఇచ్చారు. త్వరలోనే బాధితులతో సిఎం రేవంత్‌ను కలిసి చర్చిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున మొత్తం…

దమ్ముంటే  అభివృద్ధ్దిపై చర్చిద్దాం

– ఎవరి హయాంలో ఏం చేశామో వివరిద్దాం – సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ ‌సవాల్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబరు5: హైదరాబాద్‌ అభివృద్ధి పై తనతో చర్చకు రావాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డికి కెటిఆర్‌ ‌సవాల్‌ ‌విసిరారు. హైదరాబాద్‌ అభివృద్ధి ఎవరి హయాంలో ఏం జరిగిందో వివరిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కల్వకుంట్ల…

వరల్డ్‌ క్లాస్‌ ఫిలిం సిటీ ఏర్పాటు ఆలోచనలో ప్రభుత్వం

– సినీ పరిశ్రమకు నాడు, నేడు మేలు చేసింది కాంగ్రెస్సే – సినీ రంగ ప్రముఖుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: వరల్డ్‌ క్లాస్‌ ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో…

కేంద్ర మంత్రి బండి మరో సంచలన నిర్ణయం

– కరీంనగర్‌ ‌ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ స్కూల్‌ ‌పిల్లలకు అండ – టెన్త్ ‌విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించాలని నిర్ణయం – ఆయా జిల్లా కలెక్టర్లకు లేఖ ద్వారా వెల్లడి కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌5: ‌కరీంనగర్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌శుభవార్త అందించారు. ఈ…

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ‌బెదిరింపులు

– అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌ ‌తీరుపై బీఆర్‌ఎస్‌ ‌మండిపాటు – ఈ బెదరింపులు దేనికి సంకేతమన్న బాల్క సుమన్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 5: ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బీఆర్‌ఎస్‌ ‌నేత బాల్క సుమన్‌ ఆరోపించారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి మద్దతుతోనే ఆయన బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ బెదిరింపులు…

ఎన్డీయే కోటి వరాల హామీలు బూటకం

– ఒక్కసారి మహాగఠ్‌బంధన్‌కు అవకాశం ఇవ్వండి – తెలంగాణ మోడల్‌ పాలన అందిస్తాం బీహార్‌ ప్రజలకు మంత్రి పొంగులేటి పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: రెండు దశాబ్దాలపాటు అవినీతి అక్రమాలు అవకాశవాద రాజకీయాలతో బీహార్‌ రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడిరదని రాష్ట్ర కాంగ్రెస్‌ ఎన్నికల పరిశీలకుడు, తెలంగాణ రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి…

ఆందోళన వద్దు.. ప్రతి హామీ నెరవేరుస్తాం

– ఓర్వలేకే మాపై ప్రతిపక్షాల విమర్శలు – జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా నెరవేరుస్తామని, ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆందోళనకు గురికావొద్దని ప్రజలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్‌ ఉప…